జిల్లా-వార్తలు

  • Home
  • నాగబాబును కలిసిన అళహరి

జిల్లా-వార్తలు

నాగబాబును కలిసిన అళహరి

Mar 19,2024 | 22:04

ఫొటో : నాగబాబుకు పుష్పగుచ్ఛం అందజేస్తున్న అళహరి సుధాకర్‌ నాగబాబును కలిసిన అళహరి ప్రజాశక్తి-కావలి : మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో నాగబాబును, తెనాలి పార్టీ కార్యాలయంలో…

బిజెపివి మతతత్వ రాజకీయాలు

Mar 19,2024 | 22:02

ఫొటో : మాట్లాడుతున్న సిపిఎం జిల్లా కార్యదర్శి మూలం రమేష్‌ బిజెపివి మతతత్వ రాజకీయాలు – సిపిఎం జిల్లా కార్యదర్శి మూలం రమేష్‌ ప్రజాశక్తి-అనంతసాగరం : దేశంవ్యాప్తంగా…

‘కాకర్ల’ను కలిసిన జెన్ని

Mar 19,2024 | 22:00

ఫొటో : మాట్లాడుతున్న టిడిపి నేత జెన్ని రమణయ్య ‘కాకర్ల’ను కలిసిన జెన్ని ప్రజాశక్తి-ఉదయగిరి : వింజమూరు మండలంలోని బొమ్మరాజు చెరువు సమీపంలో ఉన్న పార్టీ కార్యాలయంలో…

పన్ను బకాయి దారులను ఉపేక్షించొద్దు

Mar 19,2024 | 21:52

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : దీర్ఘకాల కుళాయి పన్ను దారులను ఉపేక్షించవద్దని సిబ్బందికి, కార్యదర్శులకు నగరపాలక సంస్థ కమిషనర్‌ ఎం.మల్లయ్య నాయుడు చెప్పారు. మంగళవారం సచివాలయాల వారీగా నగరపాలక…

నమ్మితేనే ఓటేయండి

Mar 19,2024 | 21:51

 ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : నగరంలో మౌలిక వసతులు కల్పన, అభివృద్ధి తదితర విషయాలపై తనను నమ్మితేనే వచ్చే ఎన్నికల్లో ఓటు వేయాలని వైసిపి అభ్యర్థి, ప్రస్తుత ఎమ్మెల్యే…

విద్యార్థినులకు ఘన సన్మానం

Mar 19,2024 | 21:51

ప్రజాశక్తి – కడప అర్బన్‌ కోటిరెడ్డి ప్రభుత్వ మహిళా కళాశాలలో డిగ్రీ పూర్తి చేసిన ఇద్దరు విద్యార్థినులు మిద్య రూపా, సయ్యద్‌ సానియా పార్లమెంటులో అద్భుతంగా ప్రసంగించారు.…

మౌలిక వసతులకు నోచని కాలనీలు

Mar 19,2024 | 21:50

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌  : నగరాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నానని, సుందరీకరణ చేపట్టామని చెబుతున్న వైసిపి పాలకులకు నగరంలోని శివారు కాలనీల సమస్యలు కానరావడం లేదు. మౌలిక…

పీడీని సస్పెండ్‌ చేయాలి : సిఐటియు

Mar 19,2024 | 21:49

ప్రజాశక్తి-కమలాపురం కడప జిల్లా ఐసిడిఎస్‌ కేటాయింపులో నిధులను సెంటర్‌ రెన్యువేషన్‌లో ఏకపక్షంగా వ్యవహరించి అవినీతి అక్రమాల పాల్పడిన పీడీని సస్పెండ్‌ చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు కామనూరు…

రెండు కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు

Mar 19,2024 | 21:49

ప్రజాశక్తి-విజయనగరం  : జిల్లాలో జరిగే సాధారణ, అసెంబ్లీ ఎన్నికల కోసం రెండు కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు చేపట్టేందుకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోందని కలెక్టర్‌ ఎస్‌.నాగలక్ష్మి చెప్పారు.…