జిల్లా-వార్తలు

  • Home
  • గ్రామీణ సమ్మెను జయప్రదం చేయండి- స్కూటర్‌ ర్యాలీలో కార్మిక, రైతు, వ్య.కా. సంఘాల నాయకులు

జిల్లా-వార్తలు

గ్రామీణ సమ్మెను జయప్రదం చేయండి- స్కూటర్‌ ర్యాలీలో కార్మిక, రైతు, వ్య.కా. సంఘాల నాయకులు

Feb 14,2024 | 21:15

ప్రజాశక్తి-కడప అర్బన్‌ కేంద్ర కార్మిక, రైతు, వ్యవసాయ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించ ఈ నెల 16న నిర్వహించే గ్రామీణ సమ్మెను జయప్రదం చేయాలని సిఐటియు, ఎఐటియుసి, ఎపి…

రాజంపేటలో రసవత్తర పోరు

Feb 14,2024 | 21:13

ప్రజాశక్తి – కడప ప్రతినిధి రాజంపేట టిడిపిలో రసవత్తర రాజకీయం నడుస్తోంది. ప్రతిపక్ష టిడిపి టికెట్‌ రేసులో అసెంబ్లీ ఇన్‌ఛార్జి బత్యాల చెంగల్రాయుడు, రాజంపేట పార్లమెంట్‌ అధ్యక్షులు…

వ్యాన్‌ను ఢకొీని యువకుడు మృతి

Feb 14,2024 | 21:12

ప్రజాశక్తి- రేగిడి: మండలంలోని సంకిలి షుగర్‌ కర్మాగారం సమీపంలో ఐచర్‌ వ్యాన్‌ను ద్విచక్ర వాహనంతో వస్తున్న ముగ్గురు విద్యార్థులు ఢకొీన్న సంఘటనలో మజ్జి రాముడు పేటకు చెందిన…

రాజంపేటలో రసవత్తర పోరు

Feb 14,2024 | 21:12

ప్రజాశక్తి – కడప ప్రతినిధి రాజంపేట టిడిపిలో రసవత్తర రాజకీయం నడుస్తోంది. ప్రతిపక్ష టిడిపి టికెట్‌ రేసులో అసెంబ్లీ ఇన్‌ఛార్జి బత్యాల చెంగల్రాయుడు, రాజంపేట పార్లమెంట్‌ అధ్యక్షులు…

మహిళలు ఉన్నత స్థాయిలో ఉండాలి

Feb 14,2024 | 21:11

ప్రజాశక్తి- శృంగవరపుకోట : మహిళా సాధికారత లక్ష్యంగా మహిళలు ఆర్ధికంగా, సామాజికంగా ఉన్నత స్థాయిలో ఉండేందుకు బలోపేతం చెయ్యడం కోసం అక్క చెల్లమ్మలకు ఇచ్చిన మాట తప్పకుండా…

ఒపిఎస్‌ ఇచ్చేవారికే ఓటు : యుటిఎఫ్‌

Feb 14,2024 | 21:10

ప్రజాశక్తి – రాయచోటి టౌన్‌ ఉద్యోగ, ఉపాధ్యాయులు ఉద్యోగ విరమణ అనంతరం సమాజంలో గౌరవప్రదంగా జీవించడానికి పాత పెన్షన్‌ విధానం అవసరమని, అలాంటి పాత పెన్షన్‌పై రాజకీయ…

రైతు అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం

Feb 14,2024 | 21:09

ప్రజాశక్తి- గంట్యాడ: రైతు అభివృద్ధే ప్రభుత్య ధ్యేయంగా ఆర్‌బికెలను నిర్మించిందని ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య అన్నారు. మండలంలోని వసంత గ్రామంలో నిర్మించిన రైతు భరోసా కేంద్రాన్ని ఆయన…

అక్రమంగా తరలిపోతున్న మట్టి

Feb 14,2024 | 21:08

ప్రజాశక్తి-వాల్మీకిపురం కొందరు అక్రమార్కులు చెరువుల్లో మట్టిని తరలిస్తూ.. లక్షలు గడిస్తున్నా.. అధికార యంత్రాంగం పట్టించుకోకుండా నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తుండడంపై సర్వత్రా విమర్శలు చోటు చేసుకొంటున్నాయి. మండలంలోని జర్రావారిపల్లి చెరువులో…

పరిహారానికి పడిగాపులు

Feb 14,2024 | 21:08

ప్రజాశక్తి – భోగాపురం : విమానాశ్రయానికి సంబంధించిన అప్రోచ్‌రోడ్డు కోసం భూసేకరణ చేసేటప్పుడు ఆ భూములను సాగు చేసుకుంటున్న రైతులను గుర్తించి పరిహారం అందజేయాలి. కాని గతంలో…