జిల్లా-వార్తలు

  • Home
  • సర్వేనంబర్‌ 12(1) పెట్లూరు పేదలకే..చదును చేస్తున్న వ్యవసాయ కూలీలుమరోసారి అడ్డుకున్న ఫారెస్టు రేంజర్‌సాగుచేసి తీరుతామని పేదలు పట్టు

జిల్లా-వార్తలు

సర్వేనంబర్‌ 12(1) పెట్లూరు పేదలకే..చదును చేస్తున్న వ్యవసాయ కూలీలుమరోసారి అడ్డుకున్న ఫారెస్టు రేంజర్‌సాగుచేసి తీరుతామని పేదలు పట్టు

Mar 13,2024 | 23:57

సర్వేనంబర్‌ 12(1) పెట్లూరు పేదలకే..చదును చేస్తున్న వ్యవసాయ కూలీలుమరోసారి అడ్డుకున్న ఫారెస్టు రేంజర్‌సాగుచేసి తీరుతామని పేదలు పట్టుప్రజాశక్తి – వెంకటగిరి రూరల్‌ సర్వే నంబర్‌ 12(1) రెవెన్యూ…

విభజించి పాలించేందుకే సీఏఏ!సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో బిజెపి ప్రభుత్వం హడావిడిగా తీసుకొచ్చిన భారత పౌరసత్వ సవరణ (సిఎఎ)

Mar 13,2024 | 23:53

విభజించి పాలించేందుకే సీఏఏ!సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో బిజెపి ప్రభుత్వం హడావిడిగా తీసుకొచ్చిన భారత పౌరసత్వ సవరణ (సిఎఎ) చట్టం విభజించి పాలించేందుకేనని ముస్లీం మైనార్టీలు, మేధావులు, లౌకికవాదులు…

ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు సురక్షితం

Mar 13,2024 | 23:44

ప్రజాశక్తి-పాడేరు:ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు సురక్షితం అని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి జమాల్‌ బాషా సూచించారు. బుధవారం డిఎంహెచ్‌ఓ కార్యాలయంలో కేర్‌ క్యాంపెనియన్‌ ఆధ్వర్యంలో ప్రాంతీయ స్థాయి…

పోలింగ్‌ కేంద్రాలు పరిశీలించిన పిఒ

Mar 13,2024 | 23:42

ప్రజాశక్తి-హుకుంపేట: అరకు రిటర్నింగ్‌ అధికారి, ఐటిడిఏ ప్రాజెక్ట్‌ అధికారి వి.అభిషేక్‌ మండలంలో బుధవారం పర్యటించారు. వివిధ పోలింగ్‌ కేంద్రాలను తనిఖీ చేసి అధికారులకు పలు ఆదేశాలు జారీ…

వికలాంగుల పింఛన్‌ రూ.6 వేలకు పెంచాలి

Mar 13,2024 | 23:40

ప్రజాశక్తి -అరకులోయ రూరల్‌:వికలాంగుల పింఛన్‌ ను రూ.6 వేలకు పెంచాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (ఎన్‌పిఆర్‌డి) రాష్ట్ర అధ్యక్షులు కోడూరు అప్పలనాయుడు డిమాండ్‌ చేశారు. ఎన్‌పిఆర్‌డి…

గిరిజనులకు తప్పని తిప్పలు

Mar 13,2024 | 23:37

ప్రజాశక్తి-పెదబయలు:రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా రేషన్‌ కోసం గిరిజనులు అవస్థలు పడుతున్నారు. నూతనంగా తీసుకు వచ్చిన ఆన్లైన్‌ విధానంతో గిరిజనులు గంటల తరబడి నిరీక్షించాల్సి…

గోల్డెన్‌ అవర్‌ పై అవగాహన కల్పించండి

Mar 13,2024 | 23:35

ప్రజాశక్తి-పాడేరు:రహదారి ప్రమాదాలలో గోల్డెన్‌ అవర్‌ పై ప్రచారం నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్‌ ఎం. విజయ సునీత ఆదేశించారు. ప్రమాదాలలో మొదటి గంట అత్యంత…

ఐక్యత పోరాటాలతోనే హక్కుల సాధన

Mar 13,2024 | 23:33

ప్రజాశక్తి – కాకినాడ కార్మికుల ఐక్య పోరా టాల ద్వారానే హక్కుల సాధన సాధ్యం అవుతుందని సిఐటియు జిల్లా అధ్యక్షులు దువ్వా శేషబాబ్జి అన్నారు. బుధవారం స్థానిక…

టిడిపిలో చేరిన వైసిపి జడ్‌పిటిసి

Mar 13,2024 | 23:31

ప్రజాశక్తి – గండేపల్లి మండల జడ్‌పిటిసి, వైసిపి నాయకులు పరిమి మంగతాయారు, ఆమె భర్త పరిమి బాబు వారి అనుచరులతో కలిసి టిడిపిలో చేరారు. బుధవారం మండలం…