జిల్లా-వార్తలు

  • Home
  • పత్తి గోదాములో మంటలు

జిల్లా-వార్తలు

పత్తి గోదాములో మంటలు

Jan 31,2024 | 00:30

ప్రజాశక్తి – క్రోసూరు : మండల కేంద్రమైన క్రోసూరులోని పోలీస్‌స్టేషన్‌ దారిలో ఉన్న ఓ పత్తి గోదాములో మంగళవారం మంటలు రేగి అందులోని పత్తి పంట దగ్ధమైంది.…

నేటి సాయంత్రానికి ప్రాథమిక నివేదిక

Jan 31,2024 | 00:29

ప్రజాశక్తి – దుగ్గిరాల : మండల కేంద్రమైన దుగ్గిరాలలోని శుభం మహేశ్వరి కోల్డ్‌ స్టోరేజీలో అగ్ని ప్రమాదంపై విచారణ కమిటీ బృందం మంగళవారం పరిశీలించింది. ప్రమాదంపై విచారణ…

ఎన్నికల్లో బిజెపిని ఓడించాలి : సిపిఎం

Jan 31,2024 | 00:28

మాట్లాడుతున్న బాబూరావు ప్రజాశక్తి-గుంటూరు : రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని హామీల అమలుకు నిధులు కేటాయిస్తామని వాగ్దానం చేసి, మాట తప్పిన బిజెపిని రాబొయే ఎన్నికల్లో…

టిడిపితోనే భవిష్యత్తుకు గ్యారెంటీ : గూడూరి

Jan 31,2024 | 00:27

ప్రజాశక్తి-పెద్దదోర్నాల : టిడిపితోనే ప్రజల భవిష్యత్‌ గ్యారెంటీ సాధ్యమని టిడిపి నియోజక వర్గ ఇన్‌ఛార్జి గూడూరి ఎరిక్షన్‌బాబు తెలిపారు. మండలంలోని కొత్తూరు గ్రామంలో బాబు షూరిటీ-భవిష్యత్తుకు గ్యారెంటీ…

డాక్టర్‌ గురుబ్రహ్మంకు అంతిమ వీడ్కోలు

Jan 31,2024 | 00:26

ప్రజాశక్తి -కనిగిరి : కనిగిరి పట్టణానికి చెందిన ప్రముఖ చిన్న పిల్లల వైద్య నిపుణులు డాక్టర్‌ చప్పరపు గురుబ్రహ్మం అనారోగ్యంతో సోమవారం మృతిచెందాడు. ఆయన మృతదేహాన్ని టిడిపి…

సత్తెనపల్లిలో ‘ఆసరా’ చెక్కులు పంపిణీ

Jan 31,2024 | 00:26

సత్తెనపల్లి రూరల్‌: ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు నాలుగు విడతలలో డ్వాక్రా రుణ మాఫీ చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి, తన మాట నిలబెట్టుకున్నారని జల…

శిద్దా వెంకట సుబ్బారావు మృతి

Jan 31,2024 | 00:25

ప్రజాశక్తి -చీమకుర్తి : మాజీ మంత్రి శిద్దా రాఘవరావు సోదరుడు, శ్రీవాసవీ గ్రానైట్‌ అధినేత శిద్దా వెంకట సుబ్బారావు(84) అనారోగ్యంతో మృతి చెందాడు. ఆయన గత వారం…

రాష్ట్రస్థాయి పోటీల్లో పల్నాడు జిల్లాకు కప్‌ తేవాలి

Jan 31,2024 | 00:23

సమీక్షలో జాయింట్‌ కలెక్టర్‌ ఏ.శ్యాం ప్రసాద్‌ ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : రాష్ట్ర స్థాయిలో విశాఖపట్నంలో నిర్వహించే ఆడుదాం ఆంధ్ర క్రీడలలో జిల్లాకు కప్‌ వచ్చేలా కషి చేయాలని…

వినుకొండలో ఆటోనగర్‌కు శంకుస్థాపన

Jan 31,2024 | 00:22

ప్రజాశక్తి – వినుకొండ : పట్టణంలోని మార్కా పురం రోడ్డు డాలర్‌ సిటీ పక్కన ఆటో నగర్‌కు ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈ…