జిల్లా-వార్తలు

  • Home
  • సాగును బాగు చేసుకునేందుకు పోరు

జిల్లా-వార్తలు

సాగును బాగు చేసుకునేందుకు పోరు

Jan 25,2024 | 23:30

గతేడాది గుంటూరులో ట్రాక్టర్‌ ర్యాలీ ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా సంయుక్త కిసాన్‌ మోర్చా, ట్రేడ్‌…

మిర్చి యార్డుకు భారీగా సరుకు

Jan 25,2024 | 23:28

ప్రజాశక్తి-గుంటూరు జిల్లాప్రతినిధి : గురటూరు మిర్చి యార్డుకు గురువారం రైతులు టిక్కీలను భారీగా తీసుకువచ్చారు. వరుసగా మూడు రోజుల సెలవులు కావడంతో భారీగా సరుకు వచ్చిందని అధికారులు…

సీనియర్లకే టిడిపి టికెట్‌ కేటాయించండి

Jan 25,2024 | 23:22

ప్రజాశక్తి -పాడేరు :పాడేరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ టిక్కెట్‌ను నియోజకవర్గంలోని స్థానికులైన సీనియర్లలో ఎవ్వరికిచ్చినా, అందరం సమిష్టిగా పనిచేసి గెలిపించుకుంటామని టిడిపి నేతలు ప్రకటించారు. గురువారం పాడేరులో…

మోటారు కార్మికులంతా సంఘటితంగా ముందుకెళ్లాలి

Jan 25,2024 | 23:20

ప్రజాశక్తి -అనంతగిరి : తమ సమస్యల పరిష్కారానికి మోటారు కార్మికులంతా యూనియన్‌గా ఏర్పడి సంఘటితంగా ముందుకు సాగాలని స్థానిక జెడ్‌పిటిసి, సిపిఎం నేత దీసరి గంగరాజు, సిఐటియు…

28న ‘చలో రాజమండ్రి’కి తరలిరండి :యుటిఎఫ్‌

Jan 25,2024 | 23:18

ప్రజాశక్తి -అనంతగిరి : రాష్ట్రంలోని ఉద్యోగ ఉపాధ్యాయులకు ముఖ్యమంత్రి జగన్‌ ఇచ్చిన హామీ మేరకు సిపిఎస్‌ను రద్దుచేసి పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేయాలన్న డిమాండ్‌తో యుటిఎఫ్‌…

ఆ ఆర్‌ఐ రూటే సప’రేట్‌’

Jan 25,2024 | 22:45

కాళ్లు పట్టుకున్నా కనికరం లేదుపట్టా ఉన్నా పట్టించుకోని వైనంప్రజాశక్తి – తొట్టంబేడు ఆ ఆర్‌ఐ రూటే సపరేట్‌. ఆయన చెప్పిందే వినాలి.. లేదంటే సొంత పట్టా భూమిలో…

ఎన్నికల బదిలీలు షురూ..!

Jan 25,2024 | 22:42

కమిషన్‌ ఆదేశాలతో ప్రత్యేక కసరత్తుఉమ్మడి చిత్తూరు జిల్లాలో భారీగానేరెండు, మూడు రోజుల్లో ప్రక్రియ పూర్తిఅధికార యంత్రాంగం అప్రమత్తంప్రజాశక్తి -తిరుపతి టౌన్‌సార్వత్రిక ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో బదిలీల హడావిడి…

ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం

Jan 25,2024 | 22:37

చెక్కును అందజేస్తున్న మంత్రి ప్రసాదరావు రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రజాశక్తి – శ్రీకాకుళం రూరల్‌ పూటకో మాట మార్చే చంద్రబాబును నమ్మొద్దని, ఇచ్చిన మాటకు కట్టుబడి…

సిఎస్‌పి రహదారిపై మరణాలన్నీ ప్రభుత్వ హత్యలే

Jan 25,2024 | 22:36

నిరసన వ్యక్తం చేస్తున్న సిటిజన్‌ ఫోరం సభ్యులు ఆమదాలవలస : ఆమదాలవలస-శ్రీకాకుళం సిఎస్‌పి రహదారిపై జరుగుతున్న మరణాలన్నీ ప్రభుత్వ హత్యలేనని సిటిజన్‌ ఫోరంసభ్యులు అన్నారు. గురువారం పురపాలక…