జిల్లా-వార్తలు

  • Home
  • కోడ్‌ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: ఎస్ఐ

జిల్లా-వార్తలు

కోడ్‌ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: ఎస్ఐ

Mar 28,2024 | 15:48

ప్రజాశక్తి-రాజోలు:ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రాజోలు ఎస్‌ఐ జి.పృద్ద్వీ హెచ్చరించారు.గురువారం స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మే…

అగ్నీ ప్రమాద బాధితులకు నిత్యావసర సరుకులు పంపిణీ

Mar 28,2024 | 15:45

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : లంకాపట్నం వడ్ల పోలమాంబ గుడి సమీపంలో జరిగిన అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన బాధితులకు రాష్ట్ర పరిశ్రమల అభివృద్ధి మండలి డైరెక్టర్‌ బంగారు…

మైనర్‌లకు బైకులు ఇస్తే కఠిన చర్యలు : సీఐ

Mar 28,2024 | 15:17

ప్రజాశక్తి-గన్నవరం : తల్లిదండ్రులు మైనర్‌లకు బైకుల ఇస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ట్రాఫిక్‌ సిఐ పెద్దిరాజు హెచ్చరించారు. గన్నవరం ట్రాఫిక్‌ ఇన్స్పెక్టర్‌ వాసా.పెద్దిరాజు గన్నవరం గాంధీ బొమ్మ…

వడ్డీ రాయితీనీ చేసుకోవడం అభినందనీయం

Mar 28,2024 | 15:08

 61 లక్షలు ఆస్తి పన్ను చెల్లించిన చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ప్రతినిధులు  అభినందించిన కమీషనర్‌ ఎంఎం.నాయుడు ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : ఆస్తి, ఖాళీ స్థలముల పన్నులపై ప్రభుత్వం…

డాక్టర్‌ పోలవరపు వెంకటప్రసాద్‌కు ఘన నివాళి

Mar 28,2024 | 14:50

ప్రజాశక్తి-చీరాల(బాపట్ల): ప్రముఖ సీనియర్‌ వైద్యులు, కళాంజలి సంస్థ అధ్యక్షులు, సరస్వతి హాస్పిటల్‌ ఎండి డాక్టర్‌ పోలవరపు వెంకటప్రసాద్‌ చిత్రపటానికి రాజా మాజీ ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి, నియోజకవర్గ…

మసీదుల వద్ద ప్రత్యేక పారిశుద్ధ్య పనులు

Mar 28,2024 | 14:40

 ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ వెంకట రమణ ప్రజాశక్తి -నెల్లూరు : రంజాన్ పండుగ నేపథ్యంలో నెల రోజులపాటు జరగనున్న ఉపవాస దీక్షలకు మసీదుల వద్ద అవసరమైన పారిశుద్ధ్య…

రామాలయమే పాఠశాల 

Mar 28,2024 | 13:55

రెండేళ్లుగా పూర్తికాని శివల పాఠశాల ఆధునీకరణ ప్రజాశక్తి-రామచంద్రపురం : రెండేళ్లుగా మొదలైన పాఠశాల భవనం ఆధునీకీకరణ పనులు పూర్తికాక విద్యార్థులంతా రామాలయంలోనే చదువు కుంటున్నారు. దీనికి సంబంధించిన…

ఇండియా వేదిక అభ్యర్థులను గెలిపించాలి

Mar 28,2024 | 13:37

ప్రజాశక్తి-మంగళగిరి : రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా వేదిక అభ్యర్థులను గెలిపించాలని సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి చిన్ని తిరుపతయ్య అన్నారు. గురువారం మంగళగిరి సీపీఐ కార్యాలయంలో జరిగిన…

ముత్యాల పోసి కుమార్ కు డాక్టరేట్ ప్రధానం

Mar 28,2024 | 12:59

ప్రజాశక్తి-రాజమహేంద్రవరం రూరల్ : ముత్యాల పోసి కుమార్ కు గురువారం నాడు డాక్టరేట్ ను ప్రధానం చేశారు. ఇటీవల హైదరాబాద్ లైన్స్ భవనంలో హోప్ తి యా లాజికల్…