జిల్లా-వార్తలు

  • Home
  • వాలంటీర్లతోనూ రాజకీయమా?

జిల్లా-వార్తలు

వాలంటీర్లతోనూ రాజకీయమా?

Apr 3,2024 | 02:07

ప్రజాశక్తి-రేపల్లె: పెన్షన్ల పంపిణీపై వైసీపీ దురుద్దేశపూర్వకంగా రాజకీయం చేస్తోందని టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గూడపాటి శ్రీనివాసరావు విమర్శించారు. స్థానిక పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం, జనసేన, బిజెపి…

సిపిఎం ఎంపీ, అసెంబ్లీ అభ్యర్థులను గెలిపించండి

Apr 3,2024 | 00:06

ప్రజాశక్తి-అరకులోయరూరల్‌:ఆదివాసీ హక్కులు, చట్టాలు రక్షించే సిపిఎం అరకు పార్లమెంట్‌, అసెంబ్లీ అభ్యర్థులను గెలిపించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కె.సురేంద్ర, జిల్లా నాయకులు పి.బాలదేవ్‌, అనంతగిరి…

తూటంగిలో వైద్యశిబిరం

Apr 3,2024 | 00:03

ప్రజాశక్తి-డుంబ్రిగుడ:మండలంలోని తూటంగి పంచాయతీ కేంద్రంలో స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి పి.రాంబాబు ఆధ్వర్యంలో మంగళవారం ఆరోగ్య సురక్ష వైద్య శిబిరం నిర్వహించారు. శిబిరంలో వివిధ వ్యాధులతో…

పూర్తిస్థాయి జడ్జిని నియమించాలి

Apr 3,2024 | 00:02

ప్రజాశక్తి -పాడేరు: స్థానిక ఆదివాసీ నిరుద్యోగులకు ఉద్యోగాలల్లో నూరు శాతం రిజర్వేషన్‌ కల్పించే జీవో 3పై ఆదివాసీ గిరిజన సంఘం దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ విచారణకు…

సెక్టార్‌ అధికారులు సమర్థవంతంగా పనిచేయాలి

Apr 3,2024 | 00:01

ప్రజాశక్తి పాడేరు : సార్వత్రిక ఎన్నికలను విజయ వంతం చేసే బాధ్యత సెక్టార్‌ అధికారులపైనే ఉందని జిల్లా కలెక్టర్‌ ఎం.విజయ సునీత స్పష్టం చేసారు. కలెక్టరేట్‌ సమావేశ…

ఇంటివద్దనే పింఛన్లు ఇవ్వాలి : టిడిపి, జనసేన

Apr 2,2024 | 23:57

ఇంటివద్దనే పింఛన్లు ఇవ్వాలి : టిడిపి, జనసేన శ్రీకాళహస్తిలో… ఇంటివద్దనే పింఛన్లు ఇవ్వాలని శ్రీకాళహస్తి జనసేన జిల్లా కార్యదర్శి అంజూరు చక్రధర్‌ డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ విభాగాల్లో…

‘బియ్యం’కు చికెన్‌, గుడ్లు తిరిగి ఇచ్చేస్తాం

Apr 2,2024 | 23:56

‘బియ్యం’కు చికెన్‌, గుడ్లు తిరిగి ఇచ్చేస్తాం ప్రజాశక్తి-శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌ రెడ్డి కరోనా కాలంలో ముస్లింలకు ఉచితంగా అందజేసిన చికెన్‌, కోడిగుడ్లు, కూరగాయలను తన రాజకీయ…

పింఛన్‌ కోసం వచ్చి…

Apr 2,2024 | 23:54

పింఛన్‌ కోసం వచ్చి…ప్రజాశక్తి- వెంకటగిరిఎపుడూ ఒకటో తేదీ ఇచ్చే పింఛన్‌ రాకపోవడంతో విషయం తెలుసుకుందామని సచివాలయానికి వెళ్లిన వెంకటయ్య (80) గుండెపోటుతో మృతిచెందాడు. ఈ ఘటన తిరుపతి…

కాంగ్రెస్‌ అభ్యర్థులు వీరే..!తిరుపతి, వెంకటగిరి పెండింగ్‌ఐదుచోట్ల ప్రకటించిన అధిష్టానంత్రిముఖ పోటీకి రంగం సిద్ధం

Apr 2,2024 | 23:44

కాంగ్రెస్‌ అభ్యర్థులు వీరే..!తిరుపతి, వెంకటగిరి పెండింగ్‌ఐదుచోట్ల ప్రకటించిన అధిష్టానంత్రిముఖ పోటీకి రంగం సిద్ధంప్రజాశక్తి – తిరుపతి బ్యూరో సార్వత్రిక, ఎపిలో సాధారణ అసెంబ్లీ ఎన్నికలకు మూడో కూటమి…