జిల్లా-వార్తలు

  • Home
  • ‘ఐయామ్‌ విత్‌ రోషన్‌ కుమార్‌’ పోస్టర్‌ ఆవిష్కరణ

జిల్లా-వార్తలు

‘ఐయామ్‌ విత్‌ రోషన్‌ కుమార్‌’ పోస్టర్‌ ఆవిష్కరణ

Apr 18,2024 | 22:14

ప్రజాశక్తి – చింతలపూడి చింతలపూడిలో టిఎన్‌ఎస్‌ఎఫ్‌ నియోజకవర్గ అధ్యక్షులు తాటి మనీంద్ర సింహ ఆధ్వర్యంలో టిడిపి కూటమి అభ్యర్థి సొంగా రోషన్‌ కుమార్‌ చేతుల మీద ‘ఐయామ్‌…

ఇంటిగ్రేడ్‌ కమాండ్‌ సెంటర్‌ పరిశీలన

Apr 18,2024 | 22:07

ప్రజాశక్తి – భీమవరం సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి జిల్లాకు నియమించిన వ్యయ పరిశీలకులు గురువారం కలెక్టరేట్‌లోని జిల్లా ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ సెంటర్‌ను పరిశీలించారు. సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు…

వైసిపి పాలనతో విసుగు

Apr 18,2024 | 22:06

ప్రజాశక్తి – తణుకు రూరల్‌ వైసిపి ప్రభుత్వం అనుసరిస్తున్న అప్రజాస్వామిక విధానాలతో రాష్ట్ర ప్రజలంతా విసుగెత్తిపోయారని టిడిపి తణుకు ఎంఎల్‌ఎ అభ్యర్థి ఆరిమిల్లి రాధాకృష్ణ తెలిపారు. ఈ…

కృష్ణా.. గోదావరుల సంగమం.. హేలాపురి

Apr 18,2024 | 22:05

జిల్లా రాజకీయాలకు కేంద్రబిందువు కృష్ణా గోదావరుల సంగమ స్థలం హేలాపురి. చుట్టూ పచ్చని పొలాలు, మధ్యలోంచి ప్రవహించే తమ్మిలేరు, లోక్‌సభ, శాసనసభ నియోజకవర్గాలకు కేంద్ర స్థానంగా ఉన్న…

మన్యంలో బోణీ

Apr 18,2024 | 22:02

ప్రజాశక్తి – పార్వతీపురంరూరల్‌  : పార్వతీపురం మన్యంజిల్లాలో తొలిరోజు గురువారం ఒకే ఒక్క నామినేషన్‌ దాఖలైంది. అరకు పార్లమెంట్‌ స్థానానికి ఒక్క నామినేషన్‌ కూడా ఎవరూ వేయలేదు.…

ప్రశాంత ఎన్నికలకు ప్రతి ఒక్కరూ సహకరించాలి

Apr 18,2024 | 22:01

ప్రజాశక్తి- రాయచోటి మే 13న సాధారణ ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేస్తున్నామని జిల్లా ఎన్నికల అధికారి అభిషిక్త్‌ కిషోర్‌ పేర్కొన్నారు. గురువారం కలెక్టరేేట్‌లోని మినీ…

వైసిపి ప్రచార వాహనం ఢకొీని బాలుడు దుర్మరణం

Apr 18,2024 | 22:00

ప్రజాశక్తి – వంగర, రేగిడి రాజాం మండల కేంద్రంలో వైసిపి ప్రచార వాహనం ఢకొీని లక్షయ్యపేటకు చెందిన తొమ్మిదేళ్ల బాలుడు భరద్వాజ్‌ మృతి చెందాడు. రాజాం పట్టణంలోని…

మిమ్స్‌ ఉద్యోగుల పోరాటం స్ఫూర్తి దాయకం

Apr 18,2024 | 22:00

సిఐటియు రాష్ట్ర కార్యదర్శి సుబ్బరామమ్మ జైల్‌ నుంచి విడుదలైన వారికి ఘన స్వాగతం ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌  : తమ సమస్యల పరిష్కారానికి రెండు నెలలుగా పోరాడుతూ మిమ్స్‌…

హంస వాహనంపైకోదండరాముడు

Apr 18,2024 | 21:58

ప్రజాశక్తి -ఒంటిమిట్టఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజు గురువారం రాత్రి శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీరాముడు భక్తులకు దర్శనమిచ్చారు. రాత్రి 7 గంటలకు వాహనసేవ…