జిల్లా-వార్తలు

  • Home
  • చట్టాలపై ప్రతి ఒక్కరికి అవగాహన తప్పనిసరి

జిల్లా-వార్తలు

చట్టాలపై ప్రతి ఒక్కరికి అవగాహన తప్పనిసరి

Feb 17,2024 | 15:50

ప్రజాశక్తి-ఉండి(పశ్చిమ-గోదావరి): చట్టాలపై ప్రతి ఒక్కరికి అవగాహన తప్పనిసరి అని న్యాయ విజ్ఞాన సదస్సు న్యాయవాది అంబేద్కర్ అన్నారు. శనివారం ఉండి మండలం చెరుకువాడ గ్రామపంచాయతీ సర్పంచ్ కొండవీటి…

ధవలేశ్వరం ఎపి జేఏసీ నాయకుల నిరసన ర్యాలీ

Feb 17,2024 | 15:16

ప్రజాశక్తి-రాజమహేంద్రవరం రూరల్‌ : రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు ఉద్యమ కార్యాచరణలో భాగంగా ఈ రోజు ఉదయం ధవలేశ్వరం ఏపీ జేఏసీ కన్వీనర్‌ ఎస్‌.జై కుమార్‌, జిల్లా…

రాష్ట్రస్థాయి ఇన్స్పైర్‌ అవార్డుకు వెదురుకుప్పం విద్యార్థి ఎంపిక

Feb 17,2024 | 15:15

ప్రజాశక్తి-వెదురుకుప్పం (చిత్తూరు) : రాష్ట్రస్థాయి ఇన్స్పైర్‌ అవార్డుకు వెదురుకుప్పంకు చెందిన పదో తరగతి విద్యార్థి కె.గాయత్రి ఎంపిక కావడం చాలా సంతోషదాయకమని ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు తెలిపారు. ఈ…

కాటన్‌ బ్యారేజ్‌పై వాహనాల రాకపోకలు ప్రారంభం

Feb 17,2024 | 14:49

ప్రజాశక్తి-రాజమహేంద్రవరం రూరల్‌ : రెండు నెలల నుండి ధవళేశ్వరం కాటన్‌ బ్యారేజ్‌పై వాహనాల రాకపోకలను జలవనరుల శాఖ అధికారులు ప్రారంభించారు. కాగా గత రెండు నెలల నుండి…

ప్రొటోకాల్‌పై మాట్లాడే అర్హత టిడిపి ఎమ్మెల్యేకు లేదు

Feb 17,2024 | 14:43

ప్రజాశక్తి-మండపేట(అంబేద్కర్‌ కోనసీమ) : ప్రోటోకాల్‌ పై మాట్లాడే అర్హత టిడిపి ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావుకు లేదని వైసిపి రాష్ట్ర నాయకులు, మున్సిపల్‌ కోఆప్షన్‌ సభ్యులు రెడ్డి రాజబాబు…

నాటు సారా బట్టిలపై పోలీసుల దాడి

Feb 17,2024 | 14:38

ప్రజాశక్తి-చింతలపూడి(ఏలూరు) : చింతలపూడి మండలం నారెడ్డిగూడెంలో నాటు సారా బట్టిలపై మెరుపుదాడులు నిర్వహించినట్లు చింతలపూడి సీఐ సుధాకర్‌ రావు తెలిపారు. ఈ దాడుల్లో 200 లీటర్ల బెల్లపు…

జీతాలు ఇవ్వకుంటే బ్రతికేదెలా?

Feb 17,2024 | 14:26

 సమ్మె కాలపు జీతం, సంక్రాంతి కానుక, హెల్త్ అలవేన్సు , జీతాల బకాయిలు తక్షణమే చెల్లించాలి ఫిబ్రవరి 20న విఎంసి వద్ద ధర్నా ప్రజాశక్తి-విజయనగరం టౌన్ :…

ప్రభుత్వం ఉద్యోగుల బకాయీలను వెంటనే మంజూరు చేయాలి

Feb 17,2024 | 14:22

 పీలేరు తహశీల్దారు కార్యాలయం వద్ద జెఏసి ధర్నా ప్రజాశక్తి-పీలేరు (అన్నమయ్య) : ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయులకు చెల్లించాల్సిన బకాయీలను వెంటనే చెల్లించాలని పీలేరు జెఏసి డిమాండ్‌ చేసింది.…

టిడిపితోనే రాష్ట్ర అభివృద్ధి

Feb 17,2024 | 13:46

ప్రజాశక్తి-ఉండి: టిడిపి తోనే రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందని ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు అన్నారు. శనివారం ఉండి మండలం ఉప్పులూరు లో నిర్వహించిన ఇంటింటికి తెలుగుదేశం ఇంటింటికి…