జిల్లా-వార్తలు

  • Home
  • తుపానును ఎదుర్కొనేందుకు సిద్ధం

జిల్లా-వార్తలు

తుపానును ఎదుర్కొనేందుకు సిద్ధం

Dec 5,2023 | 21:13

 ప్రజాశక్తి-విజయనగరంటౌన్‌  :  భారీ తుపానును ఎదుర్కొనడానికి జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందని జిల్లా పరిషత్‌ ఛైర్‌పర్సన్‌ మజ్జి శ్రీనివాసరావు అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహనరెడ్డి అధికారులను…

పక్కాగా కులగణన

Dec 5,2023 | 21:13

మాట్లాడుతున్న ఎమ్మెల్సీ రామారావు కవిటి: రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కులగణన సర్వే పక్కాగా చేపట్టాలని ఎమ్మెల్సీ నర్తు రామారావు సూచించారు. స్థానిక ఎంపిడిఒ కార్యాలయంలో ప్రజా ప్రతినిధులు,…

కాలువపై పలకలు తొలగింపు

Dec 5,2023 | 21:13

ప్రజాశక్తి – పార్వతీపురం టౌన్‌ : మిచౌంగ్‌ తుపాన్‌ దృష్ట్యా ముందస్తు చర్యల్లో భాగంగా ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండాలనే ఉద్దేశంతో కమిషనర్‌ జె. రామ అప్పలనాయుడు…

రైతులను అప్రమత్తం చేయండి : ఎమ్మెల్యే

Dec 5,2023 | 21:12

ప్రజాశక్తి-గజపతినగరం, బొండపల్లి  :  మిచౌంగ్‌ తుపాన్‌ ప్రభావం దృష్ట్యా తలెత్తే పరిస్థితిని ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉండాలని, ఈ మేరకు పక్కా ప్రణాళిక తో ముందుకు వెళ్లాలని అధికారులను…

ఉప్పంగి హరిజనవాడలో పర్యటించిన సిపిఎం

Dec 5,2023 | 21:12

ఉప్పంగి హరిజనవాడలో పర్యటించిన సిపిఎంప్రజాశక్తి – తిరుపతి టౌన్‌ నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పలు కాలనీలు తిరుపతిలో నీట మునిగాయి. ఉప్పంగి హరిజనవాడ, గొల్లవానిగుంట, ఆటోనగర్‌,…

కనీస సౌకర్యాలు కరువు

Dec 5,2023 | 21:11

 ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌  :  మున్సిపల్‌ కార్మికుల సమస్యలను పరిష్కరించడంలోను, వారికి మౌలిక వసతులు కల్పించడంలోనూ రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయిస్‌…

ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా అప్రమత్తం

Dec 5,2023 | 21:11

ప్రజాశక్తి – కొమరాడ : ఆరోగ్య పరమైన సమస్యలు తలెత్తకుండా సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని జిల్లా హెల్త్‌ ప్రోగ్రాం అధికారి డాక్టర్‌ టి.జగన్మోహనరావు సూచించారు. తుఫాన్‌ హెచ్చరిక…

మృతుడి కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం

Dec 5,2023 | 21:11

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్‌ మండలంలోని నూనెవారిపల్లె వద్ద ఇటీవల విద్యుదాఘాతంతో మతి చెందిన మున్సిపల్‌ కార్మికుడు శ్రీనివాసులుకు ప్రభుత్వం ప్రకటించిన రూ.5 లక్షలు ఎక్స్‌గ్రేషియాను మంగళ వారం చైర్మన్‌…

పారిశుధ్యాన్ని మెరుగుపర్చాలి

Dec 5,2023 | 21:11

  ప్రజాశక్తి-విజయనగరం కోట   :  గ్రామాల్లో పారిశుధ్యాన్ని మరింత మెరుగుపర్చాలని వైద్యఆరోగ్యశాఖ సీనియర్‌ రీజనల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ అనురాధ సూచించారు. వికసిత్‌ భారత సంకల్ప యాత్ర లో…