జిల్లా-వార్తలు

  • Home
  • విద్యార్థులకు ట్యాబ్‌లు పంపిణీ

జిల్లా-వార్తలు

విద్యార్థులకు ట్యాబ్‌లు పంపిణీ

Dec 21,2023 | 21:33

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌  :  విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్మోహన్‌ రెడ్డి పటిష్టమైన విద్యా పునాదిని వేస్తున్నారని డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. జగన్మోహన్‌…

ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ రద్దు చేయాలి

Dec 21,2023 | 21:31

నేటి నుండి కోర్టు విధుల బహిష్కరణకు బార్‌ అసోసియేషన్‌ తీర్మానం ప్రజాశక్తి-గుంటూరు లీగల్‌ : రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన కొత్త చట్టం ‘ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌’ను…

జనాకర్షణ లేకే పవన్‌ కళ్యాణ్‌ను పిలిచారు

Dec 21,2023 | 21:31

 ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌  :   టిడిపికి జనాకర్షణ లేకే పవన్‌ కల్యాణ్‌ను బతిమలాడుకొని తీసుకొచ్చారని డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల వీరభద్రస్వామి విమర్శించారు. యువగళం సభకు పవన్‌ కళ్యాణ్‌ రానంటే…

భయాన్ని పోగొట్టేందుకే పరీక్షలు : పిఒ

Dec 21,2023 | 21:30

ప్రజాశక్తి – కడప అర్బన్‌ విద్యార్థులోపున్న భయాన్ని పోగొట్టేందుకు పోటీ పరీక్షలు ఎంతగానో ఉపయోగపడుతాయని ఎస్‌ఎష్‌ఎ పిఒ అంబరం ప్రభాకర్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం చెకుముకి సైన్స్‌ సంబరాలు…

ఖచ్చితమైన ఓటర్ల జాబితా రూపొందించాలి

Dec 21,2023 | 21:28

ప్రజాశక్తి-విజయనగరం, బొండపల్లి  :  ఖచ్చితమైన ఓటర్ల జాబితాలను రూపొందించాలని అధికారులను, జిల్లా ఓటర్ల జాబితా పరిశీలకులు, ఉన్నత విద్యాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ జె.శ్యామలరావు ఆదేశించారు. ఆయన గురువారం…

ప్రభుత్వం దిగొచ్చేవరకూ పోరు..!

Dec 21,2023 | 21:27

ప్రజశక్తి – యంత్రాంగం’ ప్రభుత్వం దిగొచ్చి తమ డిమాండ్లు పరిష్కరించే వరకూ సమ్మె ఆగదని అంగన్వాడీలు స్పష్టం చేశారు. గత పదిరోజులుగా అలుపెరగని పోరాటం చేస్తున్నప్పటికీ ప్రభుత్వం…

తెలుగు తమ్ముళ్లలో నూతనుత్తేజం

Dec 21,2023 | 21:27

ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి  :  యువగళం సభ సక్సెస్‌ కావడంతో తెలుగు తమ్ముళ్లలో నూతనుత్తేజం కనిపిస్తోంది. అటు జనసేన పార్టీలోనూ జోష్‌ పెరుగుతోంది. నాయకులు, కార్యకర్తలు…

భూయజమానులకే పరిహారం..!

Dec 21,2023 | 21:25

ప్రజాశక్తి – ఏలూరు ప్రతినిధి ఖరీఫ్‌లో పంట నష్టపోయిన కౌలురైతులకు తీరని అన్యాయం జరుగుతోంది. పంటనష్టం నమోదులో 90 శాతం భూయజమానుల పేర్లే నమోదయ్యాయి. దీంతో పెట్టుబడి…

ట్యాబ్‌లను సద్వినియోగం చేసుకోవాలి

Dec 21,2023 | 21:23

ప్రజాశక్తి – చాపాడుట్యాబ్‌లను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఎంఇఒలు రవిశంకర్‌, వంశీకృష్ణ తెలిపారు. కస్తూరిబా పాఠశాలలో 8వ తరగతి విద్యార్థులకు గురువారం ఎంఇఒలు, సర్పంచ్‌ మహబూబ్‌బీ పంపిణీ…