జిల్లా-వార్తలు

  • Home
  • పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసిన డిఈ ఓ

జిల్లా-వార్తలు

పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసిన డిఈ ఓ

Mar 23,2024 | 12:39

ప్రజాశక్తి-అడ్డతీగల(అల్లూరి) : మండల కేంద్రంలో జరుగుతున్న పదవ తరగతి పరీక్షలను ఏజెన్సీ డీఈవో వై మల్లేశ్వరరావు తనిఖీ నిర్వహించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగు జాగ్రత్తలు…

దంత వైద్య పరీక్షలు

Mar 23,2024 | 12:33

ప్రజాశక్తి-నరసాపురం(పశ్చిమ గోదావరి జిల్లా): దంత క్షయం రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని నరసాపురం లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ పులపర్తి ప్రతాప్ అన్నారు. శనివారం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్…

రోడ్లు విస్తరణ పూర్తి ఎప్పుడు..?

Mar 23,2024 | 12:05

ప్రజాశక్తి-బొబ్బిలి : రానున్న ఎన్నికల్లో గెలిస్తే రోడ్లు విస్తరణ పనులు పూర్తి చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చే దమ్ము ఉందా అని ప్రధాన పార్టీలను లోక్ సత్తా జిల్లా…

జాతీయ నాయకుల విగ్రహాలకు ముసుగులు తొలగించాలి

Mar 23,2024 | 12:02

ప్రజాశక్తి-రామచంద్రపురం : జాతీయ నాయకుల విగ్రహాలకు ముసుగులు వెంటనే తొలగించాలని మైనార్టీ బీసీ సంఘం అధ్యక్షులు యాట్ల నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. ద్రాక్షారామ మసీద్ సెంటర్ లో…

పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యం

Mar 23,2024 | 11:59

ప్రజాశక్తి-మండపేట : పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యమని మున్సిపల్ కమిషనర్ బి.రాము అన్నారు. శనివారం ఉదయం స్థానిక బురుగుంట చెర్వు చుట్టూ ఉన్న వైయస్సార్, ఎన్టీఆర్ పార్కులను డి…

అనంతలో ప్రవీణ్ ప్రకాష్ తనిఖీ

Mar 23,2024 | 10:48

ప్రజాశక్తి-అనంతపురం సిటీ : అనంతపురం నగరంలోని సునీతానగర్ లో ఉన్న అంగన్వాడి కేంద్రం – 08ను విద్యాశాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ ఆకస్మికంగా తనిఖీ చేపట్టారు.…

హిందూపురం ఎంపీ అభ్యర్థిగా బికె

Mar 23,2024 | 08:43

బికె.పార్థసారధి           అనంతపురం : టిడిపి హిందూపురం పార్లమెంట్‌ అభ్యర్థిగా బికె.పార్థసారథిని ఆ పారీట అధిష్టానం ఖరారు చేసింది. బికె.పార్థసారధి గతంలోనూ…