జిల్లా-వార్తలు

  • Home
  • ప్రభుత్వ మొండి వైఖరి వీడాలి

జిల్లా-వార్తలు

ప్రభుత్వ మొండి వైఖరి వీడాలి

Jan 5,2024 | 17:21

కారంచేడులో దున్నపోతుకు అర్జీ ఇచ్చిన అంగన్వాడీలు ప్రజాశక్తి-కారంచేడు : ప్రభుత్వం కంటే దున్నపోతు నయం నయం ప్రభుత్వం మొండి వైఖరి విడనాడాలని కనీస వేతనాలు ఇవ్వాలని కారంచేడు…

పొర్లుదండాలు, అరగుండులతో కార్మికుల నిరసన

Jan 5,2024 | 17:03

ప్రజాశక్తి-అనంతపురం కార్పొరేషన్ : మున్సిపల్ కార్మికుల నిరవధిక సమ్మె 11వ రోజైనా శుక్రవారం నాడు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ముందు కార్మికులు దండాలు పెట్టి అరగుండ్లు గీయించుకుని…

పేరుకుపోయిన చెత్తాచెదారం

Jan 5,2024 | 16:36

  ప్రజాశక్తి-రామచంద్రపురం : రామచంద్రపురం పట్టణంలోని 23వ వార్డులో చెత్తాచెదారం పెరిగిపోతుంది. బస్టాండ్ నుండి మోడరన్ కాలేజీ మీదుగా శివాలయం వెళ్లే ఈ రోడ్ లో ఎక్కడ…

సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌

Jan 5,2024 | 16:32

మండపేటలో సమ్మె చేస్తున్న మున్సిపల్‌ కార్మికులు ప్రజాశక్తి-మండపేట స్థానిక మున్సిపల్‌ కార్యాలయం వద్ద సమస్యల పరిష్కారం కోరుతూ మునిసిపల్‌ కాంట్రాక్ట్‌ కార్మికులు చేపట్టిన సమ్మె శుక్రవారానికి నాటికి…

అంగన్వాడీ సమ్మెకు రైతు సంఘం మద్దతు 

Jan 5,2024 | 16:31

ప్రజాశక్తి-చాగల్లు : మండల కేంద్రమైన చాగల్లు  తహసీల్దార్ కార్యాలయం వద్ద  అంగన్వాడీ కార్యకర్తలు చేపట్టిన నిరవధికసమ్మె శుక్రవార నాటికి 25వ రోజుకి చేరుకొంది. అంగన్వాడి కార్యకర్తలు మద్దతుగా…

డిమాండ్ల సాధనకై మోకాళ్లపై కూర్చొని నిరసన

Jan 5,2024 | 16:30

మండపేటలో మోకాళ్లపై నిరసన తెలుపుతున్న అంగన్‌వాడీలు ప్రజాశక్తి-మండపేట న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని స్థానిక మున్సిపల్‌ కార్యాలయం వద్ద అంగన్‌వాడీలు చేపట్టిన సమ్మెలో భాగంగా మోకాళ్లపై శుక్రవారం నిరసన…

నాశిరకంగా జాతీయ రహదారి పనులు

Jan 5,2024 | 16:32

35మార్కులు వచ్చిన పాస్ చేయవచ్చు ప్రజాశక్తి-కొండాపురం : మండలంలో నిర్మాణంలో ఉన్న జాతీయ రహదారి పనుల్లో అనేక, నాశిరకమైన నిర్మాణాలు జరుగుతున్నాయని ప్రజలు వాపోతున్నారు. ఈ పనులను…

టీడీపీ కార్యకర్త కుటుంబానికి భువనేశ్వరి పరామర్శ

Jan 5,2024 | 13:26

ప్రజాశక్తి-విశాఖ సౌత్ : టీడీపీ కార్యకర్త రమణ కుటుంబాన్ని నారా భువనేశ్వరి పరామర్శించారు. ఇటీవల చంద్రబాబు అక్రమ అరెస్టు చేసిన క్రమంలో విశాఖ సౌత్ నియోజకవర్గం, విశాఖ…

ధర్నా గోడ పత్రికను విడుదల 

Jan 5,2024 | 12:25

ప్రజాశక్తి-జియ్యమ్మవలస : ఆదివాసి గిరిజన సంఘం ఆధ్వర్యంలో జియ్యమ్మవలస మండలంలో ఉన్న గిరిజన గ్రామాలు అన్నింటికీ బీటీ రోడ్లు వేయాలని జనవరి 9వ తేదీన ఎంపీడీవో ఆఫీసు…