జిల్లా-వార్తలు

  • Home
  • మహిళలను రోడ్డు పైకి లాగడం శోచనీయం

జిల్లా-వార్తలు

మహిళలను రోడ్డు పైకి లాగడం శోచనీయం

Dec 18,2023 | 15:41

టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు పార్థసారథిరెడ్డి ప్రజాశక్తి – వేంపల్లె : అంగన్వాడీ మహిళాలను వైకాపా ప్రభుత్వం రోడ్డుపైకి లాగడం శోచనీయమని టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు పేర్ల పార్థసారథిరెడ్డి,…

విద్యుత్ కాంట్రాక్టు కార్మికులను పర్మనెంట్ చేయాలి

Dec 18,2023 | 15:37

ప్రజాశక్తి-కర్నూలు కార్పొరేషన్ : విద్యుత్ కాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్ చేయాలని కోరుతూ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు సోమవారం ఏపీఎస్పీడీసీఎల్ కార్యాలయం ముందు యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్…

అంగన్వాడీల మానవహారం

Dec 18,2023 | 15:27

ప్రజాశక్తి-కడప అర్బన్ : అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని ఏపీ అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ (సిఐటియు అనుబంధం) ఆధ్వర్యంలో సోమవారం రాజీవ్ పార్కు రోడ్డులో మానవహారం నిర్వహించారు.…

మనుధర్మ సిద్ధాంతంతో కొందరికే చదువు

Dec 18,2023 | 15:23

మెడికల్ సీట్ల భర్తీలో రిజర్వేషన్లు పాటించడం లేదు. మేధావులకు కేంద్రాలుగా ఉండాల్సిన విశ్వవిద్యాలయాలు రాజకీయ కేంద్రాలుగా మార్చారు కేరళ వామపక్ష ప్రభుత్వం 94 శాతం అక్షరాస్యత సాధించింది…

ప్రభుత్వం వెంటనే అంగన్వాడీలతో చర్చలు జరపాలి

Dec 18,2023 | 15:16

ప్రజాశక్తి-పోరుమామిళ్ల : అంగన్వాడీల డిమాండ్లను వెంటనే ప్రభుత్వం నెరవేర్చాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు యన్ భైరవ ప్రసాద్ పేర్కొన్నారు. అంగన్వాడీలు అంబేద్కర్ విగ్రహం ముందు 7వ రోజు నిరసన…

భక్తి శ్రద్ధలతో శ్రీ వల్లి సుబ్రహ్మణ్య షష్ఠి ఉత్సవం

Dec 18,2023 | 15:12

ప్రజాశక్తి-కడియం : సుబ్రహ్మణ్యేశ్వ స్వామి షష్ఠి మహోత్సవాలు సోమవారం కడియం మండలంలో వాడ వాడలా ఘనంగా జరిగాయి. భక్తులు వేకువ జామున నుండి ఆలయాలకు చేరుకొని స్వామిని…

పార్టీ గెలుపే లక్ష్యంగా కృషి చేయాలి : యల్లటూరు

Dec 18,2023 | 15:05

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్ : పార్టీ గెలుపే లక్ష్యంగా కృషిచేసి జనసేనను అధికారంలోకి తీసుకొచ్చేందుకు ప్రతి ఒక్కరు సైనికుడిలా పోరాడాలని మాజీ డి ఆర్ డి ఏ అధికారి, రాజంపేట…

అంగన్వాడీలలో తగ్గని ఆగ్రహం

Dec 18,2023 | 15:02

ఆర్డీవో కార్యాలయం ముట్టడి, ర్యాలీ.. ప్రజాశక్తి-రాజంపేట అర్బన్ : అంగన్వాడీలు చేపడుతున్న రాష్ట్రవ్యాప్త సమ్మెలో భాగంగా సోమవారం సిపిఎం, సిపిఐ ఆధ్వర్యంలో ఆర్డిఓ కార్యాలయం ఎదుట ర్యాలీ…

నియోగదారుల వారోత్సవాలను జయప్రదం చేయండి

Dec 18,2023 | 14:53

రాష్ట్ర వినియోగదారుల సంఘాల సమాఖ్య వైస్ చైర్మన్ ఎల్ వీ చలం.. ప్రజాశక్తి-మెలియాపుట్టి : ఈనెల 18 నుండి 24 వరకు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న వినియోగదారుల…