మాజీ ప్రధాని రాజీవ్ గాంధీకి ఘన నివాళి
రాజీవ్ గాంధీ చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజాశక్తి-అమలాపురం అమలాపురం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కార్యాలయము నందు మంగళవారం మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ…
రాజీవ్ గాంధీ చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజాశక్తి-అమలాపురం అమలాపురం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కార్యాలయము నందు మంగళవారం మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ…
కౌంటింగ్ హాల్ లోకి మొబైల్ ఫోన్ అనుమతి లేదు జిల్లా కలెక్టర్/జిల్లా ఎన్నికల అధికారి డా జి.సృజన ప్రజాశక్తి కర్నూలు కలెక్టరేట్ : రాయలసీమ యూనివర్సిటీలో కౌంటింగ్…
ప్రజాశక్తి-కాకినాడ : పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రక్రియకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని జాయింట్ కలెక్టర్, పిఠాపురం నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి ఎస్.రామ్ సుందర్ రెడ్డి అధికారులను…
ప్రజాశక్తి-ఆత్మకూరు(అనంతపురం) : మండల పరిధిలోని వేపచెర్ల, బి.యాలేరు, సనప రైతు భరోసా కేంద్రాలలో సబ్సిడీ విత్తన వేరుశనగ నమోదు కార్యక్రమాన్ని మండల వ్యవసాయ అధికారి జి.సుచరిత పరిశీలించారు.…
ప్రజాశక్తి-వికోట(చిత్తూరు) : రాష్ట్రంలో త్వరలో కూటమి అధికారం చేపట్టబోతోందని, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయడం ఖాయమని మాజీ మంత్రి అమరనాథ రెడ్డి పేర్కొన్నారు. మండల…
ప్రజాశక్తి-పెద్దాపురం(కాకినాడ) : పెద్దాపురం చిల్డ్రన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వరహాలయ్య పేటలోని యాసలపు సూర్యారావు భవనంలో నిర్వహిస్తున్న సమ్మర్ క్యాంపు 11వ రోజు మంగళవారం విద్యార్థులకు రోబోటిక్స్ ప్రాథమిక…
ప్రజాశక్తి-నర్సీపట్నం టౌన్ : ఎన్నికల ఫలితాలు వెలువడే వరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడినా కఠిన చర్యలు తప్పవని నర్సీపట్నం డిఎస్పి మోహన్ హెచ్చరించారు. ముందు జాగ్రత్త…
ప్రజాశక్తి-ఏలూరు స్పోర్ట్స్ : ఏలూరు జిల్లా వ్యాప్తంగా బాణాసంచా తయారీ, రవాణా, విక్రయాలపై జూన్ 5వ తేదీవరకు తాత్కాలిక నిషేధం విధిస్తూ జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్…
ప్రజాశక్తి-కడియం(తూర్పుగోదావరి) : ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పలు ప్రాంతాల్లో జరిగిన అల్లర్ల నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం పెట్రోలు, డీజీల్ సీసాల్లో…