ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
ప్రజాశక్తి -చీడికాడ:రామాలయ పునర్నిర్మాణానికి రూ.10 లక్షలు కేటాయిస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు అన్నారు. వైసిపి ప్రభుత్వం చేతల ప్రభుత్వమని మాటల ప్రభుత్వం కాదని ఎప్పుడూ…
ప్రజాశక్తి -చీడికాడ:రామాలయ పునర్నిర్మాణానికి రూ.10 లక్షలు కేటాయిస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు అన్నారు. వైసిపి ప్రభుత్వం చేతల ప్రభుత్వమని మాటల ప్రభుత్వం కాదని ఎప్పుడూ…
ప్రజాశక్తి – భట్టిప్రోలు (వేమూరు) నియోజకవర్గంలోని వివిధ మండలాల్లో వైసీపీ ఇన్చార్జి వరికూటి అశోక్ బాబు బుధవారం పర్యటించారు. అమర్తలూరు మండలం మోపర్రు గ్రామానికి చెందిన కొప్పుల…
ప్రజాశక్తి – బాపట్ల క్రీస్తును కించపరుస్తూ అసభ్యంగా మాట్లాడిన వారిని కఠినంగా శిక్షించాలని స్థానిక అంబేద్కర్ సర్కిల్లో దళిత సంఘాల నాయకులు బుధవారం నిరసన వ్యక్తం చేశారు.…
ప్రజాశక్తి – చెరుకుపల్లి పిసిసి అధ్యక్షురాలుగా వైఎస్ షర్మిల నియామకం పట్ల కాంగ్రెస్ ఇన్చార్జి కేసన రామ కోటేశ్వరరావు హర్షం వ్యక్తం చేశారు. స్థానికంగా బుధవారం ఏర్పాటు…
ప్రజాశక్తి – చెరుకుపల్లి స్థానిక ఎస్సీ కాలనీ చెందిన పలువురు కార్యకర్తలు బుధవారం ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ సమక్షంలో టిడిపిలో చేరారు. వారికి పసుపు కండువాలు కప్పి…
ప్రజాశక్తి – వేటపాలెం వివిధ రంగాల్లో అత్యంత ప్రతిభ కనబరిచిన వారికి వేటపాలెం రోటరీ క్లబ్ అవార్డులను ప్రధానం చేశారు. స్థానిక రైల్వే స్టేషన్ రోడ్డులోని రోటరీ…
ప్రజాశక్తి -డుంబ్రిగుడ: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఫ్యామిలీ ఫిజీషియన్తో ప్రతి ఒక్కరికి మెరువైన వైద్య సేవలు అందుతున్నాయని మండల వైస్ ఎంపీపీ ఎస్.ఆనంద్ చెప్పారు. మండలంలోని…
ప్రజాశక్తి – యంత్రాంగం తమ సమస్యలను పరిష్కరించే వరకూ నిరవధిక సమ్మెను విరమించబోమని అంగన్వాడీలు స్పష్టం చేశారు. నిరవధిక సమ్మె చేస్తున్న అంగన్వాడీలపై ఎస్మా చట్టాన్ని ప్రయోగిస్తూ…
ప్రజాశక్తి – కొల్లూరు మండలంలో శ్రీకృష్ణదేవరాయల జయంతి వేడుకలు కాపు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. శ్రీకృష్ణదేవరాయల చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో కెఎస్ఎస్…