జిల్లా-వార్తలు

  • Home
  • సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తాం

జిల్లా-వార్తలు

బత్తలపల్లిలో ‘తమ్ముళ్ల’ ఘర్షణ

Mar 5,2024 | 08:46

ఘర్షణ నేపథ్యంలో బత్తలపల్లి టిడిపి కార్యాలయం వద్ద తెలుగుదేశం మద్దతుదారులను అక్కడి నుంచి పంపి వేస్తున్న పోలీసులు         బత్తలపల్లి : శ్రీ…

మతతత్వ బిజెపిని ఓడించండి

Mar 5,2024 | 00:53

ప్రజాశక్తి-సంతనూతలపాడు: రానున్న ఎన్నికల్లో మతతత్వ బిజెపిని ఓడించాలని ఇండిపెండెంట్‌ లేబర్‌ పార్టీ అధ్యక్షుడు దాసరి సుందరం ప్రజలకు పిలుపునిచ్చారు. మండలంలోని పేర్నమిట్ట పరిధి పీర్లమాన్యంలో గల డాక్టర్‌…

అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లు: మంత్రి

Mar 5,2024 | 00:50

ప్రజాశక్తి-పొదిలి: గ్రామాలలో సుపరిపాలన అందించేందుకు సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసి దేశంలోనే ఆదర్శ ముఖ్యమంత్రిగా జగన్‌ మోహన్‌ రెడ్డి నిలిచారని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి…

గెలుపే లక్ష్యంగా సభలు: అన్నా

Mar 5,2024 | 00:48

ప్రజాశక్తి-మార్కాపురం వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా సిఎం జగన్‌మోహన్‌రెడ్డి సిద్ధం సభలు నిర్వహిస్తున్నారని, అందులో భాగంగా ఈ నెల 10వ తేదీన అద్దంకి నియోజకవర్గ పరిధిలో నిర్వహించే…

మెరుగైన ప్యాకేజీతో నిర్వాసితులను ఆదుకోవాలి

Mar 5,2024 | 00:45

ప్రజాశక్తి-మార్కాపురం: పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు కోసం త్యాగం చేసిన ముంపు గ్రామాల్లోని నిర్వాసితులను మెరుగైన ప్యాకేజీతో ఆదుకోవాలని, ఆ తరువాతే వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభించేలా చర్యలు…

ఉపాధి హామీ సిబ్బంది నిరసన

Mar 5,2024 | 00:41

ప్రజాశక్తి-త్రిపురాంతకం: త్రిపురాంతకం మండల ఉపాధి హామీ సిబ్బంది సోమవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. స్థానిక మండల పరిషత్‌ కార్యాలయం వద్ద నల్ల రిబ్బన్లు ధరించి ఆందోళన చేశారు.…

గిరిజనుల వినూత్న నిరసన

Mar 5,2024 | 00:31

ప్రజాశక్తి -అనంతగిరి:తమ పివిటిజీ గ్రామలకు రోడ్డు సౌకర్యం పూర్తి చేసినట్లు సంబందిత అధికారులు కాంట్రాక్టర్‌తో కుమ్మక్కై నిధులు స్వాహా చేశారని తెల్లరపాడు గ్రామ గిరిజనులు రోడ్డు గోతిలో…

పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేయాలి

Mar 5,2024 | 00:30

ప్రజాశక్తి-చింతపల్లి:మన్యం ప్రాంతంలోని పర్యాటక ప్రాంతాలను అబివృద్ధి చేయాలని పాడేరు శాసనసభ్యులు కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి పీవో అభిషేక్‌ని కోరారు. చింతపల్లి మండలం లంబసింగి సమీపంలో ఉన్న చెరువులవేనం గ్రామంలో…