జిల్లా-వార్తలు

  • Home
  • జిల్లాలో 1461 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు

జిల్లా-వార్తలు

జిల్లాలో 1461 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు

Mar 6,2024 | 23:17

140 మంది సెక్టార్‌ అధికారుల నియామకం కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ ప్రజాశక్తి – భీమవరం రాబోయే సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి జిల్లాలో 1461 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశామని…

సైబర్‌ నేరాలపై అప్రమత్తం

Mar 6,2024 | 23:16

జి.ఆర్‌ రాధిక, ఎస్‌పి ఎస్‌పి జి.ఆర్‌ రాధిక ప్రజాశక్తి- శ్రీకాకుళం సామాజిక మాధ్యమంలో వచ్చే ప్రకటనలు నమ్మి ప్రజలు మోసపోవద్దని, ప్రతిఒక్కరూ సైబర్‌ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని…

రైల్వే గూడ్స్‌ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి

Mar 6,2024 | 23:16

సిఐటియు జిల్లా కార్యదర్శి నాగేశ్వరరావు ఘనంగా రైల్వే గూడ్స్‌ షెడ్‌ వర్కర్స్‌ యూనియన్‌ 40వ వార్షికోత్సవం ప్రజాశక్తి – తాడేపల్లిగూడెం రైల్వే గూడ్స్‌ షెడ్లో పనిచేస్తున్న కార్మికులను…

కార్పొరేషన్లు కకావికలం..!

Mar 6,2024 | 23:14

బిసి, ఎస్‌సి, ఎస్‌టి, మైనార్టీ కార్పొరేషన్లు నిర్వీర్యం ఐదేళ్లలో ఉపాధి రుణాలకు పూర్తిగా తిలోదకాలు సంక్షేమ పథకాలకిచ్చే సొమ్ము సామాజిక తరగతుల వారీగా ప్రభుత్వం లెక్క కార్పొరేషన్ల…

అభివృద్ధే ధ్యేయం

Mar 6,2024 | 23:14

శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తున్న స్పీకర్‌ సీతారాం శాసనసభ స్పీకర్‌ సీతారాం ప్రజాశక్తి- సరుబుజ్జిలి అభివృద్ధే ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి ధ్యేయమని శాసనసభ స్పీకర్‌ తమ్మినేని సీతారాం అన్నారు. మండలంలోని తెలికిపెంట…

సెక్టోరియల్‌ అధికారుల బాధ్యత కీలకం

Mar 6,2024 | 23:12

మాట్లాడుతున్న కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సమూన్‌ అపీ పోల్‌, పోలింగ్‌ సమయంలో అలసత్వం వద్దు కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సమూన్‌ ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌ ఎన్నికల నిర్వహణలో…

11న జీడి మద్దతు ధరపై ధర్నా

Mar 6,2024 | 23:09

పోస్టర్‌న ఆవిష్కరిస్తున్న నాయకులు ప్రజాశక్తి- పలాస జీడి పిక్కలకు మద్దతు ధర ప్రకటించి బస్తాకు రూ.16 వేలు చెల్లించి రైతు భరోసా కేంద్రాల ద్వారా ప్రభుత్వమే కొనుగోలు…

ఓట్ల కోసమే చంద్రబాబు బిసిల జపం

Mar 6,2024 | 23:08

రవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రజాశక్తి- శ్రీకాకుళం ప్రతినిధి ఎన్నికలకు వస్తుండటంతో చంద్రబాబు మరోసారి బిసిల జపం చేస్తున్నారని రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. శ్రీకాకుళం…

ఆ ఎమ్మెల్యే మాకొద్దుఅజగన్‌ ముద్దు…

Mar 6,2024 | 23:06

ర్యాలీ నిర్వహిస్తున్న వైసిపి నాయకులు ఎమ్మెల్యే వద్దంటూ కొత్తూరులో ర్యాలీ రెడ్డి శాంతికి టిక్కెట్‌ ఇస్తే ఓడిస్తాం అధిష్టానానికి వైసిపి అసమ్మతి నాయకుల ఆల్టిమేటం ఎమ్మెల్యే రెడ్డి…