జిల్లా-వార్తలు

  • Home
  • విఆర్‌ఒ శ్రీరాములు నాయుడు మృతి

జిల్లా-వార్తలు

విఆర్‌ఒ శ్రీరాములు నాయుడు మృతి

Apr 5,2024 | 21:23

ప్రజాశక్తి – సాలూరు : మండలం లోని పట్టణం, పలు గ్రామాలకు చెందిన విఆర్‌ఒ గోర్జి శ్రీరాములు నాయుడు (56) గురువారం రాత్రి మృతి చెందారు. ఆయన…

హంతకులు, నిజాయితీకి మధ్య పోటీ

Apr 5,2024 | 21:23

ప్రజాశక్తి-కాశినాయన/కలసపాడు/పోరుమామిళ్ల/బద్వేలు/అట్లూరుకడప పార్లమెంట్‌ ఎన్నికలు హంత కులు, నీతి నిజాయితీపరుల మధ్య జరుగు తున్నాయని పిసిసి అధ్యక్షులు వైఎస్‌.షర్మిల అన్నారు. శుక్రవారం బద్వేలు నియోజవకర్గంలోని కాశినాయన మండలం అమగంపల్లెలో…

హంతకులు, నిజాయితీకి మధ్య పోటీ

Apr 5,2024 | 21:22

ప్రజాశక్తి-కాశినాయన/కలసపాడు/పోరుమామిళ్ల/బద్వేలు/అట్లూరుకడప పార్లమెంట్‌ ఎన్నికలు హంత కులు, నీతి నిజాయితీపరుల మధ్య జరుగు తున్నాయని పిసిసి అధ్యక్షులు వైఎస్‌.షర్మిల అన్నారు. శుక్రవారం బద్వేలు నియోజవకర్గంలోని కాశినాయన మండలం అమగంపల్లెలో…

కూటమికి సర్దుపోట్లు

Apr 5,2024 | 21:21

ప్రజాశక్తి – కడప ప్రతినిధికూటమికి సర్దుపోట్లు తప్పడం లేదు. టికెట్ల కేటాయింపుల్లో స్పష్టత కొరవడిన ఫలితంగా మార్పు చేర్పులకు శ్రీకారం చుట్టింది. అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు ఎమ్మెల్యే…

శివినిలో 20 ఎకరాల గడ్డి కుప్పలు దగ్థం

Apr 5,2024 | 21:20

 ప్రజాశక్తి – కొమరాడ :  గ్రామానికి చెందిన రైతుల గడ్డి కుప్పలు అగ్ని ప్రమాదంలో దగ్ధమైన ఘటన మండలంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం మండలంలోని…

కూటమికి సర్దుపోట్లు

Apr 5,2024 | 21:20

ప్రజాశక్తి – కడప ప్రతినిధికూటమికి సర్దుపోట్లు తప్పడం లేదు. టికెట్ల కేటాయింపుల్లో స్పష్టత కొరవడిన ఫలితంగా మార్పు చేర్పులకు శ్రీకారం చుట్టింది. అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు ఎమ్మెల్యే…

వాడజంగిలో నేలకొరిగిన వాటర్‌ ట్యాంక్‌

Apr 5,2024 | 21:19

 ప్రజాశక్తి – గుమ్మలక్ష్మీపురం : మండలంలోని మారుమూల పంచాయతీ అయిన బీరుపాడు పంచాయతీ వాడజంగిలో గల వాటర్‌ ట్యాంక్‌ నాలుగు రోజుల క్రితం గాలికి కిందకు పడిపోయింది.…

వర్తకులను కించపరచడం చంద్రబాబుకు తగదు

Apr 5,2024 | 21:16

ప్రజాశక్తి -పులివెందుల రూరల్‌ వర్తకులు, వ్యాపార కార్యక్రమాల మాటున అసాంఘిక చర్యలకు పాల్పడుతున్నారుంటూ ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు మాట్లాడడం సబబు కాదని పులివెందుల ఆర్యవైశ్యులు అన్నారు. శుక్రవారం…

టిడిపి గెలుపుతోనే ప్రజలకు సంక్షేమ ఫలాలు

Apr 5,2024 | 21:12

ప్రజాశక్తి-మైదుకూరు తెలుగుదేశం పార్టీ గెలిస్తేనే ప్రజలకు సంక్షేమ ఫలాలు అందుతామని నియోజకవర్గ టిడిపి అభ్యర్థి పుట్టా సుధాకర్‌యాదవ్‌ పేర్కొన్నాపరు. శుక్రవారం మండలంలోని గంజికుంట పంచాయతీ లెక్కలవారిపల్లె గ్రామంలో…