జిల్లా-వార్తలు

  • Home
  • అధికారరలోకి వస్తే టూరిజం అభివృద్ధి

జిల్లా-వార్తలు

అధికారరలోకి వస్తే టూరిజం అభివృద్ధి

Mar 8,2024 | 21:49

ఫొటో : మాట్లాడుతున్న పొన్నెబోయిన చెంచల బాబు అధికారరలోకి వస్తే టూరిజం అభివృద్ధి ప్రజాశక్తి-ఉదయగిరి : తెలుగుదేశం అధికారంలోకి రాగానే టూరిజం అభివృద్ధి చేస్తామని మాజీ జిల్లా…

బడుగు వర్గాల మహిళలపై అణచివేత

Mar 8,2024 | 21:47

ఫొటో : నినాదాలు చేస్తున్న దళిత సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షులు ఎస్‌.మల్లి బడుగు వర్గాల మహిళలపై అణచివేత ప్రజాశక్తి-బిట్రగుంట : జగనన్న పాలనలో బడుగు వర్గాల…

బహుళ పంటల విధానంతో జీవ వైవిధ్యం అభివృద్ధి

Mar 8,2024 | 21:47

 ప్రజాశక్తి – పాచిపెంట : నేలను ఏడాది అంతా ఏదో ఒక పంటతో కప్పి ఉంచాలని, అలా చేసినప్పుడే భూమిలో జీవవైవిద్యం పెరిగి భూసార పరిరక్షణ జరుగుతుందని…

మైనారిటీల సంక్షేమాన్ని విస్మరించిన వైసిపి

Mar 8,2024 | 21:47

పార్వతీపురంరూరల్‌ : ముస్లిం, మైనార్టీల సంక్షేమాన్ని వైసిపి ప్రభుత్వం అటకెక్కించిందని, గతంలో ముస్లింల కోసం టిడిపి అమలు చేసిన పథకాలను రద్దు చేస్తూ వారికి అన్యాయం చేసిందని…

జయకృష్ణకే టికెట్‌ ఇవ్వాలి

Mar 8,2024 | 21:46

 ప్రజాశక్తి – వీరఘట్టం : పాలకొండ నియోజకవర్గం టికెట్టు నిమ్మక జయకృష్ణకే ఇవ్వాలని అరకు పార్లమెంటరీ బిసి సెల్‌ కన్వీనర్‌ పి.కృష్ణమూర్తి నాయుడు, మండల అధ్యక్షులు ఉదయాన…

శైవక్షేత్రాలకు పోటెత్తిన జనం

Mar 8,2024 | 21:45

పాచిపెంట: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని జిల్లాలో గల పలు శైవక్షేత్రాలు శివనామ స్మరణతో మారుమోగాయి. శుక్రవారం వేకుజాము నుండే భక్తులతో శివాలయాలు కిక్కిరిసిపోయాయి. ప్రధానంగా మండలంలోని పనుకువలస…

తాగునీటి సమస్య పరిష్కరించాలి

Mar 8,2024 | 21:45

ఫొటో : మేకపాటిని కలిసి సమస్యలను చెబుతన్న సిపిఎం రైతుసంఘం నాయకులు కాకు వెంకటయ్య తాగునీటి సమస్య పరిష్కరించాలి ప్రజాశక్తి-ఉదయగిరి : మండలంలోని బిజ్జంపల్లి వాటర్‌ ప్లాంట్‌ను…

నదిపై కర్రల వంతెన ఏర్పాటు

Mar 8,2024 | 21:34

 ప్రజాశక్తి-రేగిడి : మండలం లోని సరసనాపల్లి గ్రామ సమీపంలోని సువర్ణముఖి నదిపై గ్రామ యువకులు కర్రల వంతెన ఏర్పాటు చేశారు. వంగర మండలం సంగం గ్రామంలో మహాశివరాత్రి…

కొనసాగుతున్న మిమ్స్‌ ఉద్యోగుల నిరసన

Mar 8,2024 | 21:21

 ప్రజాశక్తి-నెల్లిమర్ల  : తమ సమస్యల పరిష్కారం కోసం మిమ్స్‌ ఉద్యోగులు, కార్మికులు చేపట్టిన నిరసన కార్యక్రమం శుక్రవారం మహాశివరాత్రి రోజూ కొనసాగింది. శివరాత్రి సందర్భంగా రామతీర్థం వచ్చిన…