జిల్లా-వార్తలు

  • Home
  • రాజధాని రైతుల ప్రదర్శన

జిల్లా-వార్తలు

రాజధాని రైతుల ప్రదర్శన

Dec 17,2023 | 23:38

తుళ్లూరు రైతు దీక్షా శిబిరం వద్ద మానవహారంగా రైతులు ,మహిళలు  తుళ్లూరు: రాజధాని రైతులు ఆదివారం రాత్రి కొవ్వొత్తులు చేతబట్టి గ్రామంలో ప్రదర్శన జరిపారు.ప్రభుత్వం మూడు రాజధానుల…

మితిమీరిన రేషన్ బియ్యం అక్రమ రవాణా

Dec 17,2023 | 23:38

ప్రజాశక్తి – భట్టిప్రోలు రేషన్ మాఫియా పెచ్చరిల్లుతుంది. ప్రతినెలా బియ్యం అక్రమ రవాణా చేస్తున్నారు. బియ్యం మాఫియా కొల్లూరు, వేమూరు మండలాల నుండి కూడా సేకరించి లారీల…

నేడు, రేపు రాష్ట్ర గవర్నర్‌ పర్యటన: కలెక్టర్‌రాష్ట్ర గవర్నర్‌ తిరుపతికి వస్తున్న సందర్భంగా ఏర్పాట్లపై సమీక్షిస్తున్న కలెక్టర్‌

Dec 17,2023 | 23:34

నేడు, రేపు రాష్ట్ర గవర్నర్‌ పర్యటన: కలెక్టర్‌రాష్ట్ర గవర్నర్‌ తిరుపతికి వస్తున్న సందర్భంగా ఏర్పాట్లపై సమీక్షిస్తున్న కలెక్టర్‌ ప్రజాశక్తి- తిరుపతి టౌన్‌: ఈనెల 18, 19 తేదీలలో…

అటవీ కార్మికుల దీక్షాశిబిరం దగ్ధంకు యత్నంశ్రీ దోషులపై కఠినచర్యలకు సిఐటియు డిమాండ్‌

Dec 17,2023 | 23:33

అటవీ కార్మికుల దీక్షాశిబిరం దగ్ధంకు యత్నంశ్రీ దోషులపై కఠినచర్యలకు సిఐటియు డిమాండ్‌శ్రీ అలిపిరి పోలీసులకు అటవీ కార్మికుల ఫిర్యాదుప్రజాశక్తి- తిరుపతి టౌన్‌: 1142 రోజులుగా నిరాహార దీక్షలు…

బుచ్చిబాబు మెమోరియల్‌ బ్యాడ్మింటన్‌ పోటీలు ప్రారంభం

Dec 17,2023 | 23:32

క్రీడాకారులను పరిచయం చేసుకుంటున్న ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి  నరసరావుపేట: పట్టణంలోని సత్తెనపల్లి రోడ్డులోని జిల్లా క్రీడా ప్రాంగ ణంలో ఆదివారం బుచ్చిబాబు మెమోరియల్‌ బ్యాడ్మిం టన్‌ డబుల్స్‌ టోర్నమెంట్‌…

రాజీవ్‌ నగర్‌లో భూ ఆక్రమణలుసీపీఎం చొరవతో అడ్డుకట్ట

Dec 17,2023 | 23:30

రాజీవ్‌ నగర్‌లో భూ ఆక్రమణలుసీపీఎం చొరవతో అడ్డుకట్టప్రజాశక్తి- శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తి పట్టణ శివారు ప్రాంతమైన రాజీవ్‌నగర్‌లో భూ క్రమణలు నిత్యకత్యంలా మారుతున్నాయి. కొందరు రాజకీయ నేతలు సిండికేట్‌…

 250 మందికి కంటి పరీక్షలు

Dec 17,2023 | 23:30

సత్తెనపల్లి రూరల్‌: సత్తెనపల్లి మండలం కొమెరపూడి గ్రామంలో ఆదివారం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. కోయనాగయ్య జ్ఞాపకార్థం పెదకాకాని శంకర్‌ కంటి ఆసుపత్రి సహాకారంతో ఉచిత…

ముగిసిన బాలోత్సవంస్ఫూర్తిదాయకంగా పోటీల్లో పాల్గొన్న విద్యార్థులు

Dec 17,2023 | 23:28

ముగిసిన బాలోత్సవంస్ఫూర్తిదాయకంగా పోటీల్లో పాల్గొన్న విద్యార్థులుప్రజాశక్తి-తిరుపతి సిటీ: పిల్లల సజనాత్మకతను వెలికి తీసేందుకు రోటరీ క్లబ్‌ సౌజన్యంతో తిరుపతి బాలోత్సవ ఆధ్వర్యంలో నిర్వహించిన పిల్లల పండగ ఆదివారం…

డాక్టర్‌ ఓబయ్యకు అవార్డు

Dec 17,2023 | 23:28

ప్రజాశక్తి-సిఎస్‌ పురం: సిఎస్‌ పురం మండల పరిధిలోని వి బైలు గ్రామానికి చెందిన డాక్టర్‌ జమకాల ఓబయ్యకు నీసా సైంటిస్ట్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డు-2023 లభించింది.…