జిల్లా-వార్తలు

  • Home
  • కరెంట్‌ షాక్‌ తగిలి ఇద్దరు మత్యకారులు మృతి

జిల్లా-వార్తలు

కరెంట్‌ షాక్‌ తగిలి ఇద్దరు మత్యకారులు మృతి

May 10,2024 | 09:56

ప్రజాశక్తి-అచ్యుతాపురం (అనకాపల్లి) : కరెంట్‌ షాక్‌ తగిలి ఇద్దరు మత్స్యకారులు మృతి చెందిన ఘటన గురువారం రాత్రి అనకాపల్లి జిల్లా పూడిమడక సమీపంలో రొయ్యల చెరువు వద్ద…

మండు వేసవిలో మంచు దుప్పటి

May 10,2024 | 08:45

(ప్రజాశక్తి పాడేరు): మన్యం మంచు దుప్పటి కప్పుకుంది. అల్లూరి జిల్లా కేంద్రం పాడేరు పట్టణం చుట్టూ పరిసర గ్రామాల్లో గురువారం వేకువ జామున తెల్లారేసరికి శీతాకాలాన్ని తలపించే…

నేడు గుంటూరుకు డి.రాజా, సీతారాం ఏచూరి

May 10,2024 | 00:56

ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : ఇండియా బ్లాక్‌ పార్టీల బహిరంగ సభ స్థానిక మల్లయ్య లింగం భవన్‌లో శుక్రవారం ఉదయం 10 గంటలకు జరుగుతుందని సిపిఐ నగర…

రహదారి గోతులమయం-

May 10,2024 | 00:55

ప్రజాశక్తి-ముంచింగిపుట్టు:మండలంలో రహదారులు గోతులమయం కావడంతో వాహనదారులు అవస్థలు పడుతున్నారు. పాడేరు నుండి జోలపుట్టు వెళ్లే ఆర్‌ అండ్‌ బి ప్రధాన రహదారి ముంచింగిపుట్టు మండలం ఏనుగురాయి పంచాయతీ…

రోడ్డు నాణ్యతను పరిశీలించిన అధికారులు

May 10,2024 | 00:54

ప్రజాశక్తి-అనంతగిరి:మండలంలోని గుమ్మ పంచాయతీ పరిధి కర్రిగోడ, కడరేవు గ్రామాల్లో నిర్మించిన రోడ్డు పనుల నాణ్యతపై సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు కె.గోవిందరావు, గ్రామస్తులు రాజారావులు జిల్లా…

ప్రలోభాల ఎర!

May 10,2024 | 00:52

పల్నాడు జిల్లా రాజుపాలెం మండలం కోటనెమలిపురిలో వైసిపికి చెందిన జెడ్‌పిటిసి డి.సునీతరెడ్డి భర్త శ్రీనివాసరెడ్డి మిల్లులో పట్టుబడిన మద్యం సీసాలు ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : పోలింగ్‌…

భారీగా మద్యం స్వాధీనం

May 10,2024 | 00:50

సత్తెనపల్లి మండలంలో పట్టుబడ్డ మద్యం, నిందితులతో పోలీసులు ప్రజాశక్తి – సత్తెనపల్లి రూరల్‌ : పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో పోలీసులు గురువారం భారీగా మద్యం స్వాధీనం చేసుకున్నారు.…

నేడు మంగళగిరికి సిఎం జగన్‌ రాక

May 10,2024 | 00:50

పాతబస్టాండ్‌ వద్ద స్థల పరిశీలనలో పోలీసులు, అధికారులు ప్రజాశక్తి – మంగళగిరి : ఎన్నికల ప్రచారంలో భాగంగా వైసిపి అధినేత, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం మంగళగిరికి…

గొడవలు పెట్టుకుంటే నేరుగా జైలుకే : పల్నాడు ఎస్పీ

May 10,2024 | 00:49

మాట్లాడుతున్న ఎస్పీ బిందుమాధవ్‌ ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : పోలింగ్‌ కేంద్రాల వద్ద చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పల్నాడు జిల్లా ఎస్పీ జి.బిందుమాధవ్‌…