జిల్లా-వార్తలు

  • Home
  • 8వ రోజుకు సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మె

జిల్లా-వార్తలు

8వ రోజుకు సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మె

Dec 27,2023 | 21:43

ప్రజాశకి-విజయనగరం టౌన్‌  :   సిఎం జగన్‌ పాదయాత్రలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ సమగ్ర శిక్ష అభియాన్‌ ఉద్యోగులు చేపట్టిన సమ్మె బుధవారం నాటికి…

జూనియర్‌ డాక్టర్ల ధర్నా

Dec 27,2023 | 21:42

ప్రజాశక్తి-విజయనగరంకోట :   ప్రభుత్వం ఏడు నెలలుగా బకాయి ఉన్న స్టయిఫండ్‌ను చెల్లించాలని కోరుతూ జూనియర్‌ వైద్యులు సర్వజన హాస్పిటల్‌ ఎదుట బుధవారం ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా…

భగ్గుమన్న అంగన్వాడీలు

Dec 27,2023 | 21:41

ప్రజాశక్తి-చీపురుపల్లి   :  ‘అదిరిస్తాం.. బెదిరిస్తాం అంటే అదిరిపోయేది బెదిరిపోయేది ఎవరూ లేరు. తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించే వరకు వెనక్కి తగ్గేది లేదు’ అంటూ అంగన్‌వాడీలు కదం…

ఎంఇఒకు ఎండిఎం కార్మికుల వినతి

Dec 27,2023 | 21:35

ప్రజాశక్తి- శృంగవరపుకోట: మండల పరిధిలో ఉన్న మధ్యాహ్న భోజన కార్మికులు తమ సమస్యలు పరిష్కరించాలని సిఐటియూ ఆధ్వర్యంలో ఎంఇఒ నర్సింగరావుకు బుధవారం వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా…

భూహక్కు చట్టాన్ని ఉపసంహరించుకోవాలి

Dec 27,2023 | 21:34

ప్రజాశక్తి- శృంగవరపుకోట : రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త భూహక్కు చట్టాన్ని (ఎపి ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌-2023) తక్షణం ఉపసంహరించు కోవాలని ఎస్‌.కోట బార్‌ అసోసియేషన్‌ న్యాయ…

గ్రామాలాభివృద్ధే ధ్యేయం

Dec 27,2023 | 21:33

ప్రజాశక్తి – భోగాపురం: గ్రామాలను అభివృద్ధి చేయడమే ముఖ్యమంత్రి లక్ష్యమని ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు అన్నారు. మండలంలోని చెరుకుపల్లి సచివాలయం పరిధిలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని…

ఆడుదాం ఆంధ్ర’కు పకడ్బందీ ఏర్పాట్లు

Dec 27,2023 | 21:32

ప్రజాశక్తి-బొబ్బిలి, రామభద్రపురం, గజపతినగరం : ఆడుదాం ఆంధ్రా క్రీడా పోటీలకు పకడ్బం ధీగా ఏర్పాట్లు చేయాలని అధికారులను కలెక్టర్‌ నాగలక్ష్మి ఆదేశించారు. ఆమె బుధవారం బొబ్బిలి, రామభద్రాపురం,…

గిరిజన గ్రామాల్లో భవిష్యత్తుకు గ్యారెంటీ

Dec 27,2023 | 21:39

ప్రజాశక్తి-సాలూరురూరల్‌ : మండలంలోని కరాసువలస, మామిడిపల్లి గ్రామాల్లో టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి గుమ్మడి సంధ్యారాణి ఆధ్వర్యంలో బాబు షూరిటీ – భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహిం చారు.…

వైసిపికి బుద్ధి చెప్పడం ఖాయం

Dec 27,2023 | 21:40

ప్రజాశక్తి-గుమ్మలక్ష్మీపురం : ఆడుదాం ఆంధ్ర పేరుతో గిరిజన జీవితాలతో సిఎం జగన్మోహన్‌ రెడ్డి ఆడుకుంటున్నారు తప్ప గిరిజన యువతకు ఉపాధి మార్గాలు చూపించే ఆలోచన లేకపోవడం సిగ్గుచేటని…