జిల్లా-వార్తలు

  • Home
  • ఎంఎల్‌ఎ ఏలూరి ప్రచారం

జిల్లా-వార్తలు

ఎంఎల్‌ఎ ఏలూరి ప్రచారం

Apr 25,2024 | 01:05

ప్రజాశక్తి – యద్దనపూడి మండలంలోని యనమదల, అనంతవరం, సూరవరపుపల్లి గ్రామాల్లో స్థానిక ఎంఎల్‌ఎ ఏలూరి సాంబశివరావు బుధవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామాల్లో మహిళలు, యువకులు పెద్ద…

కాంగ్రెస్ అభ్యర్థి సుబ్బారావు నామినేషన్

Apr 25,2024 | 01:03

ప్రజాశక్తి – వేమూరు కాంగ్రెస్ అభ్యర్థి బూరగ సుబ్బారావు తహశీల్దారు కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ పత్రాలు బుధవారం అందజేశారు. ఇండియా వేదిక మద్దతు…

లక్ష్యంపై దృష్టి సారిస్తే విజయం తప్పనిసరి

Apr 25,2024 | 01:03

ప్రజాశక్తి-వేటపాలెం: సెయింట్‌ ఆన్స్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజి బి టెక్‌ (కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌ విభాగం) ఆఖరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు కంప్యూటర్‌…

రికార్డు స్థాయిలో నామినేషన్లు

Apr 25,2024 | 00:21

ప్రజాశక్తి-పాడేరు:అల్లూరి జిల్లాలో బుధవారం అత్యధికంగా 25 నామినేషన్లు దాఖలయ్యాయని అల్లూరి కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి విజయ సునీత వెల్లడించారు. ఈ మేరకు రంపచోడవరం నియోజక వర్గం…

కాఫీ, సిల్వర్‌ఓక్‌ తోటలు దగ్ధం

Apr 25,2024 | 00:15

ప్రజాశక్తి-ముంచంగిపుట్టు:మండలంలోని వనబ సింగి పంచాయతీ లుంగపుట్టు గ్రామంలో మంగళవారం అర్ధరాత్రి మూడు ఎకరాల సిల్వర్‌, కాపీ, మిరియాల తోటలు దగ్ధం అయ్యాయి.ఇదే తరహాలో గత నెలలో తమ…

ఎపికి ద్రోహం చేసిన పార్టీలను ఓడించండి

Apr 24,2024 | 23:36

సిపిఎం జిల్లా కార్యదర్శి నరసింహారావు ప్రజాశక్తి-గన్నవరం రాష్ట్రానికి ద్రోహం చేసిన పార్టీలను ఎన్నికల్లో ఓడించాలని సిపిఎం కృష్ణాజిల్లా కార్యదర్శి వై.నరసింహారావు పిలుపునిచ్చారు. ఇండియా వేదిక బలపరిచిన గన్నవరం…

విజయవాడ అభివృద్ధికి కమ్యూనిస్టులకు మద్దతివ్వండి

Apr 24,2024 | 23:35

సిపిఎం ‘సెంట్రల్‌’ అభ్యర్థి బాబూరావు ప్రజాశక్తి-అజిత్‌ సింగ్‌నగర్‌ విజయవాడ అభివృద్ధి జరగాలంటే కమ్యూనిస్టులకు మద్దతు ఇవ్వాలని ఇండియా వేదిక బలపరిచిన సిపిఎం సెంట్రల్‌ నియోజకవర్గ అభ్యర్థి సిహెచ్‌.బాబూరావు…

ఆరో రోజు 57 దాఖలు

Apr 24,2024 | 23:33

ప్రజాశక్తి-కలెక్టరేట్‌ (కృష్ణా) కృష్ణాజిల్లాలో నామినేషన్ల స్వీకరణ 6వ రోజు బుధవారం మొత్తం 57 నామినేషన్లు దాఖలు అయ్యాయి. మచిలీపట్నం పార్లమెంటు స్థానానికి పరిటాల వెంకట ఫణి బాబు,…

జిల్లా టాపర్‌ భానుప్రసన్నకు సత్కారం

Apr 24,2024 | 23:32

ప్రజాశక్తి-కలెక్టరేట్‌ (కృష్ణా) పదో తరగతి ఫలితాలలో కృష్ణాజిల్లాలో 590 మార్కుల సాధించిన గుడివాడ ఏకేటిపి ఎంజిహెచ్‌ హైస్కూల్‌ విద్యార్థి అల్లంపల్లి భానుప్రసన్న కష్ణాజిల్లా టాపర్‌ గా ప్రధమ…