జిల్లా-వార్తలు

  • Home
  • ఎలా బతకాలో అర్థం కావడం లేదు

జిల్లా-వార్తలు

ఎలా బతకాలో అర్థం కావడం లేదు

Mar 10,2024 | 23:37

దీక్షా శిబిరాన్ని ప్రారంభిస్తున్న వేములపల్లి వెంకటరామయ్య ప్రజాశక్తి – దుగ్గిరాల : శుభం మహేశ్వరి కోల్డ్‌ స్టోరేజీలో అగ్ని ప్రమాదం సంభవించి పంట దగ్ధమైన తమకు పరిహారం…

నేడు ఎసిసి కార్మికుల ఆకలి పోరుయాత్ర

Mar 10,2024 | 23:34

వివరాలు చెబుతున్న కార్మికులు ప్రజాశక్తి-తాడేపల్లి:ఎసిసి సిమెంటు ఫ్యాక్టరీ కార్మికులు సోమవారం ఆకలి పోరుయాత్ర నిర్వహిస్తున్నట్లు యూనియన్‌ నాయకులు కె.స్టీవెన్‌, ఎ.కోటేశ్వరరావు, వై.యొహోషవా, డి.గురవారావు, వి.సుర్యప్రకాష్‌, ఎస్‌.బెనర్జీ తెలిపారు.…

పిల్లల్లో ప్రశ్నించేతత్వం పెరగాలి

Mar 10,2024 | 23:34

ముఖాముఖి లో మాట్లాడుతున్న ఐఆర్‌ఎస్‌ అధికారి రవి కిరణ్‌ పల్నాడు జిల్లా: జీతం కోసమే కాకుండా జీవితంలో అన్ని పరిస్థితులనూ ఎదుర్కొనేలా పిల్లలను తయారు చేయాలని అది…

మోడీని గద్దె దించకుంటే రైతు మెడకు ఉరితాడే

Mar 10,2024 | 23:34

కరపత్రాన్ని ఆవిష్కరిస్తున్న నాయకులు, రైతులు ప్రజాశక్తి – దుగ్గిరాల : రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలోని బిజెపిని గద్దె దించకుంటే రైతు మెడలకు నరేంద్ర మోడీ ఉరితాడవుతారని…

రోశయ్య విగ్రహ ఏర్పాటుపై వివాదం

Mar 10,2024 | 23:31

ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : గుంటూరులోని పట్టాభిపురం వద్ద మాజీ ముఖ్యమంత్రి కె.రోశయ్య విగ్రహం ఏర్పాటుపై వివాదం ఏర్పడింది. కార్పొరేటర్‌ ఈరంటి వరప్రసాద్‌ ఆధ్వర్యంలో విగ్రహాం ఏర్పాటుకు…

‘యాదవులకు సముచిత స్థానం కల్పిస్తేనే మద్దతు’

Mar 10,2024 | 23:30

ప్రజాశక్తి – తాడేపల్లి రూరల్‌ : యాదవులకు రాజకీయ గుర్తింపు ఇవ్వాలని రాజ్యసభ సభ్యులు పిఎంఆర్‌ సంస్థ చైర్మన్‌ బీద మస్తాన్‌రావు అన్నారు. కుంచనపల్లిలోని ఓ హోటల్లో…

మాట్లాడుతున్న ఎమ్మెల్సీ కెఎస్‌ లక్ష్మణరావు

Mar 10,2024 | 23:28

కార్పొరేట్‌ రాజకీయాలతో విలువల పతనం : ఎమ్మెల్సీ కెఎస్‌ ప్రజాశక్తి-గుంటూరు : దేశంలో 1952లో జరిగిన తొలి సాధారణ ఎన్నికల అనంతరం మన పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ…

ముస్లిములపై దాడికి అవాజ్‌ నిరసన

Mar 10,2024 | 23:27

నిరసన కార్యక్రమంలో పాల్గొన్న వివిధ సంఘాల నాయకులు, కార్యకర్తలు ప్రజాశక్తి-గుంటూరు : ఢిల్లీలో నమాజ్‌ చదువుతున్న ముస్లిముపై కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని పోలీసులు బూటు కాళ్లతో తన్ని…

14న మండలాల్లో నిరసనలు జయప్రదం చేయండి

Mar 10,2024 | 23:27

సమావేశంలో మాట్లాడుతున్న రమాదేవి ప్రజాశక్తి-గుంటూరు : రైతులు మార్చి 14న తలపెట్టిన చలో ఢిల్లీకి మద్దతుగా అదేరోజు మండల కేంద్రాల్లో జరిగే సంఘీభావ కార్యక్రమాల్లో కార్మిక వర్గంపెద్ద…