జిల్లా-వార్తలు

  • Home
  • ఆరోగ్యశ్రీలో రూ.25 లక్షల వరకు ఉచిత వైద్యం

జిల్లా-వార్తలు

ఆరోగ్యశ్రీలో రూ.25 లక్షల వరకు ఉచిత వైద్యం

Dec 18,2023 | 20:13

 ప్రజాశక్తి – పార్వతీపురం  :  వైఎస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ అవగాహన, నూతన ఫీచర్స్‌తో విడుదల చేసిన అరోగ్యశ్రీ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని సోమవారం ముఖ్య మంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌…

బాధితులకు తక్షణ న్యాయం : ఎఎస్‌పి

Dec 18,2023 | 20:04

 ప్రజాశక్తి-విజయనగరం :  ఫిర్యాదుదారులకు తక్షణ న్యాయం చేయాలని అదనపు ఎస్‌పి అస్మా ఫర్హీన్‌ అన్నారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజల నుంచి దిశ డిఎస్‌పి ఆర్‌.శ్రీనివాసరావుతో…

బిజెపికి గద్దె బాబూరావు రాజీనామా

Dec 18,2023 | 20:04

ప్రజాశక్తి-విజయనగరం ప్రతినిధి  :  చీపురుపల్లి నియోజకవర్గ మాజీఎమ్మెల్యే, బిజెపి విజయనగరం పార్లమెంట్‌స్థానం కన్వీనర్‌ గద్దె బాబూరావు ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. సోమవారం ఉదయం ఓ…

సంపూర్ణ పారిశుధ్యానికి అధిక ప్రాధాన్యత

Dec 18,2023 | 19:59

  ప్రజాశక్తి- విజయనగరం టౌన్‌  :  నగర అభివృద్ధి తో పాటు సంపూర్ణ పారిశుద్యానికి అధిక ప్రాధాన్యతిస్తున్నామని డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. అందులో భాగంగానే…

అభివృద్ధి పనులకు శంకుస్థాపన

Dec 18,2023 | 19:58

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ :   నగరంలో వివిధ డివిజన్లలో రూ.80 లక్షలతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు నగర మేయయర్‌ వి.విజయలక్ష్మి సోమవారం శంకుస్థాపన చేశారు. 13, 33, 42,…

సింహ గర్జనను జయప్రదం చేయండి

Dec 18,2023 | 19:54

సమావేశంలో మాట్లాడుతున్న బత్తిని లక్ష్మీనారాయణ – మాదాసి, మాదారి కురువ సంక్షేమ సంఘం గౌరవ సలహాదారుడు బత్తిని లక్ష్మీనారాయణ ప్రజాశక్తి – ఆదోని ఈనెల 24న ఆలూరులో…

. పాసు పుస్తకం ఇవ్వకపోతే ఆత్మహత్యే శరణ్యం

Dec 18,2023 | 19:57

ప్రజాశక్తి-విజయనగరం కోట  :  ‘ పట్టాదారు పాసుపుస్తకం ఇచ్చి, ప్రభుత్వ పథకాలు అందించాలని అధికారుల చుట్టూ ఏళ్ల తరబడి తిరుగుతున్నా న్యాయం చేయడం లేదు. నాకు ఆత్మహత్యే…

ఇంధన పొదుపు వారోత్సవాలు ప్రారంభం

Dec 18,2023 | 19:53

ర్యాలీని ప్రారంభిస్తున్న ఎంఎల్‌ఎ మహీధర్‌రెడ్డి ఇంధన పొదుపు వారోత్సవాలు ప్రారంభం ప్రజాశక్తి-కందుకూరు : ఇంధన పొదుపు వారోత్సవాలలో భాగంగా కందుకూరు విద్యుత్‌ ఆఫీస్‌ సెంటర్లో సోమవారం ఎంఎల్‌ఎ…

రైతులను ఆదుకోవడంలో వైసిపి విఫలం

Dec 18,2023 | 19:52

మహాసభలో మాట్లాడుతున్న రామకృష్ణ – వచ్చే ఎన్నికల్లో జగన్‌ను గద్దె దించాలి – సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రజాశక్తి – ఎమ్మిగనూరు జిల్లాలో నష్టపోయిన రైతులను…