జిల్లా-వార్తలు

  • Home
  • మంచినీటి సమస్యపై ఎమ్మెల్యేను నిలదీసిన మహిళలు

జిల్లా-వార్తలు

మంచినీటి సమస్యపై ఎమ్మెల్యేను నిలదీసిన మహిళలు

Apr 23,2024 | 16:37

ప్రజాశక్తి-తుగ్గలి(కర్నూలు) : గ్రామంలో నీటి సమస్య తీవ్రంగా ఉందని ఆ సమస్యను పరిష్కరించడంలో అధికారులు, నాయకులు విఫలమయ్యారని మంగళవారం ప్రచారానికి వచ్చిన పత్తికొండ ఎమ్మెల్యే శ్రీదేవిని తుగ్గలి…

దుగుమర్రిలో అరటి తోట దగ్ధం

Apr 23,2024 | 16:14

10 లక్షల మేరకు నష్టం ప్రజాశక్తి-నార్పల(అనంతపురం): మండల పరిధిలోని దుగుమర్రిలో కుల్లాయప్ప అనే రైతుకు చెందిన అరటి తోట అగ్నికి ఆహుతి అయ్యింది. దాదాపు 8 ఎకరాలలో…

ఆలయానికి రూ.5.80 లక్షల విరాళం

Apr 23,2024 | 15:07

ప్రజాశక్తి – ఆలమూరు : మండల కేంద్రమైన ఆలమూరులో నూతనంగా నిర్మించిన శ్రీలక్ష్మీ గణపతి ఆలయ ప్రతిష్ట మహౌత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ…

ప్రతి ఒక్కరు ఓటు వినియోగించుకోవాలి : తహశీల్దార్‌

Apr 23,2024 | 15:02

ప్రజాశక్తి-చాగల్లు (తూర్పుగోదావరి) : చాగల్లు మండలం బ్రాహ్మణ గూడెం గ్రామంలో మంగళవారం తహశీల్దార్‌, కొవ్వూరు నియోజకవర్గం సహాయ ఎన్నికల అధికారిణి కె.సావిత్రి, ఎంపీడీఓ నాతి బుజ్జి కలిసి…

ఉపాధి హామీ పనులు పరిశీలించిన ఎంపీడీవో

Apr 23,2024 | 14:49

ప్రజాశక్తి-చాగల్లు (తూర్పుగోదావరి) : చాగల్లు మండలం బ్రాహ్మణ గూడెం గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను ఎంపీడీఓ మరియు ప్రోగ్రాం అధికారి నాతి.బుజ్జి పరిశీలించారు. మస్తరు ప్రకారం…

ఇంజిన్‌ సమస్య.. ఆగిన 108 వాహనం

Apr 23,2024 | 14:43

ప్రజాశక్తి-ఎస్‌ఆర్‌పురం : చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం ఎస్‌ఆర్‌ పురం మండలం కొత్తపల్లి గ్రామపంచాయతీ చిత్తూరు పుత్తూరు జాతీయ రహదారిపై 108 వాహనం ఆగింది. మంగళవారం…

వైసిపిని వీడి టిడిపిలో చేరిన పోలీసు హౌసింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌

Apr 23,2024 | 13:16

ప్రజాశక్తి-మంగళగిరి (గుంటూరు) : ఉదయగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో వైసిపికి భారీ షాక్‌ తగిలింది. రాష్ట్ర పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ మెట్టుకూరు చిరంజీవి రెడ్డి మంగళవారం తన…

ఏలూరులో సిపిఐ అభ్యర్థి నామినేషన్‌

Apr 23,2024 | 13:07

ఏలూరు : ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గానికి ఇండియా కూటమి తరఫున బలపరిచిన సిపిఐ అభ్యర్థి బండి వెంకటేశ్వరరావు స్థానిక ఎమ్మార్వో ఆఫీస్‌ వద్ద మంగళవారం నామినేషన్‌ వేశారు.

పాఠశాలలో ఘనంగా ప్రపంచ పుస్తక దినోత్సవం

Apr 23,2024 | 12:52

ప్రజాశక్తి-మండపేట (కోనసీమ) : మండపేటలోని స్థానిక సంగమేశ్వర కాలనీ ప్రాధమిక పాఠశాలలో మంగళవారం ప్రపంచ పుస్తక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పిల్లలతో పుస్తక పఠనం చేయించారు. ఈ…