జిల్లా-వార్తలు

  • Home
  • బ్యాంకు సేవలను సద్వినియోగం చేసుకోవాలి

జిల్లా-వార్తలు

బ్యాంకు సేవలను సద్వినియోగం చేసుకోవాలి

Feb 29,2024 | 12:38

మేనేజర్ దమయంతి ప్రసన్న ప్రజాశక్తి – కశింకోట : ఖాతాదారులు గ్రామీణ వికాస్ బ్యాంక్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని అని తాళ్లపాలెం గ్రామీణ వికాస్ బ్యాంక్ మేనేజర్…

నోటిఫికేషన్ కు ముందే ఎన్నికల ప్రచారం

Feb 29,2024 | 12:23

ఇండిపెండెంట్ అభ్యర్థి దూకుడు ప్రజాశక్తి-రామచంద్రపురం :  ఇంకా ఎన్నికల నోటిఫికేషన్ వెలువడ లేదు. అయినప్పటికీ ప్రచారాన్ని ప్రారంభించి అందరికంటే ముందు దూకుడు ప్రదర్శిస్తున్నారు ఇండిపెండెంట్ అభ్యర్థి రామరాజు.…

వీధి కుక్కల దాడిలో 10 గొర్రెల మృతి

Feb 29,2024 | 11:52

10 గొర్రెలకు తీవ్ర గాయాలు – లక్ష రూపాయలకు పైగా నష్టం ప్రజాశక్తి – సోమల : సోమల మండలం పంచాయతీ కేంద్రమైన నంజంపేట గొల్లపల్లి గ్రామానికి…

టమోటా ధర పతనం – దళారులుదే హవా

Feb 29,2024 | 11:40

ప్రజాశక్తి-దేవరాపల్లి : అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలంలోని టమోటా ధర పతనం అయినా, దళారి వ్యాపారులుదే హవా కొనసాగుతుందని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు డి వెంకన్న…

భవన నిర్మాణ కార్మికులకు జగన్ అన్యాయం

Feb 29,2024 | 11:23

ప్రజాశక్తి-నందిగామ : నందిగామ గాంధీ సెంటల్లో బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో నిరసన తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి కె.గోపాల్…

పాలవెల్లువకై పాల సేకరణపై ప్రత్యేక దృష్టి

Feb 29,2024 | 11:18

జిల్లా కలెక్టర్ ఎం.గౌతమి ఆత్మకూరు మండలంలోని వడ్డిపల్లి, పంపనూరు తాండా గ్రామాల్లో జగనన్న పాలవెల్లువ కింద పాలసేకరణను పరిశీలించిన జిల్లా కలెక్టర్ ప్రజాశక్తి-ఆత్మకూరు : జగనన్న పాలవెల్లువ…

మహిళ మృతిదేహానికి నివాళులర్పించిన టిడిపి నాయకులు

Feb 29,2024 | 11:13

ప్రజాశక్తి-వెదురుకుప్పం( చిత్తూరు జిల్లా) : వెదురుకుప్పం మండలం కురివి కుప్పం హరిజనవాడకు చెందిన కే.వేణు భార్య అమరావతి గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో వేలూరు సిఎంసి హాస్పిటల్లో…

వైకుంఠపురంలో అనిల్ కుమార్, నంబూరు

Feb 29,2024 | 11:09

ఎమ్మెల్యే నంబూరు, ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ ప్రత్యేక పూజలు ప్రజాశక్తి-అమరావతి : మండలంపరిధి వైకుంఠపురంలో వెలసిన శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని ఎమ్మెల్యే నంబూరు శంకరరావు,…

లంచం లేకుండానే ‘సంక్షేమం’: కుందురు

Feb 29,2024 | 00:58

ప్రజాశక్తి-కొమరోలు: ప్రకాశం జిల్లా కోమరోలులో బుధవారం వైసిపి సమన్వయకర్త కుందూరు నాగార్జునరెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తలు, వాలంటీర్లకు వందనం సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వచ్చిన కుందురు…