జిల్లా-వార్తలు

  • Home
  • ఆక్రమణదారులను అదుపు చేయాలి – మాల మహానాడు జిల్లా అధ్యక్షులు బిర్రు నెల్సన్‌ కుమార్‌

జిల్లా-వార్తలు

ఆక్రమణదారులను అదుపు చేయాలి – మాల మహానాడు జిల్లా అధ్యక్షులు బిర్రు నెల్సన్‌ కుమార్‌

Dec 8,2023 | 21:10

ప్రజాశక్తి – జమ్మలమడుగు రూరల్‌ జిల్లాలో ఆక్రమణదారులను అదుపు చేయకుంటే ఎస్‌సి, ఎస్‌టి కులాల వారి ఇళ్ల స్థలాలు, భూములు పూర్తిగా కోల్పోవాల్సి వస్తుందని జిల్లా మాల…

చంద్రబాబు సభకు స్థల పరిశీలన

Dec 8,2023 | 21:04

సభాస్థలిని పరిశీలిస్తున్న డాక్టర్‌ చదలవాడ అరవిందబాబు, డాక్టర్‌ వెంకటేశ్వరరావు, రామచంద్రప్రసాద్‌ తదితరులు ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేటకు ఈ నెలలో టిడిపి అధినేత…

ప్రశ్నించేనా

Dec 8,2023 | 21:04

జిల్లాలో ఒకవైపు కరువు, మరోవైపు వరద వంటి విచిత్ర పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశం నిర్వహించడం ఆసక్తిని కలిగిస్తోంది. ఖరీఫ్‌, రబీ సీజన్‌ల్లో…

వాడవల్లిలో ‘వై ఎపి నీడ్స్‌ జగన్‌’

Dec 8,2023 | 21:01

ముదినేపల్లి : రాష్ట్రానికి జగనన్నే మరలా సిఎం కావాలని ఎంఎల్‌ఎ దూలం నాగేశ్వరరావు పేర్కొన్నారు. మండలంలోని వాడవల్లి గ్రామంలో శుక్రవారం జరిగిన వై ఎపి నీడ్స్‌ జగన్‌…

ఓటర్ల జాబితా ఇంటింటి పరిశీలన పూర్తి : జెసి

Dec 8,2023 | 21:01

ప్రజాశక్తి-రాయచోటి జిల్లాలో ఓటర్ల జాబితాకు సంబంధించి వచ్చిన దరఖాస్తులు, అభ్యంతరాలను పక్కాగా పరిశీలిస్తున్నామని జాయింట్‌ కలెక్టర్‌ ఫర్మాన్‌ అహ్మద్‌ఖాన్‌ రాజకీయ పార్టీ నాయకులకు సూచించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని…

పారిశుధ్య కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

Dec 8,2023 | 21:00

 ప్రజాశక్తి-పాలకొండ  :  నగర పంచాయతీల్లో ఏళ్ల తరబడి శ్రమిస్తున్న పారిశుధ్య కార్మికుల సమస్యలు పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం తగదని సిఐటియు జిల్లా అధ్యక్షులు దావాల రమణారావు…

నిబంధనల్లేకుండా తడిసిన ధాన్యం కొనుగోలు

Dec 8,2023 | 21:00

ప్రజాశక్తి – పెదపాడు రాష్ట్రంలో ఖరీఫ్‌ ధాన్యాన్ని వచ్చే ఏడాది మార్చి నెల వరకూ కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, రైతులు ఈ విషయంలో ఎలాంటి…

అర్జీలను సత్వరం పరిష్కరించాలి : జెసి

Dec 8,2023 | 20:59

ప్రజాశక్తి-వాల్మీకిపురం ప్రజల నుంచి వచ్చే అర్జీలను సత్వరం పరిష్కరించాలని జాయింట్‌ కలెక్టర్‌ ఫర్మాన్‌ అహ్మద్‌ఖాన్‌ అన్నారు. శుక్రవారం స్థానిక ఎంపిడిఒ కార్యాలయం వద్ద జగనన్నకు చెబుదాం కార్యక్రమం…

ఉద్యోగులను విస్మరిస్తే పతనం తప్పదు : సాబ్జీ

Dec 8,2023 | 20:58

ప్రజాశక్తి – ఏలూరు అర్బన్‌ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించని పక్షంలో రాబోయే ఎన్నికల్లో వైసిపి ప్రభుత్వ ఓటమి తప్పదని ఎంఎల్‌సి షేక్‌ సాబ్జీ హెచ్చరించారు. ఈనెల తొమ్మిది,…