స్వతంత్య్ర అభ్యర్ధిగా కోలగట్ల రమణి నామినేషన్
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : విజయనగరం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్ధిగా డిప్యూటి స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి భార్య కోలగట్ల రమణి శనివారం నామినేషన్ వేశారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి…
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : విజయనగరం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్ధిగా డిప్యూటి స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి భార్య కోలగట్ల రమణి శనివారం నామినేషన్ వేశారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి…
పుట్లూరు (అనంతపురం) : పుట్లూరు మండలంలోని ఓబులాపురం గ్రామానికి చెందిన మాజీ ఎమ్మెల్యే గుత్తా వెంకట నాయుడు, బుక్కరాయసముద్రం మండలం రేకులకుంట గ్రామం వైసిపి ఎస్టీ సెల్…
మార్కాపురం (ప్రకాశం) : మార్కాపురం పట్టణంలోని 12 వ సచివాలయం వడ్డే బజార్ పరిధి లోని 20 మంది వాలంటీర్లు శనివారం స్వచ్ఛందంగా రాజీనామా చేశారు.
శ్రీకాకుళం : మతతత్వ బిజెపితో పొత్తు పెట్టుకున్న టిడిపి, జనసేన పార్టీలను బిజెపికి తొత్తుగా వ్యవహరిస్తున్న వైసిపి ని ఓడించాలని సిపిఎం రాష్ట్ర నాయకులు పంచాది.రోజా పిలుపునిచ్చారు.…
గన్నవరం (కృష్ణా) : వైసిపి, టిడిపి పార్టీలు బిజెపికి తొత్తులుగా మారాయని, స్వార్థ ప్రయోజనాల కోసం బిజెపి బలపడటానికి ఆయా పార్టీల అధినేతలు తోడ్పడుతున్నారని సిపిఎం గన్నవరం…
నెల్లూరు : కాంగ్రెస్, సిపిఐ, ఆమ్ ఆద్మీ, విసికె పార్టీలు బలపర్చిన నెల్లూరు నగర శాసనసభ నియోజకవర్గ సిపిఎం అభ్యర్థి మూలం రమేష్ ఈనెల 23న నామినేషన్…
చిత్తూరు : స్థానిక జిల్లా సచివాలయంలోని సమావేశపు మందిరంలో సార్వత్రిక ఎన్నికలు – 2024 లో భాగంగా … చిత్తూరు నియోజకవర్గంలో యం.సి.సి, ఎలక్షన్స్ వ్యయం, ఎస్ఎస్టి,…
సమస్యల పరిష్కారానికి యాజమాన్యం హామీ నేటి నుంచి విధులకు హాజరు ప్రజాశక్తి-విజయనగరంటౌన్ : సమస్యల పరిష్కరించాలని కోరుతూ సుమారు 80 రోజులుగా మిమ్స్ ఎంప్లాయీస్…
రాజ్యాంగానికి మోడీ ముప్పుబీజేపీ శక్తులను ఓడించండిఇండియా ఫోరంను గెలిపించండిప్రజాశక్తి-శ్రీకాళహస్తి రానున్న సార్వత్రిక ఎన్నికల్లో బిజెపి, దాని కూటమి శక్తులను ఓడించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు…