జిల్లా-వార్తలు

  • Home
  • టిడిపిలో చేరికలు

జిల్లా-వార్తలు

టిడిపిలో చేరికలు

Mar 25,2024 | 21:49

ఫొటో : మాట్లాడుతున్న కావ్యక్రిష్ణారెడ్డి టిడిపిలో చేరికలు ప్రజాశక్తి-కావలి : టిడిపి కావలి పట్టణ అధ్యక్షులు గుత్తికొండ కిషోర్‌ అధ్యక్షతన 32వ వార్డు ఇన్‌ఛార్జి పల్లపు కుమార్‌…

షాపు అద్దె గోల్‌ మాల్‌పై చర్యలేవీ?

Mar 25,2024 | 21:49

ప్రజాశక్తి – సాలూరు : స్థానిక మున్సిపల్‌ షాపింగ్‌ కాంప్లెక్స్‌లో 20వ నెంబర్‌ షాపు అద్దె గోల్‌మాల్‌ వ్యవహారంపై మున్సిపల్‌ అధికారులు ఇంతవరకు చర్యలు తీసుకున్న దాఖలాల్లేవు.…

తేలని టికెట్‌ పంచాయితీ

Mar 25,2024 | 21:47

ప్రజాశక్తి-పాలకొండ : నియోజకవర్గంలో టిడిపి తరపున టికెట్‌ విషయంలో నేటికీ స్పష్టత రాలేదు. మొదటి నుంచి టికెట్‌ ఆశిస్తున్న టిడిపి నియోజకవర్గ సమన్వయకర్త నిమ్మక జయకృష్ణకు టికెట్‌…

పోలింగ్‌ కేంద్రాల్లో పక్కాగా ఏర్పాట్లు

Mar 25,2024 | 21:47

ఫొటో : రిజిష్టర్‌ను పరిశీలిస్తున్న కలెక్టర్‌ హరినారాయణన్‌ పోలింగ్‌ కేంద్రాల్లో పక్కాగా ఏర్పాట్లు ప్రజాశక్తి-కావలి : భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం జిల్లాలోని అన్ని పోలింగ్‌…

సరిహద్దు వద్ద వాహనాల తనిఖీలు

Mar 25,2024 | 21:45

ఫొటో : తనిఖీలు చేపడుతున్న పోలీసులు సరిహద్దు వద్ద వాహనాల తనిఖీలు ప్రజాశక్తి-వరికుంటపాడు : మండలంలోని తిమ్మారెడ్డిపల్లి సమీపంలోని నెల్లూరు, ప్రకాశం జిల్లాల సరిహద్దు ప్రాంతంలో ఏర్పాటు…

ఎమ్‌పిలకు పట్టని పాలకొండ

Mar 25,2024 | 21:44

ప్రజాశక్తి -పాలకొండ : అరకు పార్లమెంటు ఎమ్‌పిగా ఇప్పటి వరకూ ఎన్నికైన వారంత తమ నియోజకవర్గ అభివృద్ధిని పట్టించుకోలేదని ఆ ప్రాంత ప్రజలు విమర్శిస్తున్నారు. ఎంపిగా గెలిచిన…

చలివేంద్రం ఏర్పాటు

Mar 25,2024 | 21:44

ఫొటో : చలివేంద్రం ప్రారంభిస్తున్న దగ్గుపాటి రవి చలివేంద్రం ఏర్పాటు ప్రజాశక్తి-వరికుంటపాడు : మండలంలోని పెద్దిరెడ్డిపల్లి బస్టాండ్‌ సెంటర్లో తన తండ్రి దగ్గుపాటి వెంకటేశ్వర్లు జ్ఞాపకార్థంగా దగ్గుపాటి…

మంచి జరిగితేనే ఓటేయండి

Mar 25,2024 | 21:36

ప్రజాశక్తి-మెరకముడిదాం : ప్రభుత్వం వల్ల మీ కుటుంబానికి మంచి జరిగితేనే తమకు ఓటు వేయాలని, లేకుంటే వద్దని మంత్రి బొత్స సత్యనారాయణ ఓటర్లను కోరారు. సోమవారం మెరకముడిదాం…

ఘోషా ఆస్పత్రి మూసివేత

Mar 25,2024 | 21:35

ప్రజాశక్తి-బొబ్బిలి : బొబ్బిలి పట్టణ, పరిసర ప్రాంతాల ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్న సెయింట్‌ జోసెఫ్‌ ఘోషా ఆస్పత్రిని మూసి వేస్తున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. 1987లో ఘోషా…