రోడ్డు ప్రమాదం – ఒకరు మృతి – ముగ్గురికి తీవ్రగాయాలు
జగ్గయ్యపేట (ఎన్టీఆర్ జిల్లా) : బైక్ను స్కూల్ బస్సు ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందగా, ముగ్గురికి తీవ్రగాయాలైన ఘటన సోమవారం పెనుగంచిప్రోలు మండలంలోని నవాబుపేట వద్ద జరిగింది.…
జగ్గయ్యపేట (ఎన్టీఆర్ జిల్లా) : బైక్ను స్కూల్ బస్సు ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందగా, ముగ్గురికి తీవ్రగాయాలైన ఘటన సోమవారం పెనుగంచిప్రోలు మండలంలోని నవాబుపేట వద్ద జరిగింది.…
ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : వచ్చేనెల 13న జరగనున్న రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు గుంటూరు,పల్నాడు జిల్లాల్లోని ఓటర్లు సంసిద్ధమవుతున్నారు. గుంటూరు, నర్సరావుపేట పార్లమెంటు…
ప్రజాశక్తి-గిద్దలూరు: వన్యప్రాణులను వేటాడితే కఠిన చర్యలు తప్పవని దిగువమెట్ట డిప్యూటీ రేంజి అధికారి డి వంశీకృష్ణ వేటగాళ్లను హెచ్చరించారు. పట్టణంలోని అటవీశాఖ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ కణితిని…
ప్రజాశక్తి – నాదెండ్ల : ఈతకని వెళ్లి ఇద్దరు విద్యార్థులు మృత్యువాత పడిన ఘటన మండలంలోని తూబాడులో ఆదివారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన షేక్ సిద్ధిక్ (12),…
ప్రజాశక్తి-యర్రగొండపాలెం యర్రగొండ పాలెం మండలంలోని వాదంపల్లి ఉప సర్పంచ్ మిరంపల్లి అంజి, కాపు నాయకులు నీలం పెద్ద సుబ్బయ్య ఆదివారం వైసీపీ పార్టీలో చేరారు. అలాగే యర్రగొండ…
ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : ప్రలోభాలకు లోనుకాకుండా ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని వెల్దుర్తి మండలం కుంకుడు చెట్టు పెంట తండాలో గిరిజనులకు పల్నాడు జిల్లా ఎన్నికలాధికారి, కలెక్టర్…
ప్రజాశక్తి – మంగళగిరి : సమాజానికి సేవ చేయాలనే సంకల్పంతోనే ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలి రాజకీయాల్లోకి వచ్చానని ఇండియా బ్లాక్ తరుపున మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గానికి పోటీ…
ప్రజాశక్తి-యర్రగొండపాలెం తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని వైసీపీ యర్రగొండపాలెం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి తాటిపర్తి చంద్రశేఖర్ అన్నారు. ఆదివారం ఆయన వైసీపీ శ్రేణులతో కలిసి…
ప్రజాశక్తి-తెనాలి : అక్రమార్కులు ధనార్జనకు మట్టి తవ్వకాలను అడ్డాగా ఎంచుకున్నారు. దానికి అధికార పార్టీనాయకులు, అధికారుల అండదండలు పుష్కలంగా లభించటంతో నిబంధనలను తుంగలోతొక్కారు. దాదాపు 20 ఏళ్ళ…