అటకెక్కిన అమృత్…
ప్రజాశక్తి- చిత్తూరు అర్బన్ చిత్తూరు నగరంలోని ఇంటింటికీ సురక్షిత మంచినీటి సరఫరా కళగానే మిగిలింది. నగరవాసుల తాగునీటి కష్టాలు తీర్చేలా గత ఏడాది సెప్టెంబర్ 9వ తేదీ…
ప్రజాశక్తి- చిత్తూరు అర్బన్ చిత్తూరు నగరంలోని ఇంటింటికీ సురక్షిత మంచినీటి సరఫరా కళగానే మిగిలింది. నగరవాసుల తాగునీటి కష్టాలు తీర్చేలా గత ఏడాది సెప్టెంబర్ 9వ తేదీ…
కదిరిలో మేనేజర్కు వినతిపత్రం అందజేస్తున్న నాయకులు పెనుకొండ :ఎలక్ట్రోరల్ బాండ్ వివరాలను బహిర్గతం చేసి సుప్రీం కోర్టు ఉత్తర్వులను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం…
సమావేశంలో మాట్లాడుతున్న శ్రామిక మహిళా సంఘం జిల్లా కన్వీనర్ దిల్షాద్ హిందూపురం :మహిళలు తమ హక్కుల సాధనే లక్ష్యం గా ముందుకు సాగాలని శ్రామిక మహిళా…
సమస్యను అడిగి తెలుసుకుంటున్న కలెక్టర్ పుట్టపర్తి అర్బన్ : స్పందనలో వచ్చే అర్జీలకు నిర్ణీత గడువులోగా పరిష్కరించి ఫిర్యాదు దారులకు న్యాయం చేయాలని కలెక్టర్ అరుణ్…
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్: ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం ఓటరు దరఖాస్తులను పరిష్కరించాలని ఆర్డీవో చిన్నయ్య, ఏఈఆర్వో కమిషనర్ డాక్టర్ జె.అరుణ చెప్పారు. ఓటరు దరఖాస్తుల పరిశీలన, పరిష్కారం…
ప్రజాశక్తి – బెలగాం : గిరిజన పిల్లలకు ఆధార్ కార్డుల కోసం జనన ధ్రువపత్రాలు ఇవ్వాలని కోరుతూ గిరిజన పిల్లల తల్లిదండ్రులతో కలిసి సోమవారం స్థానిక ఆర్డిఒ…
ప్రజాశక్తి – సీతంపేట : అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని స్థానిక ఐటిడిఎలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పిఒ కల్పనాకుమారి మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో మహిళలు…
నగరిలో ఆర్టీవో కార్యాలయం ప్రారంభించిన మంత్రి ఇక నగరిలోనే ఎల్ఎల్ఆర్లు, లైసెన్సులు, ఎఫ్సీలు ప్రజాశక్తి- నగరి: నగరి కీర్తికి మరో మెట్టు ఎదిగేలా చేసే ఆర్టీవో కార్యాలయం…
ప్రజాశక్తి-పాలకొండ : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాపట్ల జిల్లా మేదరమెట్లలో ఆదివారం నిర్వహించిన సిద్ధం బహిరంగ సభలో జరిగిన తొక్కిసలాటలో మృతి చెందిన పారిశుధ్య కార్మికుడు…