జిల్లా-వార్తలు

  • Home
  • లబ్ధిదారులకు ఇళ్ల పట్టాల పంపిణీ

జిల్లా-వార్తలు

లబ్ధిదారులకు ఇళ్ల పట్టాల పంపిణీ

Dec 28,2023 | 22:52

ప్రజాశక్తి – రాజానగరం మండలంలోని ఫరిజిల్లిపేట గ్రామానికి చెందిన 186 మంది అర్హులైన లబ్ధిదారులకు ఇళ్ల స్థలాల పట్టాలను ఎంఎల్‌ఎ జక్కం పూడి రాజా గురువారం పంపిణీ…

చెవిలో పూలు పెట్టుకుని నిరసన

Dec 28,2023 | 22:50

ప్రజాశక్తి – కొవ్వూరు రూరల్‌ దశాబ్ధాల తరబడి కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ కార్మికులుగా పనిచేస్తున్న తమను పర్మినెంట్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ మున్సిపల్‌ కార్మికులు చెవులో పువ్వులు…

హామీలను తక్షణమే అమలు చేయాలి

Dec 28,2023 | 22:48

ప్రజాశక్తి – రాజమహేంద్రవరం రూరల్‌ ప్రతిపక్ష నాయకుడిగా వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని విఆర్‌ఎలు డిమాండ్‌ చేశారు. గురువారం కలెక్టరేట్‌ వద్ద…

ఉత్తేజంగా ఎస్‌ఎఫ్‌ఐ మహాసభ

Dec 28,2023 | 22:38

కాకినాడలో జరుగుతున్న ఎస్‌ఎఫ్‌ఐ 24వ రాష్ట్ర మహాసభ రెండోరోజైన గురువారం ఉత్తేజకరంగా సాగాయి. పలువురు ముఖ్యఅతిథుల ప్రసంగాలు ఆద్యంతం ఆకట్టుకున్నాయి. పోరాట స్ఫూర్తిని నింపాయి. అలాగే పలువురు…

అక్రమ నిర్మాణాలపై చర్యలు తప్పవు

Dec 28,2023 | 22:27

ప్రజాశక్తి-కార్వేటినగరం: ప్ర్రభుత్వ స్థలాల్లో అక్రమ నిర్మాణాలు చేపడితే చర్యలు తప్పవని మండల తహ శీల్దార్‌ రవికుమార్‌ అన్నారు. గురు వారం మండల పరిధిలోని వడ్డిఇం డ్లు గ్రామం…

అభివృద్ధిని చూపించేందుకే ప్రాజెక్టుల పర్యటన

Dec 28,2023 | 22:26

నార్త్‌ బ్రేక్‌ వాటర్‌ పనులను పరిశీలిస్తున్న వై.వి సుబ్బారెడ్డి, మంత్రులు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి అమర్‌నాథ్‌ ప్రజాశక్తి – నౌపడ వైసిపి ప్రభుత్వంలో చేస్తున్న అభివృద్ధిని…

రైతులు కొబ్బరి సాగుకు సన్నద్దమవ్వండి- ఉద్యాన శాస్త్రవేత్త తిరుపాల్‌ రెడ్డి

Dec 28,2023 | 22:25

ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌: జిల్లాలో కొబ్బరి సాగుకు మంచి వాతావరణం ఉందని గతంలో మాదిరిగా సాగును గణనీయంగా పెంచినట్లయితే ఉపయోగకరంగా ఉంటుందని డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ ఉద్యాన యూనివర్సిటీ సీనియర్‌…

కల్పవక్షం లాంటిది కాంగ్రెస్‌ పార్టీ – జిల్లా అధ్యక్షులు పోటుగారి భాస్కర్‌

Dec 28,2023 | 22:24

ప్రజాశక్తి-చిత్తూరుఅర్బన్‌: కాంగ్రెస్‌ పార్టీ పేదలకు కల్పవక్షం లాంటిదని చిత్తూరు జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షులు పోటుగారి భాస్కర్‌ అన్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్‌ పార్టీ 139…

అమ్మా.. ఇక రావా..!

Dec 28,2023 | 22:21

ప్రజాశక్తి-ఎస్‌ఆర్‌పురం: అనుమానాస్పదంగా వివాహిత మృతి చెందిన సంఘటన గురువారం ఎస్‌ఆర్‌ పురం మండలం చిత్తూరు-పుత్తూరు జాతీయ రహదారిలోని ఓ ఇటుకల బట్టీ వద్ద చోటుచేసుకుంది. స్థానికుల కథనం…