లబ్ధిదారులకు ఇళ్ల పట్టాల పంపిణీ
ప్రజాశక్తి – రాజానగరం మండలంలోని ఫరిజిల్లిపేట గ్రామానికి చెందిన 186 మంది అర్హులైన లబ్ధిదారులకు ఇళ్ల స్థలాల పట్టాలను ఎంఎల్ఎ జక్కం పూడి రాజా గురువారం పంపిణీ…
ప్రజాశక్తి – రాజానగరం మండలంలోని ఫరిజిల్లిపేట గ్రామానికి చెందిన 186 మంది అర్హులైన లబ్ధిదారులకు ఇళ్ల స్థలాల పట్టాలను ఎంఎల్ఎ జక్కం పూడి రాజా గురువారం పంపిణీ…
ప్రజాశక్తి – కొవ్వూరు రూరల్ దశాబ్ధాల తరబడి కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ కార్మికులుగా పనిచేస్తున్న తమను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ కార్మికులు చెవులో పువ్వులు…
ప్రజాశక్తి – రాజమహేంద్రవరం రూరల్ ప్రతిపక్ష నాయకుడిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని విఆర్ఎలు డిమాండ్ చేశారు. గురువారం కలెక్టరేట్ వద్ద…
కాకినాడలో జరుగుతున్న ఎస్ఎఫ్ఐ 24వ రాష్ట్ర మహాసభ రెండోరోజైన గురువారం ఉత్తేజకరంగా సాగాయి. పలువురు ముఖ్యఅతిథుల ప్రసంగాలు ఆద్యంతం ఆకట్టుకున్నాయి. పోరాట స్ఫూర్తిని నింపాయి. అలాగే పలువురు…
ప్రజాశక్తి-కార్వేటినగరం: ప్ర్రభుత్వ స్థలాల్లో అక్రమ నిర్మాణాలు చేపడితే చర్యలు తప్పవని మండల తహ శీల్దార్ రవికుమార్ అన్నారు. గురు వారం మండల పరిధిలోని వడ్డిఇం డ్లు గ్రామం…
నార్త్ బ్రేక్ వాటర్ పనులను పరిశీలిస్తున్న వై.వి సుబ్బారెడ్డి, మంత్రులు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి అమర్నాథ్ ప్రజాశక్తి – నౌపడ వైసిపి ప్రభుత్వంలో చేస్తున్న అభివృద్ధిని…
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్: జిల్లాలో కొబ్బరి సాగుకు మంచి వాతావరణం ఉందని గతంలో మాదిరిగా సాగును గణనీయంగా పెంచినట్లయితే ఉపయోగకరంగా ఉంటుందని డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన యూనివర్సిటీ సీనియర్…
ప్రజాశక్తి-చిత్తూరుఅర్బన్: కాంగ్రెస్ పార్టీ పేదలకు కల్పవక్షం లాంటిదని చిత్తూరు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పోటుగారి భాస్కర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ 139…
ప్రజాశక్తి-ఎస్ఆర్పురం: అనుమానాస్పదంగా వివాహిత మృతి చెందిన సంఘటన గురువారం ఎస్ఆర్ పురం మండలం చిత్తూరు-పుత్తూరు జాతీయ రహదారిలోని ఓ ఇటుకల బట్టీ వద్ద చోటుచేసుకుంది. స్థానికుల కథనం…