స్పందనలో సమస్యలకు పరిష్కారం ప్రజాశక్తి-అమలాపురంజగనన్నకు చెబుదాం, స్పందన కార్యక్రమంలో అందిన అర్జీలను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక…
జిల్లా-వార్తలు
అంగన్వాడీలపై ప్రభుత్వ కర్కశం
ప్రజాశక్తి-యంత్రాంగంఅమలాపురం అంగన్వాడీలపై ప్రభుత్వ నిర్బంధాన్ని ఆపాలని, వారిని చర్చలకు ఆహ్వానించి సమస్యను పరిష్కరించాలని పలు పార్టీల నాయకులు డిమాండ్ చేశారు. సిపిఎం, సిపిఐ, టిడిపి, జనసేన, ఆర్పిఐ…
ఎన్నికల తుది జాబితా విడుదల
ప్రజాశక్తి-అమలాపురంఎన్నికల కమిషన్ ఆదేశాల ప్రకారం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులకు సోమవారం తుది జాబితా ప్రచురణ ప్రతులను అందించినట్టు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు.…
నేడు పాఠశాలలలో మాక్పోల్ పై అవగాహన
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్: ఈనెల 23న అన్ని పాఠశాలల్లో మాక్పోల్ను విధిగా నిర్వహించాలని, అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టాలని విద్యాశాఖ అధికారులు జిల్లా కలెక్టర్ ఎస్.షన్మోహన్ ఆదేశించారు. సోమవారం…
అరెస్టులు, నిర్బంధాలకు బెదరం
ప్రజాశక్తి-అమలాపురంఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కోరితే ముఖ్యమంత్రి జగన్ మహిళలను అణగదొక్కాలని చూస్తున్నారంటూ అంగన్వాడీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. చలో విజయవాడ పిలుపు నేపథ్యంలో జిల్లా నుంచి…
మెగా మట్టి ‘దోపిడీ’
శ్రీ పరిమితికి మించి తవ్వకాలుశ్రీ రోడ్లు, వీధులు ధ్వంసంశ్రీ ప్రజలు, రైతుల్లో వ్యతిరేకత అయినా లెక్కచేయని వైనంశ్రీ అధికార యంత్రాంగానికి మూమూళ్లే మామూళ్లుప్రజాశక్తి-శ్రీకాళహస్తి జాతీయ రహదారి పనుల…
ప్రజాసమస్యలకు పరిష్కార వేదిక ‘స్పందన’
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్: స్పందన కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదులన్నింటిపై చట్టప్రకారం విచారణ జరిపి, నిర్దేశించిన గడువులోగా ఫిర్యాదుదారుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత పోలీసు అధికారులను జిల్లా ఎస్పి…
జిల్లా పరిషత్ అంచనా ఆదాయంరూ. 4133.08 కోట్లు
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్: జిల్లా పరిషత్కు రానున్న 2024-2025 సంవత్సరానికి సంబంధించి రూ.4133.08 కోట్లు ఆదాయం రానున్నదని ఖర్చులు రూ.3629.52కోట్లు అని జిల్లా పరిషత్ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు…
అంగన్వాడీల అరెస్టులు దారుణం
అంబేద్కర్ విగ్రహం ఎదుట ప్రజాసంఘాల నిరసన ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్: అంగన్వాడీల అరెస్టులను నిరశిస్తూ సిపిఎం, సిపిఐ, ఏఐటీయూసీ, సిఐటియు నేతలు సోమవారం స్థానిక అంబేద్కర్ విగ్రహం ఎదుట…