ఆడుదాం ఆంధ్రంపై ర్యాలీ
ప్రజాశక్తి-అనంతపురం : సిఎం జగన్మోహన్రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘ఆడుదాం ఆంధ్ర’ కార్యక్రమం సందర్భంగా శనివారం రాయదుర్గం పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల నుండి ‘ఆడుదాం ఆంధ్ర…
ప్రజాశక్తి-అనంతపురం : సిఎం జగన్మోహన్రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘ఆడుదాం ఆంధ్ర’ కార్యక్రమం సందర్భంగా శనివారం రాయదుర్గం పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల నుండి ‘ఆడుదాం ఆంధ్ర…
ప్రజాశక్తి-రామచంద్రపురం(కోనసీమ) : తమ న్యాయమైన కోరికల పరిష్కారం కోసం అంగన్వాడీ వర్కర్లు నిర్వహిస్తున్న సమ్మె శనివారం నాటికి 12వ రోజుకు చేరుకుంది. 12వ రోజు అంగన్వాడీ టీచర్లు…
ప్రజాశక్తి-కలక్టరేట్ (కృష్ణా):పార్లమెంటు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మూకుమ్మడిగా ఎంపీలను బహిష్కరించడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని సిపిఎం కృష్ణాజిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఆర్ రఘు అన్నారు. పార్లమెంటులో…
ప్రజాశక్తి-రైల్వేకోడూరు(అన్నమయ్యజిల్లా) : ఏపీ ఎన్జీవో అసోసియేషన్ కార్యదర్శిగా రవీంద్ర వర్మను ఎన్నుకున్నట్లు ఏపీ ఎన్జీవో అసోసియేషన్ తాలూకా అధ్యక్షులు పి.ఓబులేసు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…
ప్రజాశక్తి – కరప(కాకినాడ): సమస్యల పరిష్కారం కోరుతూ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన నిరవధిక సమ్మెలో భాగంగా12 వ రోజు …
ప్రజాశక్తి-మంత్రాలయం(కర్నూలు) : ప్రముఖ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రమైన మంత్రాలయంలో కొలువైన శ్రీ రాఘవేంద్రస్వామిని బెటాలియన్ డిఐజి సిహెచ్ వెంకటేశ్వర్లు శనివారం దర్శించుకున్నారు. దర్శనార్థం ఆలయం చేరుకున్న ఆయనకు శ్రీ…
ప్రజాశక్తి-కదిరి అర్బన్(అనంతపురం) : సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీల చేపట్టిన సమ్మె 12వ రోజు చేరుకుంది. శనివారం ఆర్అండ్బి నుండి నోటికి నల్ల రిబ్బన్ కట్టుకొని కాలేజ్…
ప్రజాశక్తి- చాగల్లు (తూర్పుగోదావరి) : అపరిష్కృతంగా ఉన్న అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీ వర్కర్స్,హెల్పర్స్ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు చేపట్టిన సమ్మె శనివారం …
ప్రజాశక్తి-రాజంపేట అర్బన్(అన్నమయ్యజిల్లా) : అంగన్వాడీల చేపట్టిన నిరసన శనివారం నాటికి 12వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఐసిడిఎస్ కార్యాలయం వద్ద అంగన్వాడి కార్యకర్తలు ఆయాలు ఒంటి…