జిల్లా-వార్తలు

  • Home
  • రైల్వే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కు శంఖుస్థాపన

జిల్లా-వార్తలు

రైల్వే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కు శంఖుస్థాపన

Mar 9,2024 | 13:11

టీటీడీ చైర్మెన్, ఎమ్మెల్యే భూమన ప్రజాశక్తి-తిరుపతి సిటీ : తిరుపతి బస్టాండ్ ఎదురుగా ఓల్డ్ వెంకటేశ్వర థీయోటర్ కు వెల్లే రహదారి వైపు రైల్వే ఫుట్ ఓవర్ బ్రిడ్జి…

భక్తులకు పండ్లు పంపిణీ చేసిన ఇంతియాజ్

Mar 9,2024 | 12:58

ప్రజాశక్తి-కర్నూలు క్రైమ్ : కర్నూలు సంకల్ బాగ్ సమీపంలో ఉన్న భవాని రామలింగేశ్వర స్వామి, శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయాలలో మహాశివరాత్రిని పురస్కరించుకొని భక్తులకు కర్నూలు అసెంబ్లీ…

ఆత్మలింగేశ్వరుడుకి ప్రత్యేక పూజలు

Mar 9,2024 | 12:45

ప్రజాశక్తి – ఎస్ఆర్ పురం : పుల్లూరు క్రాస్ నందు వెలసిన పల్లేరు కాయల కోనలో మహాశివరాత్రి సందర్భంగా శ్రీ ఆత్మ లింగేశ్వరస్వామి వారికి ప్రత్యేక పూజలు…

పరీక్ష కేంద్రాన్ని తనిఖీలు చేసిన డిఐఈఓ 

Mar 9,2024 | 12:38

ప్రజాశక్తి-కలకడ: మండల కేంద్రమైన కలకడ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరుగుతున్న ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాన్ని అన్నమయ్య జిల్లా డిఐఈఓ కృష్ణయ్య నాయక్ తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా…

ప్రజల నెత్తిపై ఛార్జీల బండ

Mar 9,2024 | 12:34

మాజీ ఎమ్మెల్యే దూళిపాళ్ల నరేంద్ర కుమార్ ప్రజాశక్తి-పొన్నూరు రూరల్ : పొన్నూరు పట్టణంలోని టిడిపి కార్యాలయంలో విద్యుత్ చార్జీలపై మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర కుమార్…

తొలి పాత్రికేయునికి నివాళి 

Mar 9,2024 | 11:42

ప్రజాశక్తి-మార్కాపురం : తొలి పాత్రికేయుడు, స్వాతంత్ర సమరయోధులు, పశ్చిమ ప్రాంతంలో తొలి పాత్రికేయులు ఓరుగంటి వేంకట రమణయ్య వర్ధంతి సందర్భంగా మార్కాపురం ప్రెస్ క్లబ్ ఆవరణలో ఉన్న…

ఆదమరిస్తే… అంతే..

Mar 9,2024 | 11:04

ట్రాన్స్ఫార్మర్ చుట్టూ రక్షణ వలయం ఏర్పాటు చేయాలి ప్రజాశక్తి-మండపేట : మండలంలోని ఏడిద సీతానగరం నుండి వెలగతోడు, పాలతోడు వెళ్లే రోడ్డులో రహదారిని అనుకొని ఏర్పాటు చేసిన…

బండలాగుడు పోటీలు ప్రారంభం

Mar 9,2024 | 01:10

ప్రజాశక్తి-రాచర్ల: రాచర్ల మండలం రామాపురం గ్రామంలో మహాశివరాత్రి పండుగ సందర్భంగా వైసిపి గిద్దలూరు ఇన్‌ఛార్జి కుందురు నాగార్జునరెడ్డి బండలాగుడు పోటీలు ప్రారంభించారు. రామాపురం గ్రామం శివాలయంలో ప్రత్యేక…

టీడీపీలో చేరిన 100 కుటుంబాలు

Mar 9,2024 | 01:08

ప్రజాశక్తి-కంభం రూరల్‌: కంభం మండలంలోని తురిమెళ్లలో టీడీపీ ఇన్‌ఛార్జి ముత్తుముల అశోక్‌రెడ్డి సమక్షంలో స్థానిక సర్పంచ్‌ నారిశెట్టి వీరమ్మ, షేక్‌ రసూల్‌ ఆధ్వర్యంలో గురువారం రాత్రి గ్రామానికి…