జిల్లా-వార్తలు

  • Home
  • పల్స్‌ పోలియో విజయవంతం

జిల్లా-వార్తలు

పల్స్‌ పోలియో విజయవంతం

Mar 3,2024 | 22:34

కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ ప్రజాశక్తి – భీమవరం జిల్లాలో ఆదివారం చేపట్టిన పల్స్‌ పోలియో కార్యక్రమం విజయవంతమైందని జిల్లా కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ అన్నారు. ఆదివారం ప్రారంభించిన పల్స్‌పోలియోపై…

సాగు చేసేదెంత..రుణం ఇచ్చిందెంత..!

Mar 3,2024 | 22:33

కౌలు రైతులకు పంట రుణాల మంజూరులో తీవ్ర అన్యాయంరెండు జిల్లాల్లో 70 శాతానికిపైగా సాగు కౌలురైతుల చేతుల్లోనేఈ ఆర్థిక సంవత్సరంలోనూ అరకొర రుణాలేరూ.పది వేల కోట్ల రుణ…

రాష్ట్రవ్యాప్తంగా ఉచిత కాన్సర్‌ వైద్యశిబిరాలు

Mar 3,2024 | 22:16

విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే బాలకృష్ణ                       హిందూపురం : బసవతారక ఇండో అమెరికన్‌ కాన్సర్‌ హాస్పిటల్‌ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉచిత కాన్సర్‌ మొబైల్‌ వైద్యశిబిరాలు నిర్వహిస్తామని…

సాహిత్యంతో నీటి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళదాం

Mar 3,2024 | 22:14

సమావేశంలో మాట్లాడుతున్న సడ్లపల్లి చిదంబరరెడ్డి                            పెనుకొండ : రాయలసీమ జిల్లాలు ఎదుర్కొంటున్న నీటి సమస్యను సాహిత్యం ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళదామని సాహితీస్రవంతి రాష్ట్ర అధ్యక్షులు…

మానవత సంస్థ చైతన్య రథం ప్రారంభం

Mar 3,2024 | 22:09

ప్రజాశక్తి – ద్వారకా తిరుమల ద్వారకాతిరుమల శ్రీనివాస జూనియర్‌ కాలేజీ వద్ద మానవత స్వచ్ఛంద సంస్థ సభ్యులు మండల ప్రజల సౌకర్యార్థం నూతనంగా కొనుగోలు చేసిన చైతన్య…

నేడు పెనుకొండలో ‘రా.. కదలిరా..’

Mar 3,2024 | 22:09

సభాస్థలి వద్ద టిడిపి నాయకులు                             అనంతపురం ప్రతినిధి : టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు చేపట్టిన ‘రా కదలిరా’ కార్యక్రమం నేటితో ముగియనుంది. శ్రీసత్యసాయి జిల్లా…

వాహనదారులు హెల్మెంట్‌ ధరించాలి

Mar 3,2024 | 22:08

ప్రజాశక్తి – ఏలూరు స్పోర్ట్స్‌ అతివేగం వాహనదారుల ప్రాణాలను హరించి వేస్తుందని పెదపాడు ఎస్‌ఐ శుభశేకర్‌ తెలిపారు. తలపాడు మండలం కలపర్రు టోల్‌ ప్లాజా వద్ద ఆదివారం…

గోదావరిలో తాగునీటి ఫిల్టర్‌ పాయింట్‌ ఏర్పాటు

Mar 3,2024 | 22:07

ప్రజాశక్తి – కుక్కునూరు పంచాయతీ పరిధిలోని ప్రజలకు స్వచ్చమైన నీళ్లను అందించాలనే ధ్యేయంతో ఫిల్టర్‌ పాయింట్‌ ఏర్పాటు చేశామని కుక్కునూరు సర్పంచి రావు మీనా వినోద్‌ తెలిపారు.…

రోటరీ నూతన కార్యదర్శిగా హనుమాన్‌ తిలక్‌

Mar 3,2024 | 22:06

ప్రజాశక్తి – జంగారెడ్డిగూడెం టౌన్‌ రోటరీ జంగారెడ్డిగూడెం 24-25 సేవాసంవత్సరం అధ్యక్షుడు వూడా రాంగోపాల్‌(గోపీ), నూతన కార్యదర్శి బవిరిశెట్టి హనుమాన్‌ తిలక్‌ సారధ్యంలో జూన్‌ నుంచి ఒక…