జిల్లా-వార్తలు

  • Home
  • అపోలో నూతన ఫార్మసీ ప్రారంభం

జిల్లా-వార్తలు

అపోలో నూతన ఫార్మసీ ప్రారంభం

Feb 4,2024 | 15:43

ప్రజాశక్తి-ఎమ్మిగనూరు(కర్నూలు) : అపోలో ఫార్మసీ సేవలు అమోఘమని శిల్ప హాస్పిటల్‌ నిర్వాహకురాలు డాక్టర్‌ శిల్ప, మధుమేహ వైద్య నిపుణురాలు డాక్టర్‌ జశ్విత చౌదరి పేర్కొన్నారు. ఆదివారం పట్టణంలోని…

ప్రపంచ కాన్సర్ డే అవగాహన ర్యాలీ

Feb 4,2024 | 15:37

ప్రజాశక్తి-తిరుపతి సిటీ : ప్రపంచ క్యాన్సర్ డే సందర్భంగా తిరుపతిలో అవగాహన ర్యాలీని ఆదివారం నిర్వహించారు. క్యాన్సర్ బారిన పడకుండా నివారణ చాలా ముఖ్యమని, వ్యాధిని ముందుగానే…

డీఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసిన మార్గాని

Feb 4,2024 | 18:01

ప్రజాశక్తి-కడియం(తూర్పుగోదావరి) : రాజమహేంద్రవరం సౌత్ జోన్ డిఎస్పి శ్రీనివాసులును కడియపులంక ప్రముఖ నర్సరీ అధినేత మార్గాని సత్యనారాయణ ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. కడియం పోలీసు స్టేషన్ కు…

బీజేపీ అంటే బాబు, జగన్‌, పవన్‌ : డీసీసీ అధ్యక్షులు కామన ప్రభాకరరావు

Feb 4,2024 | 14:42

ప్రజాశక్తి-మండపేట (అంబేద్కర్‌ కోనసీమ) : బీజేపీ అంటే బాబు, జగన్‌, పవన్‌ అని డీసీసీ అధ్యక్షులు కామన ప్రభాకరరావు అన్నారు. ఆదివారం స్థానిక కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో…

ఎపి రజక వెల్ఫేర్‌ అండ్‌ డెవలప్మెంట్‌ డైరెక్టర్‌కు ఘనసత్కారం

Feb 4,2024 | 14:36

ప్రజాశక్తి- మామిడికుదురు(కోనసీమ) : ఆధుర్రు లో సీతారామ రజక సంఘం ఆధ్వర్యంలో బల్లల పూజ ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన ఎపి…

వైకాపాలో చేరికలు

Feb 4,2024 | 13:18

హరిజనవాడలో 50 కుటుంబాలు కండువాలు వేసి ఆహ్వానించిన ఎంపి ప్రజాశక్తి – వేంపల్లె : వేంపల్లె పంచాయతీలోనీ హరిజనవాడలో 50 తటస్థ కుటుంబాలు ఆదివారం ఎంపిపి లక్ష్మి…

అడుగడుగునా డొల్లతనమే…

Feb 4,2024 | 13:15

– ఎంపీ అనుచరుల కమీషన్ల కక్కుర్తి – పైకి లేస్తున్న టైల్స్ – పుష్కర ప్లాజా పరిశీలనలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రజాశక్తి-రాజమహేంద్రవరం…

విజేతగా నార్పల జట్టు

Feb 4,2024 | 13:12

ప్రజాశక్తి-నార్పల : రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించే ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీల్లో భాగంగా జిల్లా స్థాయి వాలీబాల్ విజేతగా నార్పల జట్టు నిలిచింది. జిల్లా కేంద్రమైన…

దరఖాస్తుదారులందరికీ కుళాయి కనెక్షన్లు

Feb 4,2024 | 13:09

డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : కులాయి కోసం దరఖాస్తు చేసుకున్న వారందరికీ కనెక్షన్ ఇస్తామని డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. కె.ఎల్.పురం…