శైవక్షేత్రాల కిటకిట
కోటప్పకొండ వద్ద విద్యుత్ ప్రభలు ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి: మహాశివరాత్రి సందర్భంగా గుంటూరు, పల్నాడు జిల్లాలోని శైవక్షేత్రాలకు సందర్శకులు భారీగా తరలివచ్చారు. ఉమ్మడి జిల్లాలోని పలు శైవక్షేత్రాలు…
కోటప్పకొండ వద్ద విద్యుత్ ప్రభలు ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి: మహాశివరాత్రి సందర్భంగా గుంటూరు, పల్నాడు జిల్లాలోని శైవక్షేత్రాలకు సందర్శకులు భారీగా తరలివచ్చారు. ఉమ్మడి జిల్లాలోని పలు శైవక్షేత్రాలు…
ప్రజాశక్తి – చీరాల పేద ప్రజలకు నాణ్యమైన ఆధునిక వైద్య సేవలు అందుబాటులోకి వచ్చినట్లు డాక్టర్ పేరయ్యచౌదరి, డాక్టర్ గోరంట్ల సుబ్బారావు పేర్కొన్నారు. స్థానిక చర్చి రోడ్డు,…
ప్రజాశక్తి-అనంతగిరి:మహిళా దినోత్సవం సందర్భంగా మండలంలోని కివర్ల పంచాయతీ జగడాలమామిడి, తెంగిళ్లబంధ, సీమరాయి ఆదివాసి గిరిజన మహిళలు శుక్రవారం డోలి మోతతో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు…
ప్రజాశక్తి -అరకులోయ రూరల్:ఈ నెల 10 న జరిగే మన్యం బంద్ ను విజయవంతం చేయాలని శుక్రవారం ఆదివాసీ గిరిజన సంఘం అధ్వర్యంలో మండల కేంద్రం, డుంబ్రిగుడ…
ప్రజాశక్తి -పాడేరు: కేంద్రంలోని మోడీ ప్రభుత్వానికి రాష్ట్రంలోని వైసీపీ సర్కారు పూర్తిగా తలొగ్గిందని, గిరిజన చట్టాలను హక్కులను కాలరాసిందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కొత్తపల్లి…
ప్రజాశక్తి – సంతమాగులూరు మండలంలోని పుట్టావారిపాలెం గ్రామంలో తెలుగు మహిళా విభాగం ఆధ్వర్యంలో కలలకు రెక్కలు కరపత్రం, గోడపత్రికలను మహిళా విభాగం నేతలు శుక్రవారం ఆవిష్కరించారు. మహిళా…
ప్రజాశక్తి-హుకుంపేట:మండల కేంద్రంలో గిరిజ నేతరురాలు బుడ్డిగా కొండమ్మ ఇల్లు, షాపులు కూల్చి వేయాలని ఆదివాసి గిరిజనులు చేస్తున్న రిలే దీక్షలు శుక్రవారం నాటికి 11వ రోజుకు చేరుకున్నాయి.…
ప్రజాశక్తి – చిన్నగంజాం పర్చూరు నియోజకవర్గంలో వైసిపికి భారీ షాక్ తగిలింది. వైసిపి నుంచి టిడిపిలోకి వలసలు పెరిగాయి. మండలంలోని మోటుపల్లి వైసిపి సర్పంచ్ వడ్లమూడి సాంబశివరావు…