జిల్లా-వార్తలు

  • Home
  • శైవక్షేత్రాల కిటకిట

జిల్లా-వార్తలు

శైవక్షేత్రాల కిటకిట

Mar 8,2024 | 23:48

కోటప్పకొండ వద్ద విద్యుత్‌ ప్రభలు ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి: మహాశివరాత్రి సందర్భంగా గుంటూరు, పల్నాడు జిల్లాలోని శైవక్షేత్రాలకు సందర్శకులు భారీగా తరలివచ్చారు. ఉమ్మడి జిల్లాలోని పలు శైవక్షేత్రాలు…

అందుబాటులో ఆధునిక వైద్యం : జివిఆర్‌ హాస్పిటల్‌ ప్రారంభంలో డాక్టర్ పేరయ్య చౌదరి, డాక్టర్ గోరంట్ల సుబ్బారావు

Mar 8,2024 | 23:43

ప్రజాశక్తి – చీరాల పేద ప్రజలకు నాణ్యమైన ఆధునిక వైద్య సేవలు అందుబాటులోకి వచ్చినట్లు డాక్టర్‌ పేరయ్యచౌదరి, డాక్టర్‌ గోరంట్ల సుబ్బారావు పేర్కొన్నారు. స్థానిక చర్చి రోడ్డు,…

గిరిజన మహిళల వినూత్న నిరసన

Mar 8,2024 | 23:42

ప్రజాశక్తి-అనంతగిరి:మహిళా దినోత్సవం సందర్భంగా మండలంలోని కివర్ల పంచాయతీ జగడాలమామిడి, తెంగిళ్లబంధ, సీమరాయి ఆదివాసి గిరిజన మహిళలు శుక్రవారం డోలి మోతతో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు…

మన్యం బంద్‌ను జయప్రదం చేయాలి

Mar 8,2024 | 23:40

ప్రజాశక్తి -అరకులోయ రూరల్‌:ఈ నెల 10 న జరిగే మన్యం బంద్‌ ను విజయవంతం చేయాలని శుక్రవారం ఆదివాసీ గిరిజన సంఘం అధ్వర్యంలో మండల కేంద్రం, డుంబ్రిగుడ…

మోడీ ప్రభుత్వానికి తలొగ్గిన వైసిపి సర్కారు

Mar 8,2024 | 23:39

ప్రజాశక్తి -పాడేరు: కేంద్రంలోని మోడీ ప్రభుత్వానికి రాష్ట్రంలోని వైసీపీ సర్కారు పూర్తిగా తలొగ్గిందని, గిరిజన చట్టాలను హక్కులను కాలరాసిందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కొత్తపల్లి…

గోడపత్రికలు ఆవిష్కరణ

Mar 8,2024 | 23:38

ప్రజాశక్తి – సంతమాగులూరు మండలంలోని పుట్టావారిపాలెం గ్రామంలో తెలుగు మహిళా విభాగం ఆధ్వర్యంలో కలలకు రెక్కలు కరపత్రం, గోడపత్రికలను మహిళా విభాగం నేతలు శుక్రవారం ఆవిష్కరించారు. మహిళా…

నల్ల రిబ్బన్లు ధరించి నిరసన

Mar 8,2024 | 23:38

ప్రజాశక్తి-హుకుంపేట:మండల కేంద్రంలో గిరిజ నేతరురాలు బుడ్డిగా కొండమ్మ ఇల్లు, షాపులు కూల్చి వేయాలని ఆదివాసి గిరిజనులు చేస్తున్న రిలే దీక్షలు శుక్రవారం నాటికి 11వ రోజుకు చేరుకున్నాయి.…

వైసీపీకి భారీ షాక్ : ఏలూరి సమక్షంలో టిడిపిలో చేరిన వైసీపీ సర్పంచ్

Mar 8,2024 | 23:34

ప్రజాశక్తి – చిన్నగంజాం పర్చూరు నియోజకవర్గంలో వైసిపికి భారీ షాక్ తగిలింది. వైసిపి నుంచి టిడిపిలోకి వలసలు పెరిగాయి. మండలంలోని మోటుపల్లి వైసిపి సర్పంచ్ వడ్లమూడి సాంబశివరావు…

Mar 8,2024 | 23:32

స్పార్క్‌-2024 విజేతగా అక్షితప్రజాశక్తి-తిరుపతి(మంగళం)తిరుపతి నగర పరిధిలోని ఎమరాల్డ్స్‌ డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో ప్రథమ, ద్వితీయ తతీయ సంవత్సర విద్యార్థినీ విద్యార్థులకు స్పార్క్‌-24 పేరిట స్పీచ్‌ కాంపిటీషన్‌ ను…