జిల్లా-వార్తలు

  • Home
  • సర్పంచుల గృహనిర్బంధం సర్కారీ పిరికిపంద చర్య

జిల్లా-వార్తలు

సర్పంచుల గృహనిర్బంధం సర్కారీ పిరికిపంద చర్య

Feb 6,2024 | 17:12

ప్రజాశక్తి – ఉండ్రాజవరం (తూర్పు-గోదావరి) :సర్పంచుల సమస్యలను పరిష్కరించకపోవడంతో పాటు, వారికి సమాధానం చెప్పలేక గృహ నిర్బంధం విధించడం సర్కారీ పిరికిపంద చర్యని రాష్ట్ర సర్పంచ్ ల…

సమ్మె ఒప్పంద జీవోలను వెంటనే విడుదల చేయాలి

Feb 6,2024 | 14:36

మున్సిపల్‌ కార్మికుల ధర్నా జాయింట్‌ కలెక్టర్‌ కె.కార్తీక్‌కి వినతి ప్రజాశక్తి-విజయనగరంటౌన్‌ : మున్సిపల్‌ కార్మికుల సమ్మె ఒప్పంద జీవోలు వెంటనే విడుదల చేయాలని, నమెన్‌ , మెటీరియల్‌…

ఆశా కార్యకర్తల సమీక్ష

Feb 6,2024 | 13:50

ప్రజాశక్తి-నార్పల (అనంతపురం) : మండల కేంద్రంలోని స్థానిక ప్రాథమిక వైద్యశాలలో వైద్యులు ప్రవీణ్‌ కుమార్‌, సాదియాల ఆధ్వర్యంలో మంగళవారం వైద్యశాల పరిధిలోని ఆశా కార్యకర్తల సమీక్షా సమావేశం…

రాష్ట్ర ప్రజల సంపూర్ణ ఆరోగ్యమే జగనన్న ఆరోగ్య సురక్ష లక్ష్యం : ఎంపీడీఓ రాముడు

Feb 6,2024 | 13:35

ప్రజాశక్తి-నార్పల (అనంతపురం) : పేద ప్రజలు వైద్యం కోసం ఇబ్బందులుపడకుండా, ఇంటి వద్దకే వైద్యాన్ని అందించడమే ఆరోగ్య సురక్ష లక్ష్యం అని ఎంపీడీవో రాముడు అన్నారు. మండల…

జిల్లాలో నులిపురుగుల నిర్మూలన కార్యక్రమాన్ని విజయవంతం చేయండి : జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ జి. లక్ష్మీశ

Feb 6,2024 | 13:14

ప్రజాశక్తి-తిరుపతి సిటీ : జిల్లాలో ఫిబ్రవరి 9న చేపట్టే జాతీయ నులి పురుగుల నిర్మూలన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ జి.లక్ష్మీశ వైద్య ఆరోగ్యశాఖ…

పోలింగ్‌ కేంద్రాలలో మౌలిక సౌకర్యాలు ఉండాలి : ఆర్‌డిఒ

Feb 6,2024 | 12:59

ప్రజాశక్తి-బొబ్బిలి రూరల్‌ (విజయనగరం) : పోలింగ్‌ కేంద్రాలలో మౌలిక సౌకర్యాలు ఉండేలా చూడాలని రెవెన్యూ, మున్సిపల్‌, మండల పరిషత్‌ అధికారులకు ఆర్డిఓ ఎ.సాయిశ్రీ ఆదేశించారు. తహశీల్దార్‌ కార్యాలయంలో…

నూతన తహశీల్దార్‌ను సన్మానించిన వాటర్‌ షెడ్‌ మాజీ చైర్మన్‌

Feb 6,2024 | 12:54

ప్రజాశక్తి- ఎస్‌ఆర్‌ పురం (చిత్తూరు) : ఎస్‌ఆర్‌ పురం మండల నూతన తహశీల్దార్‌ ఆల్ఫ్రెడ్‌ మంగళవారం పదవీ బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా… మంగళవారం ఎస్‌ఆర్‌ పురం…

తహసీల్దార్‌ బి.మురళీ ముక్తేశ్వరరావుకు వీడ్కోలు సన్మానం

Feb 6,2024 | 12:47

ప్రజాశక్తి- రాజోలు (కోనసీమ) : అంకితభావంతో పనిచేసి ప్రజల మన్ననలను పొందడం గొప్ప విషయమని రాజోలు ఎంఎల్‌ఎ రాపాక వరప్రసాదరావు అన్నారు. మంగళవారం రాజోలు నుండి తణుకు…

కసింకోటలో మహిళా ఆసరా సదస్సు

Feb 6,2024 | 12:35

ప్రజాశక్తి-కశింకోట (అనకాపల్లి) : కసింకోటలో నాలుగో విడత మహిళ ఆసరా సదస్సు మంగళవారం ఉదయం అనకాపల్లి నియోజకవర్గ వైసిపి ఇన్చార్జ్‌ మలసాల భరత్‌ కుమార్‌ ప్రారంభించారు. ఈ…