జిల్లా-వార్తలు

  • Home
  • పిన్నెల్లిపై హత్యాయత్నం కేసు!

జిల్లా-వార్తలు

పిన్నెల్లిపై హత్యాయత్నం కేసు!

May 24,2024 | 23:02

ప్రజాశక్తి – గుంటూరు జిల్లాప్రతినిధి : మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై హత్యాయత్నం కేసు నమోదైంది. ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు రెంటచింతల పోలీసులు కేసునమోదు చేశారు.…

పదకవితా పితామహుడు అన్నమయ్య

May 24,2024 | 23:02

పదకవితా పితామహుడు అన్నమయ్య ప్రజాశక్తి – క్యాంపస్‌ అచ్చ తెలుగు పదాలతో కీర్తనలు రచించి సాహిత్యాన్ని పరిపుష్టం చేసిన అన్నమయ్య పద కవితా పితామహుడిగా నిలిచారని తిరుపతి…

ప్రధాన సమస్యలను విస్మరించిన ఆ పార్టీలు

May 24,2024 | 23:02

సమావేశంలో మాట్లాడుతున్న వి.కృష్ణయ్య ప్రజాశక్తి-సత్తెనపల్లి : ప్రజలెదుర్కొంటున్న ప్రధాన సమస్యలను ఇటీవల సార్వత్రిక ఎన్నికల్లో ఎన్‌డిఎ కూటమి పార్టీలైన టిడిపి, జనసేన, బిజెపి, అధికార వైసిపి విస్మరించాయని…

24 గంటలూ పటిష్ట నిఘా

May 24,2024 | 23:01

ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద భద్రతను పరిశీలిస్తున్న పల్నాడు ఎస్పీ ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : ఓట్ల లెక్కింపు రోజు సమీపిస్తున్న కొద్ది ఉద్రిక్తత వాతావరణం పెరుగుతోంది. మరోవైపు…

సోలార్‌ ప్లాంట్‌ పూర్తి చేయండి : కమిషనర్‌

May 24,2024 | 23:01

సోలార్‌ ప్లాంట్‌ పూర్తి చేయండి : కమిషనర్‌ప్రజాశక్తి -తిరుపతి టౌన్‌పెండింగులో వున్న సోలార్‌ ప్లాంట్‌ పనులపై అలసత్వం వద్దని, పనుల పూర్తికి ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని తిరుపతి…

విద్యుత్‌ వైర్లు తగిలి రైతు దుర్మరణం

May 24,2024 | 23:00

ప్రజాశక్తి – మాచర్ల : పొలానికి మందు చల్లుతుండగా విద్యుత్‌ వైర్లు తగిలి రైతు దుర్మరణం పాలైన ఘటన మాచర్లలో శుక్రవారం జరిగింది. పట్టణంలోని నెహ్రునగర్‌కు చెందిన…

ఇంటర్‌ సప్లిమెంటరీకి 591 మంది గైర్హాజరు

May 24,2024 | 22:59

ఇంటర్‌ సప్లిమెంటరీకి 591 మంది గైర్హాజరు ప్రజాశక్తి -తిరుపతి సిటీ శుక్రవారం ప్రారంభమైన ఇంటర్‌ ద్వితీయ, ప్రథమ సంవత్సరం సప్లిమెంటరీ పరీక్షలలో జిల్లావ్యాప్తంగా 591 మంది విద్యార్థులు…

ధర అదిరె..జనం బెదిరె..!కూరగాయల ఉత్పత్తి తగ్గి.. కిలో రూ.60-100 పైనే

May 24,2024 | 22:58

ధర అదిరె..జనం బెదిరె..!కూరగాయల ఉత్పత్తి తగ్గి.. కిలో రూ.60-100 పైనేప్రజాశక్తి – తిరుపతి టౌన్‌ ఎండాకాలం…మండేకాలం.. దీంతో కూరగాయల సాగు గణనీయంగా తగ్గింది.. ఉత్పత్తి తగ్గిపోవడంతో కూరగాయల…

లైసెన్స్‌ ఉన్న విత్తనాలన్నీ మంచివే : ఎడిఎ

May 24,2024 | 22:57

విత్తన దుకాణాల్లో రికార్డులను పరిశీలిస్తున్న ఎడిఎ ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : రైతులు సాగుకు సన్నద్ధమవుతున్న నేపథ్యంలో వారికవసరమైన విత్తనాల నిల్వలను అందరికీ సరిపడే మోతాదులో అందుబాటులోకి రానున్నాయని…