జిల్లా-వార్తలు

  • Home
  • పకడ్బందీగా ఇంటర్‌ పరీక్షలు

జిల్లా-వార్తలు

పకడ్బందీగా ఇంటర్‌ పరీక్షలు

Feb 27,2024 | 22:57

ప్రజాశక్తి -సీలేరు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు నడుమ ఇంటర్మీడియట్‌ పరీక్షలు నిర్వహించడానికి పకడ్బందీ చర్యలు చేపడుతున్నామని ఇంటర్మీడియట్‌ బోర్టు డిస్టిక్‌ ఎడ్యుకేషనల్‌ ఆఫీసర్‌ కె.అప్పలరాము వెల్లడించారు. మంగళవారం…

పోలింగ్‌ కేంద్రాల్లో సౌకర్యాలను కల్పించండి

Feb 27,2024 | 22:56

– జాయింట్‌ కలెక్టర్‌ భావనా వశిష్ట ఆదేశాలు ప్రజాశక్తి -పాడేరు: పోలింగ్‌ కేంద్రాలకు విద్యుత్‌, మరుగుదొడ్లు, తాగునీరు వంటి కనీస వసతులను సమకూర్చాలని జాయింట్‌ కలెక్టర్‌ భావనా…

గిరిజన రోగులకు మెరుగైన వైద్యసేవలు

Feb 27,2024 | 22:54

కెజిహెచ్‌ను ఐటిడిఎ పిఒ సందర్శన.. రోగులను పరామర్శ ప్రజాశక్తి-పాడేరు: కెజిహెచ్‌లో చికిత్స పొందుతున్న గిరిజనులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని పాడేరు ఐటిడిఎ పిఒ వి.అభిషేక్‌ ఆదేశించారు.…

ప్రత్యేక డిఎస్‌సితో పోస్టులన్నీ భర్తీ చేయాలి

Feb 27,2024 | 22:53

ప్రజాశక్తి -అనంతగిరి : ఏజెన్సీలోని ఉపాధ్యాయ పోస్టులన్నీ ప్రత్యేక డిఎస్‌సి ద్వారా నిరుద్యోగ గిరిజనులతో తక్షణమే భర్తీ చేయాలని కోరుతూ సాధన కమిటీ ఆధ్వర్యంలో స్థానిక తహశీల్దార్‌…

విద్యార్థుల ఆకలి కేకలు

Feb 27,2024 | 22:51

మూడు నెలలుగా నిలిచిన మధ్యాహ్న భోజనం ఖాళీ కంచాలతో తల్లిదండ్రులతో కలిసి నిరసన ప్రజాశక్తి -అనంతగిరి : మూడునెలలుగా మధ్యాహ్న భోజనం నిలిచిపోయి, తామంతా ఆకలితో అలమటిస్తున్నా…

గ్యాస్‌ కనెక్షన్లు మంజూరు చేయాలని ధర్నా

Feb 27,2024 | 22:48

ప్రజాశక్తి- అరకులోయ రూరల్‌: ప్రధానమంత్రి ఉజ్వల దీపం పథకం కింద దరఖాస్తు పెట్టుకుని, ఇకెవైసి చేయించుకున్న ప్రతి ఒక్కరికీ వంట గ్యాస్‌ కనెక్షన్లు మంజూరు చేయాలని సుంకరమెట్ట…

ముగిసిన మాతృభాషా వాలంటీర్ల ధర్నా

Feb 27,2024 | 22:46

ప్రజాశక్తి -పాడేరు : మాతృభాష వాలంటీర్లను రెన్యువల్‌ చేయాలని ఆదివాసి గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పి.బాలదేవ్‌, జిల్లా ఉపాధ్యక్షులు పి.లక్కు డిమాండ్‌ చేశారు. ఈనెలాఖరుతో…

అధ్వానరోడ్లతో అవస్థలపై డోలీ మోతలతో వినూత్న నిరసన

Feb 27,2024 | 22:44

ఏళ్లతరబడి నిర్మాణ పనుల్లో నిర్లక్ష్యం అసంపూర్తి రహదారులతో అనునిత్యం అవస్థలు పడుతున్నామని ఆవేదన ప్రజాశక్తి -అనంతగిరి : ఏళ్ల తరబడి రోడ్డుపనుల్లో తాత్సారం, నిర్లక్ష్యంతోపాటు అసంపూర్తి రహదారులతో…

ఇంటి స్థలాల రిజిస్ట్రేషన్‌ వేగవంతం చేయండి

Feb 27,2024 | 22:43

రీ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా అధికారులకు జెసీ ఆదేశంప్రజాశక్తి-చిత్తూరుఅర్బన్‌: ఇంటి స్థలాల రిజిస్ట్రేషన్‌ వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులు జేసీ శ్రీనివాసులు ఆదేశించారు. మంగళవారం చిత్తూరు నుంచి…