జిల్లా-వార్తలు

  • Home
  • కొనసాగుతున్న మున్సిపల్‌ కార్మికుల సమ్మె

జిల్లా-వార్తలు

కొనసాగుతున్న మున్సిపల్‌ కార్మికుల సమ్మె

Jan 4,2024 | 00:57

సత్తెనపల్లిలో ఒంటి కాలిపై నిలబడి నిరనస తెలుపుతున్న కార్మికులు పిడుగురాళ్ల: మున్సిపల్‌ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ 9వ రోజు గురువారం పిడుగురాళ్ల పట్టణంలో సమ్మె శిబిరం…

మోకాళ్లపై నిల్చొని నిరసన

Jan 4,2024 | 00:09

ప్రజాశక్తి-చీమకుర్తి : సమ్మెలో భాగంగా మున్సిపల్‌ కార్మికులు మోకాళ్లపై నిల్చొని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ (సిఐటియు) జిల్లా ఉపాధ్యక్షుడు…

వైసీపీకి నష్టమేమీ లేదు

Jan 4,2024 | 00:09

ప్రజాశక్తి – కర్లపాలెం జడ్పిటిసి పిట్ల వేణుగోపాల్‌రెడ్డి టిడిపిలో చేరడం వల్ల వైసిపికి ఎటువంటి నష్టం లేదని వైసిపి మండల కన్వీనర్ ఏడుకొండలు అన్నారు. స్థానిక వైసీపీ…

అక్రమ అరెస్టులు దారుణం : డివైఎఫ్‌ఐ

Jan 4,2024 | 00:08

ప్రజాశక్తి – ఒంగోలు కలెక్టరేట్‌ : మెగా డిఎస్‌సి విడుదల చేయాలని కోరుతూ విజయవాడలో విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కార్యాలయ ముట్టడి కార్యక్రమంలో విద్యార్థి…

చిత్తశుద్ధితో సమస్యలు పరిష్కరించాలి : యుటిఎఫ్ రాష్ట్ర అద్యక్షులు వెంకటేశ్వర్లు

Jan 4,2024 | 00:07

ప్రజాశక్తి – బాపట్ల సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలు ప్రభుత్వం చిత్త శుద్ధితో పరిష్కారించాలని యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు నక్క వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. సర్వ శిక్ష…

విజయతేజ మెడికల్‌ కాలేజీ అధినేత గిరినాథ్‌ కన్నుమూత

Jan 4,2024 | 00:07

ప్రజాశక్తి-ఒంగోలు కలెక్టరేట్‌ : ఏడుగుండ్లపాడు సమీపంలోని విజయతేజ మెడికల్‌ కాలేజీ అధినేత చింతాడ గిరినాధ్‌శర్మ అనారోగ్యంతో ఓ ప్రవేటు ఆసుపత్రిలో చికిత్సపొందుతూ బుధవారం తెల్లారుజామున మృతి చెందారు.విఐపి…

ప్రజల ఆదరణ ఉత్సాహాన్నిస్తుంది

Jan 4,2024 | 00:06

ప్రజాశక్తి – అద్దంకి నియోజకవర్గ ఇన్చార్జిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుండి జనం వస్తున్న తీరు చూస్తుంటే ఉత్సాహంగా, ఉత్తేజంగా ఉందని వైసిపి ఇన్చార్జ్ పాణెం అనిమిరెడ్డి అన్నారు.…

జగన్‌తోనే రాష్ట్రాభివృద్ధి : మంత్రి

Jan 4,2024 | 00:06

ప్రజాశక్తి-యర్రగొండపాలెం : జగనన్నతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని రాష్ట్ర పురపాలక, పట్టణాభివద్ధి శాఖ మంత్రి ఆదిములపు సురేష్‌ అన్నారు. యర్రగొండపాలెం బుధవారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా పలు…

చంద్రబాబు బహిరంగ సభను జయప్రదం చేయాలి

Jan 4,2024 | 00:05

ప్రజాశక్తి – గిద్దలూరు : కనిగిరిలో ఈనెల 5న నిర్వహిస్తున్న టిడిపి అధినేత చంద్రబాబు బహిరంగ సభను జయప్రదం చేయాలని టిడిపి గిద్దలూరు నియోజక వర్గ ఇన్‌ఛార్జి,…