37వ రోజు కొనసాగిన నిరవధిక దీక్షలు
దీక్షలు చేస్తున్న అంగన్వాడీలు 37వ రోజు కొనసాగిన నిరవధిక దీక్షలు ప్రజాశక్తి-నెల్లూరుఅంగన్వాడీల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వీడి వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని సిఐటియు సీనియర్…
దీక్షలు చేస్తున్న అంగన్వాడీలు 37వ రోజు కొనసాగిన నిరవధిక దీక్షలు ప్రజాశక్తి-నెల్లూరుఅంగన్వాడీల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వీడి వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని సిఐటియు సీనియర్…
ప్రజాశక్తి-కాకినాడ : రానున్న 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ప్రతిపాదనలను సిద్ధం చేయాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు అధికారులను ఆదేశించారు.…
సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె విరమించేది లేదని వెల్లడి ప్రజాశక్తి-కాకినాడ : అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని కాకినాడ కలెక్టరేట్ దగ్గర 37 రోజుల నుంచి నిర్వహిస్తున్న సమ్మె…
ప్రజాశక్తి-టెక్కలి రూరల్(శ్రీకాకుళం) : టెక్కలి ప్రభుత్వ పాఠశాలలో బుధవారం ఉదయం షార్ట్ సర్క్యూట్తో మంటలు చెలరేగాయి. ఉదయాన్నే పాఠశాల ఆవరణలో ఆడుకుంటున్న విద్యార్థులు దీనిని గమనించి అగ్నిమాపక…
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : అయ్యన్నపేటలోని చెంచుల కాలనీలో సంభవించిన అగ్నిప్రమాదంలో సర్వం కోల్పోయిన బాధితులకు డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి తక్షణ సహాయం కింద బియ్యాన్ని, బట్టలను,…
ప్రజాశక్తి-పాకాల(చిత్తూరు) : కాంగ్రెస్ పార్టీ చిత్తూరు ఉమ్మడి జిల్లా వైస్ ప్రెసిడెంట్గా పటాన్ భాషను నియమిస్తున్నట్లు ఏఐసిసి జాతీయ నాయకులు బుధవారం నియామక పత్రాన్ని అందజేశారు. స్థానిక…
ప్రజాశక్తి-అనంతపురంకార్పొరేషన్ : అనంతపురం కార్పొరేషన్కు నూతన కమిషనర్గా బాధత్యలు స్వీకరించిన మేఘ స్వరూప్ ను బుధవారం ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ సిఐటియు జిల్లా…
ప్రజాశక్తి-రాయదుర్గం(అనంతపురం):రాయదుర్గం పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి ప్రభుత్వ విప్, రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ శ్రీనివాస్ యాదవ్, కమీషనర్ దివాకర్ రెడ్డి పూలమాల వేసి…