మెగా డిఎస్సి నిర్వహించాలని ర్యాలీ
ప్రజాశక్తి-కనిగిరి : మెగా డిఎస్సిని ప్రకటించాలని యుటిఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. డిఎస్సిని ప్రకటించాలని కోరుతూ డివైఎఫ్ఐ పట్టణ అధ్యక్షుడు నరేంద్ర ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు.…
ప్రజాశక్తి-కనిగిరి : మెగా డిఎస్సిని ప్రకటించాలని యుటిఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. డిఎస్సిని ప్రకటించాలని కోరుతూ డివైఎఫ్ఐ పట్టణ అధ్యక్షుడు నరేంద్ర ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు.…
ప్రజాశక్తి-సిఎస్ పురంరూరల్ : స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆడుదాం, ఆంధ్ర పోటీలను బుధవారం నిర్వహించారు. ఈ పోటీలను ఎంపిడిఒ రామచంద్రరావు, తహశీల్దారు నాగుల్ మీరా…
ప్రజాశక్తి-హుకుంపేట:సమస్యలను పరిష్కరించాలని మండలంలోని మిడ్ డే మీల్స్ వర్కర్స్, శానిటరీ వర్కర్స్ సీఐటీయూ ఆధ్వర్యంలో ర్యాలీ, ధర్నా నిర్వహించారు. సీఐటీయూ కార్యాలయం నుండి మెయిన్ బజార్…
ప్రజాశక్తి- విలేకర్ల బృందంసమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తే అంన్వాడీలు చేపట్టిన సమ్మె బుధవారం 30వ రోజు కొనసాగింది. డుంబ్రిగుడలో థింసా నృత్యం చేశారు. మిగిలిన చోట్ల ఆందోళనలు…
ప్రజాశక్తి – యంత్రాంగం తమ సమస్యల పరిష్కారం కోరుతూ మున్సిపల్ కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మె బుధవారానికి 16వ రోజుకు చేరింది. పెద్దాపురం స్థానిక మున్సిపల్ సెంటర్లో…
ప్రజాశక్తి – యంత్రాంగం అంగన్వాడీలు చేపట్టిన రాష్ట్రవ్యాప్త నిరవధిక సమ్మె బుధవారం నాటికి 30వ రోజుకు చేరింది. గత 30 రోజులుగా అవిశ్రాంతంగా రోడ్లపైనే తమ ఉద్యమాన్ని…
ముమ్మిడివరం జాతీయరహదారి 216పై కార్మికుల మానవహారం ప్రజాశక్తి-యంత్రాంగం డిమాండ్ల సాధన కోసం గత 16 రోజులుగా మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులు నిరసన తెలిపారు. బుధవారం వారి సమ్మె…
ప్రజాశక్తి – కాకినాడ సమగ్రశిక్ష ఉద్యోగుల నిరవధిక సమ్మె 22వ రోజు సందర్భంగా రాష్ట్ర జెఎసి పిలుపు మేరకు ఎస్ఎస్ఎ ఉద్యోగులు నగరంలో బైక్ ర్యాలీ నిర్వహిం…
ఆన్లైన్ ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజ్ వెబ్సైట్ పోర్టల్ ప్రారంభిస్తున్న జెసి ప్రజాశక్తి-అమలాపురం యువతకు ఉద్యోగావకాశాలు పెంచే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసిందని జిల్లా జాయింట్…