జిల్లా-వార్తలు

  • Home
  • మున్సిపల్‌ కార్మికుల బైక్‌ ర్యాలీ

జిల్లా-వార్తలు

మున్సిపల్‌ కార్మికుల బైక్‌ ర్యాలీ

Dec 24,2023 | 21:34

ప్రజాశక్తి – సాలూరు: ఈనెల 26నుంచి చేపట్టనున్న సమ్మెకు మద్దతు తెలపాలని కోరుతూ మున్సిపల్‌ కార్మికులు ఆదివారం బైక్‌ ర్యాలీ చేపట్టారు.మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌…

సృజనాత్మకతకు బాలోత్సవం దోహదం

Dec 24,2023 | 21:33

మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు ప్రజాశక్తి – తణుకు బాలల్లోని సృజనాత్మకతను వెలికి తీయడానికి ఇటువంటి పోటీలు దోహదపడతాయని రాష్ట్ర పౌర సరఫరాల శాఖా మంత్రి కారుమూరి…

అరాచక పాలన అంతమొందించడమే లక్ష్యం

Dec 24,2023 | 21:32

ప్రజాశక్తి -పార్వతీపురంరూరల్‌ : రాష్ట్రంలోని అన్ని వర్గాలు వైసిపి పాలనలో అనుభవిస్తున్న అరాచకాలను అంతమొందించడమే లక్ష్యంగా పనిచేయాలని టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యులు కిమిడి కళా వెంకట్రావు పిలుపునిచ్చారు.…

కొవ్వొత్తుల నిరసన

Dec 24,2023 | 21:30

తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలంటూ అన్నమయ్య జిల్లాలో అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు చేపట్టిన నిరవధిక సమ్మె ఆదివారం నాటికి 13వ రోజుకు చేరుకుంది. జిల్లా వ్యాప్తంగా ఉన్న…

రేపటి నుంచి మున్సిపల్‌ కార్మికుల సమ్మె

Dec 24,2023 | 21:28

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం నుంచి చేపట్టే మున్సిపల్‌ కార్మికుల నిరవధిక సమ్మెను విజయవంతం చేయాలని సిఐటియు నగర అధ్యక్ష, కార్యదర్శులు ఎ.జగన్మోహన రావు,…

అభివృద్ధిలో పులివెందుల ఆదర్శం

Dec 24,2023 | 21:27

ప్రజాశక్తి-వేంపల్లె/సింహాద్రిపురంపులివెందుల నియోజకవర్గం అభివద్ధికి నిదర్శనమని ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌ మోహన్‌రెడ్డి అన్నారు. మూడు రోజుల జిల్లా పర్యటనలో భాగంగా రెండవ రోజు ఆదివారం ఇడుపులపాయలో ముఖ్యమంత్రి జగన్‌ కుటుంబ…

మీరిచ్చిన చీరలకో దండం.. ఫోన్లకో నమస్కారం

Dec 24,2023 | 21:27

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం అంగన్వాడీలు నిరవధిక సమ్మెను కొనసాగిస్తుంటే, మరోవైపు ప్రభుత్వం రెచ్చగొట్టే ప్రకటనలు చేయడంపై వారంతా భగ్గుమన్నారు. అంగన్వాడీలకు సెల్‌ఫోన్లు,…

అభివృద్ధిలో పులివెందుల ఆదర్శం

Dec 24,2023 | 21:26

ప్రజాశక్తి-వేంపల్లె/సింహాద్రిపురంపులివెందుల నియోజకవర్గం అభివద్ధికి నిదర్శనమని ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌ మోహన్‌రెడ్డి అన్నారు. మూడు రోజుల జిల్లా పర్యటనలో భాగంగా రెండవ రోజు ఆదివారం ఇడుపులపాయలో ముఖ్యమంత్రి జగన్‌ కుటుంబ…

బాబోయి.. ఇరిగేషన్‌ చెరువులు

Dec 24,2023 | 21:24

ప్రజాశక్తి-బొబ్బిలి : ఇరిగేషన్‌ పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు భయపడుతున్నారు. రాష్ట్రంలో వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి పనులు చేస్తున్న కాంట్రాక్టర్లకు బిల్లులు సక్రమంగా చెల్లించడం లేదు.…