జిల్లా-వార్తలు

  • Home
  • విద్యార్థుల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ

జిల్లా-వార్తలు

విద్యార్థుల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ

Apr 1,2024 | 22:30

సమీక్షిస్తున్న ఎస్‌పి రాధిక ఎస్‌పి జి.ఆర్‌ రాధిక ప్రజాశక్తి- శ్రీకాకుళం విద్యార్థుల భద్రతపై కళాశాలల యాజమాన్యాలు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఎస్‌పి జి.ఆర్‌.రాధిక సూచించారు. జిల్లా పోలీస్‌…

ఎన్నికల కోడ్‌ పట్టదా..!

Apr 1,2024 | 22:30

ప్రజాశక్తి – కాళ్ల ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చి రోజులు గడుస్తున్నప్పటికీ పలు ప్రాంతాల్లో వైసిపి, జనసేన పార్టీల రంగులతో దర్శనమిస్తున్నాయి. మెండి ప్రాంతంలో ఓవర్‌ హెడ్‌…

తాగునీటికి ఇబ్బందుల్లేకుండా పటిష్ట ప్రణాళిక

Apr 1,2024 | 22:29

కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ ప్రజాశక్తి – భీమవరం జిల్లాలో తీర ప్రాంతం, లంక గ్రామాలను దృష్టిలో పెట్టుకుని ప్రస్తుత వేసవిలో తాగునీటికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పటిష్టమైన ప్రణాళికలు…

సామాజిక పింఛన్ల పంపిణీకి ప్రణాళిక

Apr 1,2024 | 22:29

మాట్లాడుతున్న కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సమూన్‌ సిఎస్‌ వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్‌ ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌ సామాజిక పింఛన్ల పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ…

‘పింఛన్ల’ రగడ..!

Apr 1,2024 | 22:28

 ఎన్నికల కమిషన్‌ ఆదేశాలతో పింఛన్ల పంపిణీకి వాలంటీర్లు దూరం  ఎన్నికల స్టంట్‌గా అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం రెండు జిల్లాల్లో 5.10 లక్షల మంది…

టిడిపి ఇంటింటా ప్రచారం

Apr 1,2024 | 22:28

పలాస : సభలో మాట్లాడుతున్న గౌతు శిరీష ప్రజాశక్తి- పలాస రాష్ట్రం అభివద్ధి చెందాలంటే టిడిపి అధినేత చంద్రబాబును సిఎం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని టిడిపి…

రాజ్యాంగ పరిరక్షణకు మరో పోరాటం

Apr 1,2024 | 22:28

స్థూపం వద్ద నివాళ్లర్పిస్తున్న సిపిఎం నాయకులు సిపిఎం జిల్లా కార్యదర్శి గోవిందరావు ప్రజాశక్తి- మందస మందస జమీందారీ వ్యతిరేక పోరాటంలో బ్రిటిష్‌ సామ్రాజ్యవాద తూటాలకు బలైన తొలి…

చలివేంద్రాలు ఏర్పాటు చేయాలి

Apr 1,2024 | 22:26

కోటబొమ్మాళి : మాట్లాడుతున్న ఎంపిడిఒ పద్మజ ప్రజాశక్తి- పలాస రానున్న వేసవి దృష్ట్యా ప్రజల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని మున్సిపల్‌ కమిషనర్‌ టి.నాగేంద్ర కుమార్‌…

వైసిపి విస్తృత ప్రచారం

Apr 1,2024 | 22:24

సోంపేట : ప్రచారం చేస్తున్న విజయ ప్రజాశక్తి- శ్రీకాకుళం రూరల్‌ మండలంలోని తండేవలస, బెండివానిపేట గ్రామాల్లో వైసిపి నాయకులు ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ధర్మాన…