‘తెలుగుదేశం’ గెలుపు అత్యవసరం
ప్రజాశక్తి – ఒంగోలు కలెక్టరేట్: రానున్న ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ గెలుపు అత్యంత అవసరమని, చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రిగా చేసుకోవాలని టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే…
ప్రజాశక్తి – ఒంగోలు కలెక్టరేట్: రానున్న ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ గెలుపు అత్యంత అవసరమని, చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రిగా చేసుకోవాలని టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే…
ప్రజాశక్తి – జగ్గంపేట రూరల్గుర్రంపాలెంలో తాము సాగు చేసుకుంటున్న ల్యాండ్ సీలింగ్ భూములకు పట్టాలివ్వాలని దళితులు చేపట్టిన నిరాహార దీక్షలు శనివారం 6వ రోజుకు చేరాయి. వీరు…
ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి, యంత్రాంగంపిఠాపురం టిడిపి అధికారంలోకి వచ్చాక అన్ని సామాజిక తరగతులకూ న్యాయం చేస్తామని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హామీ ఇచ్చారు. శనివారం…
ప్రజాశక్తి-ఒంగోలు: జిజిహెచ్, రిమ్స్లో మౌలిక సదుపాయాల కల్పనకు మాజీ మంత్రి శిద్దా రాఘవరావు ఆర్థిక సహకారం అందజేశారు. శనివారం ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సెంట్రల్ జోన్…
ప్రజాశక్తి-కాకినాడమెస్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం రెండో రోజు ఆందోళనలో భాగంగా కాకినాడ జిజిహెచ్ తల్లీ బిడ్డ విగ్రహం వద్ద కార్మికులు శనివారం ధర్నా చేశారు. ఈ…
ప్రజాశక్తి-కాజులూరు పేదలకు ఆసరాగా ఉండటమే సిఎం వైఎస్.జగన్ లక్ష్యమని బిసి సంక్షేమం, సమాచార పౌర సంబంధాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ పేర్కొన్నారు. శనివారం మండలంలోని…
ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధితుపాను ముప్పు హెచ్చరికలతో జిల్లా వాసులు తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే వర్షాభావ పరిస్థితులతో పంటలను కోల్పోయిన రైతాంగానికి పుండు మీద కారంలా తుపాను…
ప్రజాశక్తి-ఆనందపురం : సర్పంచుల సమస్యలు పరిష్కరించాలని సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు వానపల్లి లక్ష్మి పేర్కొన్నారు. ఆనందపురం మండలంలోని బోయపాలెం గ్రామంలో ‘గ్రామాల అభివృద్ధికై సర్పంచుల సమర…
ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : ఓటర్ల జాబితాల్లో చేర్పులు, మార్పులు, తొలగింపునకు సంబంధించి ఎన్నికల కమిషన్ శని,ఆదివారాల్లో నిర్వహిస్తున్న ప్రత్యేక శిబిరాలకు మిశ్రమ స్పందన వచ్చింది. ప్రత్యేక…