జిల్లా-వార్తలు

  • Home
  • ఈదురుగాలులతో నేలకొరిగిన దాళ్వా వరిచేలు

జిల్లా-వార్తలు

ఈదురుగాలులతో నేలకొరిగిన దాళ్వా వరిచేలు

Mar 21,2024 | 17:31

ప్రజాశక్తి – రామచంద్రపురం : బుధవారం కురిసిన అకాల వర్షం ఈదురు గాలులకు పలు దాళ్వా వరి చేలు నేల కొరిగాయి. ప్రస్తుతం దాల్వాపరిచేలు పొట్ట దశను…

బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమంలో వెనిగండ్ల రాము

Mar 21,2024 | 17:27

ప్రజాశక్తి గుడ్లవల్లేరు : మండలంలోని శేరిదగ్గుమిల్లి, చింతలగుంట, కట్టావానిచెరువు గ్రామాల్లో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. టిడిపి జనసేన బిజెపి ఉమ్మడి అభ్యర్థి…

ప్రచారానికి రిటర్నింగ్ ఆఫీసర్ అనుమతి తప్పనిసరి : సిపి ఏ.రవిశంకర్

Mar 21,2024 | 17:24

అనుమతులకు సువిధ, ఫిర్యాదులకు సి-విజిల్‌ యాప్‌లు వాడాలని సూచన ప్రజాశక్తి-ఎంవిపి కాలనీ(విశాఖ) : రానున్న సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి రిటర్నింగ్ ఆఫీసర్ అనుమతి తప్పనిసరి అని సువిధ…

కొత్తపల్లిలో టీడీపీకి బిగ్ షాక్

Mar 21,2024 | 17:18

ప్రజాశక్తి-గోకవరం : సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకుడు,మండల పోల్ మేనేజ్మెంట్ యూనిట్ కన్వీనర్ నున్నం రాంబాబు తన అనుచరులుతో సుమారు 50 మంది జగ్గంపేట నియోజకవర్గ వైసీపీ…

మచిలీపట్నం పురవీధుల్లో కేంద్ర సాయుధ బలగాలతో పోలీస్ కవాతు

Mar 21,2024 | 17:14

ప్రజాశక్తి – కృష్ణా : జరగబోయే సార్వత్రిక ఎన్నికలు-2024 కృష్ణా జిల్లాలో పారదర్శకంగా, నిష్పక్షపాతంగా స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించడమే లక్ష్యంగా పోలీస్ సిబ్బందికి అదనంగా కేంద్ర సాయిధబలగాలు…

స్మార్ట్ మీటర్లను తొలగించిన రైతులు, రైతు సంఘం నాయకులు

Mar 21,2024 | 17:05

ప్రజాశక్తి- పామిడి : మండలంలోని ఎదురూరు, అక్కజాంపల్లి గ్రామాలలోని రైతులు వ్యవసాయ పంపు సెట్లకు అమర్చిన స్మార్ట్ మీటర్లను తొలగించారు. గ్రామ రైతులు, రైతు సంఘం సభ్యులు…

పతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలి : కలెక్టర్‌

Mar 21,2024 | 17:04

ప్రజాశక్తి-ఆదోని(కర్నూలు): ప్రజాస్వామ్యాన్ని కాపాడే ఆయుధం ఓటు అని అటువంటి ఆయుధాన్ని ప్రజలందరూ ఖచ్చితంగా వినియోగించుకొవలని కలెక్టర్‌ డా జి.సృజన పేర్కొన్నారు. గురువారం ఆదోని మున్సిపల్‌ గ్రౌండ్‌ నుండి…

నోటి శుభ్రత ఆరోగ్యానికి భద్రత : డాక్టర్ రమేష్ రెడ్డి

Mar 21,2024 | 16:59

ప్రజాశక్తి-పీలేరు: దంత రక్షణ, నోటి శుభ్రతతో ఆరోగ్య సమస్యలను అధిగమించవచ్చని తలుపుల పిహెచ్ సి ప్రధాన వైద్యాధికారి డాక్టర్ రమేష్ రెడ్డి తెలిపారు. గురువారం పీలేరు మండలం,…

అక్రమ కేసులకు భయపడవద్దు : నారా భువనేశ్వరి

Mar 21,2024 | 16:54

ప్రజాశక్తి – రైల్వేకోడూరు :  తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అక్రమ కేసులకు భయపడవద్దని కార్యకర్తలకు అండగా ఉంటామని టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సతీమణి…